• Home » Cyber Crime

Cyber Crime

Cyber Crime: ట్రేడింగ్‌ పేరుతో టోకరా.. రూ.10.39 లక్షలు గోవిందా..

Cyber Crime: ట్రేడింగ్‌ పేరుతో టోకరా.. రూ.10.39 లక్షలు గోవిందా..

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ స్కామ్‌లో నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.10లక్షలకు పైగా మోసపోయారు. ఎన్‌జేహెచ్‌ఎన్‌ఐ అనే నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా సైబర్‌నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Cambodia Cyber Scam Arrests: కాంబోడియాలో సైబర్‌ మోసాలు..105 మంది భారతీయుల అరెస్టు

Cambodia Cyber Scam Arrests: కాంబోడియాలో సైబర్‌ మోసాలు..105 మంది భారతీయుల అరెస్టు

కాంబోడియా కేంద్రంగా చైనా సైబర్‌ నేరగాళ్లు నిర్వహిస్తున్న కాల్‌ సెంటర్లపై అక్కడి పోలీసులు దాడులు జరిపారు.

Hyderabad: అమ్మో.. మొత్తం రూ. 36 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

Hyderabad: అమ్మో.. మొత్తం రూ. 36 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

‘మీపై మనీ లాండరింగ్‌ కేసు నమోదైంది’ అంటూ సైబర్‌ నేరగాళ్లు సీబీఐ అధికారుల పేరిట బెదిరించి ఓ వృద్ధుడి నుంచి రూ.35.74 లక్షలు కాజేశారు. ఆ తర్వాత ‘మీపై అభియోగాలు రుజువు కాలేదు. మీ డబ్బును సమీప సైబర్‌ క్రైంపోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తీసుకోవాల’ని సూచించడం కొసమెరుపు.

Cyber crimes: ఏడాదిలో రూ.22,845 కోట్లు.. సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమిది

Cyber crimes: ఏడాదిలో రూ.22,845 కోట్లు.. సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమిది

గతేడాది (2024)లో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమెంతో తెలుసా.. అక్షరాలా రూ.22,845.73 కోట్లు. ఈ వివరాలు ఇవాళ కేంద్రం వెల్లడించింది.

Cyber Criminals: ట్యాక్స్‌ పేయర్లే టార్గెట్‌.. ఐటీ రిటర్న్‌ అంటూ ఫిషింగ్‌ మెయిల్స్‌

Cyber Criminals: ట్యాక్స్‌ పేయర్లే టార్గెట్‌.. ఐటీ రిటర్న్‌ అంటూ ఫిషింగ్‌ మెయిల్స్‌

ఇన్‌కం టాక్స్‌ పేయర్లను టార్గెట్‌ చేసిన కొన్ని సైబర్‌ ముఠాలు, ఐటీ రిటర్న్‌ పేరుతో ఫిషింగ్‌ మొయిల్స్‌ను పంపి మోసాలకు తెగబడుతున్నాయి. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం ఏసీపీ శివమారుతి సూచిస్తున్నారు. ఐటీ రిటర్న్‌ అంటూ లింక్‌తో కూడిన మెయిల్‌ వస్తే అది కచ్చితంగా మోసమని గుర్తించాలన్నారు.

Cyber security Alert: ప్రభుత్వం హెచ్చరిక..ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయాలని సూచన..

Cyber security Alert: ప్రభుత్వం హెచ్చరిక..ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయాలని సూచన..

ప్రస్తుత కాలంలో డిజిటల్ ప్రపంచం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రజలు అనేక పనుల కోసం నెట్ ఉపయోగిస్తున్నారు, అదే సమయంలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పలు యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర సూచించింది.

Hyderabad: అమ్మో.. రూ.86 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

Hyderabad: అమ్మో.. రూ.86 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

రెండు నకిలీ ట్రేడింగ్‌ యాప్‌లతో మోసం చేసి, నగరానికి చెందిన వృద్ధుడి వద్ద నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.86 లక్షలు కొట్టేశారు. నగరంలోని యూసఫ్‏గూడలో నివసిస్తున్న 64 ఏళ్ల బాధితుడు ఏప్రిల్‌, మే నెలల్లో ట్రేడింగ్‌ నుంచి అధిక రాబడి వస్తుందన్న సైబర్‌ నేరగాళ్ల మాటలు నమ్మి రెండు వేర్వేరు యాప్‌లలో దశల వారీగా రూ.86 లక్షల వరకు పెట్టుబడులు పెట్టాడు.

Cyber Fraud Hyderabad: మనీ లాండరింగ్‌ పేరుతో కుచ్చుటోపీ

Cyber Fraud Hyderabad: మనీ లాండరింగ్‌ పేరుతో కుచ్చుటోపీ

సైబర్‌ మోసగాళ్లు రోజుకో ఎత్తుగడ వేస్తూ అమాయకుల నుంచి డబ్బు స్వాహా చేస్తున్నారు. హైదరాబాద్‌లోని లాలాగూడ ప్రాంత వాసి- రిటైర్డు ఉద్యోగికి సైబర్‌ మోసగాడు గత నెల 23న ఫోన్‌ చేసి తాను

Cyber fraud Regulation: సైబర్‌ మోసాలు, బెట్టింగ్ యాప్‌లను అరికట్టేలా చట్టాల్లో మార్పులు: రఘురామకృష్ణంరాజు

Cyber fraud Regulation: సైబర్‌ మోసాలు, బెట్టింగ్ యాప్‌లను అరికట్టేలా చట్టాల్లో మార్పులు: రఘురామకృష్ణంరాజు

Cyber fraud Regulation: సైబర్ క్రైమ్‌ను అరికట్టగలిగితే బాధితుల డబ్బును ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా అడ్డుకోవచ్చని రఘురామకృష్ణంరాజు అన్నారు. బాధితులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Cyber Crime Prevention: సైబర్‌ నేరగాళ్లకు చెక్‌

Cyber Crime Prevention: సైబర్‌ నేరగాళ్లకు చెక్‌

సైబర్‌ నేరగాళ్లు విసురుతున్న సవాల్‌ను ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి