Home » Crop Loan Waiver
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా శిలోత్తర్ గ్రామానికి చెందిన రైతు మధుకర్ బాబూరావు పాటిల్ ఈ చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ఆగ్రో అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన రసీదు ప్రకారం.. పీఎం ఫసల్ బీమా యోజన కింద పాటిల్ తన 2.51 హెక్టార్ల భూమికి రూ.1,53,110 పరిహారం పొందాల్సి ఉంది.
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు (డిసెంబరు 9) నాటికి ప్రతీ రైతుకు రూ.2లక్షల రుణ మాఫీని పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
రూ. 2 లక్షల రుణాలున్న నాలుగు లక్షల మంది రైతులకు దీపావళి లోపు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు.
వారం, పది రోజుల్లో అర్హులైన మిగతా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఒకేసారి 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని వెల్లడించారు.
‘‘గత పదేళ్లలో రుణమాఫీ జరిగిన తీరును చూసిన రైతులు.. మేము చేస్తున తీరు పట్ల సంతృప్తిగానే ఉన్నారు.
ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడతామని బీజేపీ తేల్చిచెప్పింది.
రెండు లక్షల రూపాయలకు మించి పంట రుణాలున్న రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక నుంచి పంట వేసిన వారికే రైతుభరోసా(పంట సాయం) ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
రుణ మాఫీ ఆంక్షలతో కుటుంబ బంధాల్లో సీఎం రేవంత్రెడ్డి చిచ్చు పెట్టారని, తల్లీకొడుకులు, తండ్రీకొడుకులు, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టి.. బంధాలను విచ్చిన్నం చేసిన దరిద్రపు గొట్టు ప్రభుత్వం ఇదని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
పంటలు పండకపోవడంతో పుట్టి పెరిగిన ఊరు నుంచి బతుకుదెరువు కోసం మరోచోటుకు పోయి రెక్కల కష్టం చేసుకొని బతుకుతున్న ఆ వ్యక్తి రుణమాఫీపై గంపెడాశలు పెట్టుకున్నాడు.