• Home » Crime

Crime

Anantapur: వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్తనే కడతేర్చింది

Anantapur: వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్తనే కడతేర్చింది

సామాజిక విలువలు, కుటుంబ బంధాలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయి.

Raja Raghuvanshi murder case: మురుగుకాలువలో మారణాయుధం.. మరో కీలక ఆధారం లభ్యం

Raja Raghuvanshi murder case: మురుగుకాలువలో మారణాయుధం.. మరో కీలక ఆధారం లభ్యం

హత్య కేసు నిందితులలో ఒకరైన రియల్ ఎస్టేట్ వ్యాపారి షిలోమ్ జేమ్స్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. జేమ్స్‌ను కూడా వెంటబెట్టుకుని వెళ్లి డ్రైన్‌లో గాలించగా ప్లాస్టిక్ బ్యాగ్ బయటపడింది.

Delhi: పెళ్లికి ఒప్పుకోలేదని.. ఐదో అంతస్తు నుంచి తోసేశాడు..

Delhi: పెళ్లికి ఒప్పుకోలేదని.. ఐదో అంతస్తు నుంచి తోసేశాడు..

పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని 19 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. బుర్ఖాతో ఇంట్లోకి ప్రవేశించి ఆమెను ఐదు అంతస్తుల భవనం నుంచి తోసివేసిన అమానుష ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

Aishwarya case: పెళ్లయిన నెలకే భర్తను చంపించిన భార్య

Aishwarya case: పెళ్లయిన నెలకే భర్తను చంపించిన భార్య

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌’ తరహా ఘటన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది.

SPF constable: ఆ ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ గతం ఎలాంటిది?

SPF constable: ఆ ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ గతం ఎలాంటిది?

తిరుమలలో విధులు నిర్వహిస్తూ, తమిళనాడు రాష్ట్రం వాణియంబాడిలోని ఓ వ్యాపార వేత్త ఇంట్లో దోపిడీకి ప్లాన్‌ ఇచ్చాడని అరెస్టయిన ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అరుణ్‌కుమార్‌ గతం ఎలాంటిది? ఈ దిశగా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

సికింద్రాబాద్: పోలీసులమని బురిడీ కొట్టించి.. కోటి రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు..

సికింద్రాబాద్: పోలీసులమని బురిడీ కొట్టించి.. కోటి రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు..

సికింద్రాబాద్, మోండా మార్కెట్: సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్వోటీ పోలీసుల పేరుతో కొందరు కేటుగాళ్లు నగల వ్యాపారిని మోసగించి కోటి రూపాయలు కాజేశారు.

UP: భార్య నమ్మకద్రోహాన్ని సహించలేక భర్త ఏం చేశాడంటే..

UP: భార్య నమ్మకద్రోహాన్ని సహించలేక భర్త ఏం చేశాడంటే..

Uttar Pradesh: భార్య నిజస్వరూపం బట్టబయలు కావడంతో ఆగ్రహం అణచుకోలేపోయాడు భర్త. ఆవేశంతో ఆమె ముక్కు కొరికేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

జగన్‌ పర్యటన.. ఇద్దరి మృతి!

జగన్‌ పర్యటన.. ఇద్దరి మృతి!

పల్నాడు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పర్యటన ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

Business Fraud: వ్యాపారం పేరిట ఘరానా మోసం

Business Fraud: వ్యాపారం పేరిట ఘరానా మోసం

వ్యాపారం పేరుతో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన దంపతులు ఘరానా మోసానికి తెరదీశారు. మధు గ్రూప్స్‌ పేరుతో ఇంపోర్ట్‌, ఎక్స్‌పోర్ట్‌ వ్యాపారమని, పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని ఆశ పెట్టారు.

Crime Control: ఆపదలో నేస్తం డయల్‌ 112

Crime Control: ఆపదలో నేస్తం డయల్‌ 112

రాష్ట్రంలోని ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా, అత్యవసర పరిస్థితి ఏర్పడినా డయల్‌ 112కు ఫోన్‌ చేస్తే భరోసా దొరకుతుందని నమ్మకం కలిగించే దిశగా పనిచేస్తున్నామని తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌..

తాజా వార్తలు

మరిన్ని చదవండి