• Home » Cricket World Cup

Cricket World Cup

World Cup: చలో అహ్మదాబాద్‌.. తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్‌ ఫీవర్‌

World Cup: చలో అహ్మదాబాద్‌.. తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్‌ ఫీవర్‌

రేపు జరగనున్న వరల్డ్‌ కప్‌(World Cup) ఫైనల్‌ చూసేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెట్‌ అభిమానులు అహ్మదాబాద్‌(Ahmedabad)కు క్యూకడుతున్నారు.

India vs Australia final: టీమిండియాతో ఫైనల్‌ ముందు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్

India vs Australia final: టీమిండియాతో ఫైనల్‌ ముందు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్

రికార్డు స్థాయిలో 8వసారి ఫైనల్‌ చేరిన ఆస్ట్రేలియా అహ్మదాబాద్ వేదికగా టీమిండియాను (India Vs Australia Final) ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఆదివారం భారత్‌తో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌పై ఆసీస్ స్టార్ పేపర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఆసక్తికరంగా స్పందించాడు.

World Cup: వీడు మామూలోడు కాదు.. టీమిండియా గెలిచినా 100 కోట్ల మందికి బీపీలు పెంచేశాడు..

World Cup: వీడు మామూలోడు కాదు.. టీమిండియా గెలిచినా 100 కోట్ల మందికి బీపీలు పెంచేశాడు..

Daryl Mitchell: మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 397 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్కోర్ బోర్డుపై ఇంత భారీ స్కోర్ ఉండడంతో ఈ మ్యాచ్‌లో మన జట్టు సునాయసంగా గెలుస్తుందని అంతా భావించారు. పైగా 39 పరుగులకే కివీస్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. సూపర్ ఫామ్‌లో ఉన్న రచీన్ రవీంద్ర కూడా ఔటయ్యాడు. కానీ ఇలాంటి సమయంలో ఒకడొచ్చాడు. అతనే డారిల్ మిచెల్.

World Cup: టీమిండియాపై పాకిస్థాన్ అక్కసు.. రోహిత్ శర్మ ఫిక్సింగ్‌‌కు పాల్పడ్డాడంటూ..

World Cup: టీమిండియాపై పాకిస్థాన్ అక్కసు.. రోహిత్ శర్మ ఫిక్సింగ్‌‌కు పాల్పడ్డాడంటూ..

టీమిండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకున్నారు. ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలను చూసి ఓర్వలేకపోతున్న పాకిస్థానీలు విషం కక్కుతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సికందర్ భక్త్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సంచలన ఆరోపణలు చేశాడు.

Mohammed Shami: ఆత్మహత్య చేసుకునే స్థాయి నుంచి ఛాంపియన్ బౌలర్‌‌గా.. షమీ జీవితంలోని కన్నీటి గాథపై ప్రత్యేక కథనం

Mohammed Shami: ఆత్మహత్య చేసుకునే స్థాయి నుంచి ఛాంపియన్ బౌలర్‌‌గా.. షమీ జీవితంలోని కన్నీటి గాథపై ప్రత్యేక కథనం

Mohammed Shami Biography: మహ్మద్ షమీ. ప్రస్తుతం ఈ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతుంది. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనే ఇందుకు కారణం. బంతి వేస్తే చాలు వికెట్ అన్నట్టుగా సాగుతుంది ఈ ప్రపంచకప్‌లో షమీ బౌలింగ్. ఒక బౌలర్ సాధారణ మ్యాచ్‌లో 5 వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తారు.

Vizag: భారత్ మ్యాచ్‌లో సడన్‌గా సీఎం జగన్ ప్రత్యక్షం! అవాక్కైన ఫ్యాన్స్

Vizag: భారత్ మ్యాచ్‌లో సడన్‌గా సీఎం జగన్ ప్రత్యక్షం! అవాక్కైన ఫ్యాన్స్

మ్యాచ్‌ ప్రారంభమై ఆసక్తిగా సాగుతున్న సమయంలో ఉన్నట్టుండి ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపేసి.. వైసీపీకి చెందిన ఫైల్‌ ఫొటోలు వేయడం ప్రారంభించారు. సీఎం జగన్‌ క్రికెట్‌ ఆడుతున్న చిత్రాలను

World Cup: టీమిండియాను కంగారు పెట్టిన 40 నిమిషాలు.. ఆ సమయంలో అసలు ఏం జరిగిందంటే..?

World Cup: టీమిండియాను కంగారు పెట్టిన 40 నిమిషాలు.. ఆ సమయంలో అసలు ఏం జరిగిందంటే..?

Mohammed Shami: మూడోసారి వన్డే ప్రపంచకప్‌ను గెలవాలనే కలను నెరవేర్చుకోవడానికి టీమిండియా ఇంకొక అడుగుదూరంలో ఉంది. ఫైనల్‌లోనూ గెలిస్తే 12 సంవత్సరాల తర్వాత విశ్వకప్ మన సొంతం అవుతుంది. దీంతో టీమిండియా ప్రపంచకప్ గెలవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. కాగా బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను టీమిండియా చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే.

World Cup: శుభ్‌మన్ గిల్ ఫైనల్ మ్యాచ్ ఆడతాడా..? గాయం గురించి ఏమన్నాడంటే..?

World Cup: శుభ్‌మన్ గిల్ ఫైనల్ మ్యాచ్ ఆడతాడా..? గాయం గురించి ఏమన్నాడంటే..?

Shubman Gill Injury: న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్ సమయంలో గిల్ గాయపడడం టీమిండియాను కాస్త కలవరపెట్టింది. కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హార్ట్‌గా మైదానాన్ని వీడాడు. అయితే చివరలో గిల్ మళ్లీ బ్యాటింగ్ రావడం, ఫీల్డింగ్ కూడా చేయడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం తన గాయంపై గిల్ మాట్లాడాడు.

World Cup: విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ

World Cup: విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ

PM Narendra modi: సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీస్ పోరులో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన తుది పోరుకు అర్హత సాధించింది. నేక మంది ప్రముఖుల నుంచి టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సైతం సెమీ ఫైనల్‌లో భారత జట్టు ప్రదర్శనకు ఫిదా అయిపోయారు.

IND vs NZ Semi-Final: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. క్రిస్ గేల్ ప్రపంచ రికార్డులు బద్దలు

IND vs NZ Semi-Final: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. క్రిస్ గేల్ ప్రపంచ రికార్డులు బద్దలు

World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్ సాధారణంగానే ఈ మ్యాచ్‌లోనూ తనదైన స్టైలులో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి