• Home » Cyber Crime

Cyber Crime

Hyderabad: ఏపీకే ఫైల్స్‌ పంపి.. ఫోన్‌ హ్యాక్‌చేసి..

Hyderabad: ఏపీకే ఫైల్స్‌ పంపి.. ఫోన్‌ హ్యాక్‌చేసి..

ఏపీకే ఫైల్స్‌ పంపి, వాటిని క్లిక్‌ చేయగానే ఫోన్‌ హ్యాక్‌ చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోయర్‌ ట్యాంక్‌బండ్‌కు చెందిన బాధితుడికి హెచ్‌బీఎఫ్సీ బ్యాంకు నుంచి రెండు ఎస్సెమ్మెస్‏లు వచ్చాయి.

 DGP Shivdhar Reddy: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

DGP Shivdhar Reddy: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్‌లో సైబర్ అవేర్‌నెస్ ఉన్నప్పటికీ, ఇంకా బాధితులు ఉన్నారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ బాధితులు తగ్గేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి.

CP Sajjanar: ఆన్‌లైన్ స్కాంలపై జాగ్రత్తగా ఉండాలి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు

CP Sajjanar: ఆన్‌లైన్ స్కాంలపై జాగ్రత్తగా ఉండాలి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు

ప్రతి రోజు లక్షల్లో సైబర్ ఫ్రాడ్ జరుగుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. పెట్టుబడులు పెట్టీ చాలా యాప్‌లలో పలువురు మోసపోతున్నారని చెప్పుకొచ్చారు. డిజిటల్ అరెస్ట్‌పై కూడా అవగాహన కల్పించామని పేర్కొన్నారు సీపీ సజ్జనార్.

Cyber Crime: ఎంపీ ఖాతాలోంచి రూ.56 లక్షలు దోచేశారు

Cyber Crime: ఎంపీ ఖాతాలోంచి రూ.56 లక్షలు దోచేశారు

కల్యాణ్ బెనర్జీ అసాంసోల్ (దక్షిణ్) ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2001-2006 మధ్య ఎస్‌బీఐలో ఖాతా తెరిచారు. అయితే చాలా ఏళ్లుగా ఈ అకౌంట్ యాక్టివ్‌గా లేదు. 2025 అక్టోబర్ 28న సైబర్ మోసగాళ్లు ఆయన అకౌంట్‌కు అనుసంధానించిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను మార్చారు.

Cyber Crime Hyderabad: 55 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్.. రూ.107 కోట్లు రికవరీ

Cyber Crime Hyderabad: 55 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్.. రూ.107 కోట్లు రికవరీ

సైబర్ నేరాలకు పాల్పడుతున్న 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.107 కోట్లను రికవరీ చేశారు.

Cyber Criminals: ట్రేడింగ్ యాప్ పేరిట కోటిన్నర రూపాయలు కొట్టేశారు

Cyber Criminals: ట్రేడింగ్ యాప్ పేరిట కోటిన్నర రూపాయలు కొట్టేశారు

ట్రేడింగ్ యాప్ పేరుతో సైబర్ నేరగాళ్లు కోటిన్నర రూపాయలు కొట్టేశారు. తిరుపతిలో ఉండే చైతన్య కుమార్, వెంకటేష్‌కు ఆన్లైన్ ద్వారా ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది..

SIM Swap Attack: మీ మొబైల్ సిమ్ కార్డ్‌లు హ్యాక్ చేసి, బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కొట్టేస్తున్నారు జాగ్రత్త

SIM Swap Attack: మీ మొబైల్ సిమ్ కార్డ్‌లు హ్యాక్ చేసి, బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కొట్టేస్తున్నారు జాగ్రత్త

మొబైల్ ఫోన్ల సిమ్ కార్డులు హ్యాక్ చేసి 'SIM స్వాప్' మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు వినియోగదారుని మొబైల్ నంబర్‌ను తమ నియంత్రణలోకి తీసుకుని, ఆ నంబర్‌కు లింకైన ఖాతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుని..

Pregnant job scam: ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే..

Pregnant job scam: ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే..

ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజు రోజుకూ క్రమంగా పెరుగుతున్నాయి. ప్రజల అత్యాశను, అమాయకత్వాన్ని కొందరు దుండగులు సొమ్ము చేసుకుంటున్నారు. చిన్న ఎర వేసి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

Eluru Digital Arrest: మహిళా లాయర్‌ డిజిటల్‌ అరెస్ట్.. రూ.52 లక్షలు స్వాహా

Eluru Digital Arrest: మహిళా లాయర్‌ డిజిటల్‌ అరెస్ట్.. రూ.52 లక్షలు స్వాహా

తెలుగు రాష్ట్రాల్లో మరో డిజిటల్ అరెస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన ఒక మహిళా లాయర్‌ ఈ మోసం బారిన పడింది. డిజిటల్‌ అరెస్ట్ పేరుతో అంతర్రాష్ట్ర సైబర్‌ ముఠా ఫోన్‌ చేసి..

Hyderabad: ఏపీకే లింక్‌ పంపి.. ఫోన్‌ హ్యాక్‌ చేసి..

Hyderabad: ఏపీకే లింక్‌ పంపి.. ఫోన్‌ హ్యాక్‌ చేసి..

పీఎం కిసాన్‌, ఆర్‌టీఓ చలాన్‌ పేర్లతో ఏపీకే లింక్‌లను పంపి ఇద్దరు నగరవాసులను బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాళ్లు రూ.2.47 లక్షలు కాజేశారు. దోమలగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి (29) ఫోన్‌కు ‘పీఎం కిసాన్‌’ పేరుతో ఏపీకే లింక్‌ పంపి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి