• Home » Cyber attack

Cyber attack

Cyber ​​criminals: యూకేలో ఉద్యోగం పేరుతో రూ.3.7 లక్షలు కాజేశారు

Cyber ​​criminals: యూకేలో ఉద్యోగం పేరుతో రూ.3.7 లక్షలు కాజేశారు

యూకేలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) నగరానికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగిని బురిడీ కొట్టించి రూ.3.7 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు(City Cyber ​​Crime Police) ఫిర్యాదు చేశాడు.

Cyber ​​criminals: వృద్ధుడి నుంచి.. రూ. 10.90 లక్షలు కొల్లగొట్టారు

Cyber ​​criminals: వృద్ధుడి నుంచి.. రూ. 10.90 లక్షలు కొల్లగొట్టారు

మనీ లాండరింగ్‌ కేసుల పేరుతో ఓ వృద్ధుడిని సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) భయపెట్టి రూ.10.90 లక్షలు కాజేశారు. ఓ వ్యక్తి(75) ప్రైవేట్‌ ఉద్యోగం చేసి రిటైర్‌ అయ్యాడు. సైబర్‌ నేరగాళ్లు అతడికి ఫోన్‌చేసి ముంబైలోని అంధేరి పోలీస్‌స్టేషన్‌(Andheri Police Station) నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు.

Cyber ​​criminals: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. గూగుల్‌ సెర్చ్‌ చేస్తున్న వారే టార్గెట్‌

Cyber ​​criminals: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. గూగుల్‌ సెర్చ్‌ చేస్తున్న వారే టార్గెట్‌

ఇంటర్నెట్‌ వినియోగం లేనిదే సమయం గడవని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు తమ అవసరాల కోసం ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ పైనే ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఇదే నేరాలకు దారి చూపిస్తోంది. సెర్చ్‌ ట్రెండ్స్‌ను ఫాలో అవుతున్న సైబర్‌ నేరగాళ్లు.. ఎవరు ఎలాంటి అంశాల కోసం వెతుకుతున్నారో గూగుల్‌ సెర్చ్‌ ట్రెండ్స్‌ తెలుసుకొని దానికి అనుగుణంగా నకిలీ వెబ్‌సైట్‌లను, అప్లికేషన్‌లను, మొబైల్‌ యాప్‌లను రూపొందిస్తున్నారు.

Bihar : ప్రెగ్నెంట్ చేస్తే రూ.10 లక్షలు.. ఆలిండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్..

Bihar : ప్రెగ్నెంట్ చేస్తే రూ.10 లక్షలు.. ఆలిండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్..

పిల్లలు లేని మహిళలను గర్భవతులను చేయండి. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోండి. ఇదే ఆలిండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ స్కెచ్. సోషల్ మీడియాలో ఈ పేరిట ప్రకటనలు చేస్తూ కొత్త తరహా మోసాలకు తెరలేపింది బీహార్ గ్యాంగ్..

Cyber ​​criminals: 23 మంది సైబర్‌ క్రిమినల్స్‌ అరెస్ట్‌

Cyber ​​criminals: 23 మంది సైబర్‌ క్రిమినల్స్‌ అరెస్ట్‌

దేశవ్యాప్తంగా సైబర్‌ మోసాలకు పాల్పడుతూ.. వందలాది మందిని మోసం చేసి రూ. కోట్లు కొల్లగొడుతున్న సైబర్‌ క్రిమినల్స్‌(Cyber ​​criminals) ఆటకట్టించారు హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.

Cyber ​​criminals: విద్యార్థినికి రూ.1.30 లక్షలు బురిడీ.. ఏం జరిగిందంటే..

Cyber ​​criminals: విద్యార్థినికి రూ.1.30 లక్షలు బురిడీ.. ఏం జరిగిందంటే..

ఆన్‌లైన్‌ షాపింగ్‌(Online shopping) చేసినందుకు గాను.. మీరు ఖరీదైన బహుమతి గెలుచుకున్నారంటూ.. విద్యార్థినిని బురిడీ కొట్టించి రూ. 1.30లక్షలు సైబర్‌ క్రిమినల్స్‌(Cyber ​​criminals) కొల్లగొట్టారు.

Cyber crime: మహిళను బురిడీ కొట్టించి రూ. 11.92 లక్షలు కొట్టేశారు..

Cyber crime: మహిళను బురిడీ కొట్టించి రూ. 11.92 లక్షలు కొట్టేశారు..

ఐటీ కంపెనీలో ఉద్యోగం ఇస్తామని, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఇన్వెస్టిమెంట్‌ చేస్తే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించిన క్రిమినల్స్‌ మహిళను బురిడీ కొట్టించి రూ. 11.92 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన 37 ఏళ్ల మహిళకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది.

Hyderabad: స్నేహం నటించి.. డబ్బు కొల్లగొట్టి.. మొత్తం 48.38 లక్షలు గోవిందా..

Hyderabad: స్నేహం నటించి.. డబ్బు కొల్లగొట్టి.. మొత్తం 48.38 లక్షలు గోవిందా..

ఓ యువతికి స్నాప్‌ చాట్‌ ద్వారా పరిచయమైన యువకుడు స్నేహితులతో ముఠాగా ఏర్పడి పథకం ప్రకారం రూ. 48.38లక్షలు కొల్లగొట్టాడు. రంగంలోకి దిగిన ప్రత్యేక టీమ్‌ హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన ముగ్గురు సైబర్‌ నేరగాళ్లను కటకటాల్లోకి నెట్టారు.

Hyderabad: వామ్మో.. రూ. 12.59 లక్షలు కొట్టేశారుగా.. అసలేం జరిగిందంటే..

Hyderabad: వామ్మో.. రూ. 12.59 లక్షలు కొట్టేశారుగా.. అసలేం జరిగిందంటే..

ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలంటూ ఓ ప్రైవేట్‌ ఉద్యోగిని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) రూ.12.59లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Cyber ​​criminals: ఆన్‌లైన్‌లో డ్రెస్‌ ఆర్డర్‌ చేస్తే.. బురిడీ కొట్టించి రూ.1.38 లక్షలకు టోకరా

Cyber ​​criminals: ఆన్‌లైన్‌లో డ్రెస్‌ ఆర్డర్‌ చేస్తే.. బురిడీ కొట్టించి రూ.1.38 లక్షలకు టోకరా

ఆన్‌లైన్‌లో డ్రెస్‌ ఆర్డర్‌ చేసిన మహిళను సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) మోసం చేసి ఆమె ఖాతా నుంచి రూ. 1.38 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన 59 ఏళ్ల మహిళకు సోషల్‌ మీడియాలో ఒక ప్రకటన కనిపించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి