• Home » Cyber Crime

Cyber Crime

Hyderabad: ఇదో రకం మోసం.. ఆర్‌టీఓ చలాన్‌ పేరుతో లింకు పంపి..

Hyderabad: ఇదో రకం మోసం.. ఆర్‌టీఓ చలాన్‌ పేరుతో లింకు పంపి..

ఆర్‌టీఓ చలాన్‌, పీఎం కిసాన్‌ యోజన పేరుతో ఏపీకే లింకులు పంపిన సైబర్‌ నేరగాళ్లు నాలుగు రోజుల వ్యవధిలో నగరానికి చెందిన ముగ్గురు నుంచి రూ.4.85 లక్షలు కాజేశారు. ముషీరాబాద్‌కు చెందిన వ్యక్తి (47) సంప్రదించిన నేరగాళ్లు ‘మీ వాహనంపై పెండింగ్‌ చలాన్లు ఉన్నాయి.

Hyderabad: ‘పహల్గామ్‌’ ఉగ్రవాదులతో మీకు సంబంధాలున్నాయ్‌ అంటూ.. రూ.26.06 లక్షలు..

Hyderabad: ‘పహల్గామ్‌’ ఉగ్రవాదులతో మీకు సంబంధాలున్నాయ్‌ అంటూ.. రూ.26.06 లక్షలు..

మీకు కశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడులతో సంబంధాలు ఉన్నాయి. మీపై మనీల్యాండరింగ్‌ కేసులు నమోదయ్యాయి. అందుకే డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తున్నాం’ అంటూ వృద్ధుడిని భయపెట్టిన సైబర్‌ నేరగాళ్లు అతడి నుంచి రూ.26.06 లక్షలు దోచేశారు.

Cyber Scam: రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన కేటుగాళ్లు..రూ.23 కోట్ల చీటింగ్

Cyber Scam: రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన కేటుగాళ్లు..రూ.23 కోట్ల చీటింగ్

దేశంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు వేగంగా పుంజుకుంటున్నాయ్. ఈ క్రమంలో వృద్ధులను ప్రధానంగా లక్ష్యంగా తీసుకుని వారి ఆర్థిక సమాచారాన్ని దొంగిలించి కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

Hyderabad: అమ్మో.. రూ. 88.82 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

Hyderabad: అమ్మో.. రూ. 88.82 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

ట్రాయ్‌.. ప్రైవేట్‌ మొబైల్‌ ఫోన్‌ నెట్‌వర్క్‌లు.. ఆర్బీఐ.. తదితర ప్రభుత్వ సంస్థలు హెచ్చరికలు చేస్తున్నా సైబర్‌ నేరగాళ్ల మాయలో అమాయకులు పడిపోతూనే ఉన్నారు. డిజిటల్‌ అరెస్టు పేరుతో ఓ వృద్ధుడి వద్ద రూ.80.64 లక్షలు, ఆన్‌లైన్‌ పార్ట్‌టైం జాబ్‌ ఆఫర్‌ అంటూ రూ. 8.18 లక్షలు స్వాహా చేసిన ఘటనలు వెలుగు చూశాయి.

Hyderabad: నిర్మలా సీతారామన్‌ ఫొటోతో ప్రచారం..14.35 లక్షలు స్వాహా

Hyderabad: నిర్మలా సీతారామన్‌ ఫొటోతో ప్రచారం..14.35 లక్షలు స్వాహా

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫొటోను డీపీగా పెట్టిన నేరగాళ్లు ఆన్‌లైన్‌ పెట్టుబడులతో అధిక లాభాలంటూ ఓ ప్రకటనను సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు. ఆ లింకును క్లిక్‌ చేసిన వృద్ధుడిని బురిడీ కొట్టించి రూ.14.35లక్షలు కొల్లగొట్టారు.

Hyderabad Cybercrime: హైదరాబాద్‌లో దారుణం.. సైబర్ ఉచ్చులో మహిళ బలి

Hyderabad Cybercrime: హైదరాబాద్‌లో దారుణం.. సైబర్ ఉచ్చులో మహిళ బలి

హైదరాబాద్ నగరంలోని ఓ రిటైర్డ్ మహిళా అధికారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడింది. 76 ఏళ్ల రిటైర్డ్ అధికారిని డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు వేధించారు.

Vijayawada Police Alert: బీ కేర్ ఫుల్.. నానో బనానా మాయలో పడొద్దు

Vijayawada Police Alert: బీ కేర్ ఫుల్.. నానో బనానా మాయలో పడొద్దు

నానో బనానా మాయలో పడొద్దంటూ విజయవాడ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఒక పోస్టర్‌ను సైతం విడుదల చేశారు.

Tirupati: స్కామర్‌కు షాకిచ్చిన శానిటేషన్ వర్కర్.. ఏం జరిగిందో తెలిస్తే..

Tirupati: స్కామర్‌కు షాకిచ్చిన శానిటేషన్ వర్కర్.. ఏం జరిగిందో తెలిస్తే..

ఎంత చదువుకున్నా.. ఎంత పరిజ్ఞానమున్నా సైబర్‌ నేరగాళ్ల మాయమాటలు నమ్మేవాళ్లే ఎక్కువ. వాళ్ల ఉచ్చులోపడి లబోదిబోమనే వాళ్లే. కానీ, తిరుపతికి చెందిన శానిటేషన్‌ వర్కర్‌ ఒకరు మాత్రం మీ వేషాలు నా దగ్గర కాదంటూ సోమవారం తనకు ఫోనుచేసిన అమ్మాయికి దీటుగా ఎదురు తిరిగారు.

Hyderabad: అమ్మో.. 39.7 లక్షలు కొట్టేశారుగా.. విషయం ఏంటంటే..

Hyderabad: అమ్మో.. 39.7 లక్షలు కొట్టేశారుగా.. విషయం ఏంటంటే..

ఆన్‌లైన్‌లో అతి తక్కువ ధరకు బల్క్‌గా వస్తువులను విక్రయిస్తున్నట్లు నమ్మించి రూ.39.7 లక్షలు కొట్టేశారు. సిటీ సైబర్‌ క్రైమ్‌ డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. మెహిదీపట్నంకు చెందిన 28 ఏళ్ల వ్యాపారికి ఆన్‌లైన్‌లో, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వస్తువులు కొనుగోలు చేయడం అలవాటు.

Hyderabad: ఇన్‌స్టాగ్రామ్ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందంటే..

Hyderabad: ఇన్‌స్టాగ్రామ్ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందంటే..

పెట్టుబడులపై ఇన్‌స్టాలో వచ్చిన ఓ రీల్‌ను చూసి.. వారిని కాంటాక్టు అయ్యాడు. ఇదే అదునుగా యాప్‌ నిర్వాహకులు పెట్టుబడుల పేరుతో రూ.9.65 లక్షలు ఆ వ్యక్తి నుంచి కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. లక్డీకాపూల్‌కు చెందిన 46 ఏళ్ల వ్యక్తి ఇన్‌స్టా రీల్స్‌ చూస్తుండగా, నోమురా యాప్‌ ప్రమోషన్‌ వీడియో కనిపించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి