• Home » CPI

CPI

CPI: ప్రజా సమస్యలపై సమరంలో శతాబ్ది

CPI: ప్రజా సమస్యలపై సమరంలో శతాబ్ది

కార్మికుల సంక్షేమం, సోషలిస్టు రాజ్యస్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన భారత కమ్యునిస్టు పార్టీ (సీపీఐ) వందేళ్లు పూర్తి చేసుకుంది.

ప్రజల పక్షాన సీపీఐ

ప్రజల పక్షాన సీపీఐ

రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సీపీఐ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాల తరపున పోరాటం సాగిస్తామని ఆయన వెల్లడించారు. సీపీఐ శత వసంతాల సందర్భంగా శనివారం తూర్పు

CPI State Secretary RamaKrishna : సమ సమాజ స్థాపనకు ఉద్యమించాలి

CPI State Secretary RamaKrishna : సమ సమాజ స్థాపనకు ఉద్యమించాలి

‘రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, లౌకిక వాదం, ప్రజాస్వామ్య పరిరక్షణకు, సమ సమాజ స్థాపనకు... త్యాగాలు, పోరాటాలకు తిరిగి సమాయత్తం కావాలి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శికే రామకృష్ణ పిలుపునిచ్చారు.

Chada Venkat Reddy: తెగింపు ఉద్యమాలకు సిద్ధం కావాలి

Chada Venkat Reddy: తెగింపు ఉద్యమాలకు సిద్ధం కావాలి

తెగింపు ఉద్యమాలకు సిద్ధం కావాలని, ఎర్రజెండా మీకు కొండంత అండగా ఉంటుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఘనంగా సీపీఐ శత జయంతి ఉత్సవాలు

ఘనంగా సీపీఐ శత జయంతి ఉత్సవాలు

పట్టణంలో సీపీఐ శత జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు.

CPI State Secretary K. Ramakrishna : అదానీ ఒప్పందాన్ని రద్దు చేసేవరకు పోరాటం

CPI State Secretary K. Ramakrishna : అదానీ ఒప్పందాన్ని రద్దు చేసేవరకు పోరాటం

అదానీ సంస్థలతో జగన్‌ ప్రభుత్వం చేసుకున్న సోలార్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసేవరకు వామపక్షాల పోరాటం కొనసాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.

Kunamneni: తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే

Kunamneni: తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే

Telangana: కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, పేదవారిని హీరోగా చూపించేలా గతంలో సినిమాలు ఉండేవని... కానీ ఇప్పుడు మంచి పక్కకు పోయి విలనిజం హీరోలా చూపిస్తున్నారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇప్పుడు వచ్చే సినిమాలు సమాజాన్ని ఎటు వైపు తీసుకెళ్తుందని ప్రశ్నించారు.

CPI : ఎగువ కాలవకు రూ. 500 కోట్లు ఇవ్వాలి

CPI : ఎగువ కాలవకు రూ. 500 కోట్లు ఇవ్వాలి

ఉమ్మడి అనంతపురం జిల్లాల రైతాంగానికి ఎంతో ఉపయోగపడే హెచ్చెల్సీ ఎగువ కాలవ ఆధునికీకరణకు రూ. 500 కోట్లు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు జగదీష్‌ డిమాండ్‌ చేశా రు. శనివారం సీపీఐ కార్యాలయంలో ఆయన జిల్లా కార్యదర్శి జాఫర్‌, ఇతర నేతల తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

Koonamneni: పదేళ్లు తెలంగాణ గొంతు నొక్కారు

Koonamneni: పదేళ్లు తెలంగాణ గొంతు నొక్కారు

అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు తెలంగాణతో పాటు రాష్ట్ర ప్రజల గొంతు నొక్కేశారని, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అలాగే వ్యవహరిస్తారా అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

CPI D Raja: ఫర్ ది పీపుల్, బై ది పీపుల్‍కు స్వస్తి పలికిన పాలకులు

CPI D Raja: ఫర్ ది పీపుల్, బై ది పీపుల్‍కు స్వస్తి పలికిన పాలకులు

డిసెంబర్ 26వ తేదీన సీపీఐ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా వెల్లడించారు. అలాగే వచ్చే ఏడాది ఛండీగఢ్‍లో సీపీఐ జాతీయ మహా సభలు నిర్వహిస్తామన్నారు. శత వసంతాల ప్రయాణంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాల్లో సీపీఐ కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి