Home » Crime
UP Police Arrest Fake Bride: పట్టుమని పాతికేళ్లు నిండలేదు. థ్రిల్లర్ సినిమాను తలపించేలా గ్యాంగ్ ను వెంటేసుకుని ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 12 మందిని పెళ్లిచేసుకుంది. దేశవ్యాప్తంగా రోజుకో పేరు.. పూటకో వేషం వేస్తూ డాకూ దుల్హన్ గా మారింది. ఇంతకీ, ఆమె ఎవరు.. పోలీసులకు ఎలా పట్టుబడిదంటే..
శ్రీసత్యసాయి జిల్లాలో జయచంద్ర అనే యువకుడు ఆన్లైన్ గేమ్స్ కారణంగా అప్పుల్లో కూరుకొని రైల్వే ట్రాక్పై ఆత్మహత్య చేసుకున్నాడు. చొక్కాపై "ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు" అంటూ లేఖ రాసి గేమింగ్కు వ్యతిరేకంగా సందేశం ఇచ్చాడు
Nashik Man Suicide Fiancée Harassment: పెళ్లి తర్వాత వరకట్న వేధింపుల పేరుతో భర్తను, వారి కుటుంబాన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పే భార్యల కేసులు ఈ మధ్య పెరిగిపోవడం వినే ఉంటారు. కానీ, ఓ యువతి పెళ్లి కాకముందే తన బండారం బయటపడటంతో కాబోయే భర్త, అతడి కుటుంబంపై వరకట్నం కేసు పెడతానని నిరంతరం వేధించడంతో.. మానసిక క్షోభకు గురై ఓ వ్యక్తి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.
Bhopal Air Hostess Car Crash Tragedy: భోపాల్లో హృదయ విదారకమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కాలువలో పడిపోవడంతో 21 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ మృతి చెందింది. స్పీడుగా వెళ్తున్న కారుకు అకస్మాత్తుగా కారు అడ్డురావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
మద్యం స్కాంలో సిట్ దర్యాప్తు వేగంగా సాగుతోంది.మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డిలను విచారణకు పిలుస్తూ నోటీసులు జారీచేసింది.
హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రతీక్ బట్తోపాటు చంద్రపాలక జయసూర్య అనే మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. నిందితుడు ప్రతీక్ బట్ ఓ సంస్థలో సూపర్ వైజర్గా పని చేస్తూ మత్తుపదార్థాలు అమ్ముతున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
Kushaiguda Crime: సమాజంలో మానవతా విలువలు ఏ స్థాయిలో అడుగంటి పోతున్నాయని చెప్పేందుకు హైదరాబాద్ కుషాయిగూడలో జరిగిన ఈ దుర్ఘటనే నిదర్శనం. అద్దె అడిగిందని ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి.. ఆ పై శవంపై డ్యాన్స్ వేస్తూ అతడు పైశాచిక ఆనందం పొందడం చూస్తే..
విజయనగరం జిల్లా శివరాం గ్రామంలో యువతిపై యువకుడు కత్తితో దాడి చేసి ఆమెకు తీవ్ర గాయాలు చేశాడు. పోలీసులకు 5 ప్రత్యేక బృందాలు నియమించి కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు
రుయాస్పత్రిలో నెల రోజులుగా సదరం సర్టిఫికెట్ల పరిశీలన జోరుగా సాగుతోంది. ఇప్పటికే 20కి పైగా నకిలీ సర్టిఫికెట్లను అధికారులు గుర్తించారు.
పోలీసు రికార్డుల ప్రకారం యూపీలో 2016తో పోలిస్తే గత ఎనిమిదేళ్లలో దొంగతనాల ఘటనలు 84.41 శాతం తగ్గాయి. లూటీలు 77.43 శాతం తగ్గాయి. కిడ్నాప్లు, కట్నాలకు సంబంధించిన హత్యలు, అత్యాచారాలు సైతం ఇదే శాతంలో తగ్గాయి.