• Home » CPI

CPI

CPI : పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి

CPI : పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి

రూరల్‌మండలంలోని ఉప్పరపల్లి పొలంలో పేదలకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక పేదలతో కలిసి సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ...రూరల్‌లోని ఉప్పరపల్లి పొలం సర్వే నెంబర్‌ 194-8లో సుమారు 250 మంది వరకూ కొన్నేళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారన్నారు.

Heart Attack: సీపీఐ నేత బాల మల్లేశ్‌ హఠాన్మరణం

Heart Attack: సీపీఐ నేత బాల మల్లేశ్‌ హఠాన్మరణం

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శి బాల మల్లేశ్‌(56) హఠాన్మరణం చెందారు.

Pothu Prasad: ఖమ్మం జిల్లా సీపీఐ కార్యదర్శి పోటు ప్రసాద్‌ మృతి

Pothu Prasad: ఖమ్మం జిల్లా సీపీఐ కార్యదర్శి పోటు ప్రసాద్‌ మృతి

సీపీఐ ఖమ్మం జిల్లా సమితి కార్యదర్శి పోటు ప్రసాద్‌ (64) బుధవారం హఠాన్మరణం చెందారు. తెల్లవారుజామున నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై వాకింగ్‌ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.

CPI: ప్రజా తీర్పును కేసీఆర్‌ గౌరవించాలి: కూనంనేని

CPI: ప్రజా తీర్పును కేసీఆర్‌ గౌరవించాలి: కూనంనేని

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్‌ నిర్వాసిత కాలనీలో ఆయన శుక్రవారం పర్యటించారు.

CPI: ఇంటి నిర్మాణాలకు రూ.5లక్షలు ఇవ్వాలి

CPI: ఇంటి నిర్మాణాలకు రూ.5లక్షలు ఇవ్వాలి

పెరిగిన ధరల దృష్ట్యా పేదల గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం చే యాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

AIYF : నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి

AIYF : నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి

రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లెనినబాబు డిమాండ్‌ చేశారు. ఏఐవైఎఫ్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తపోవనం నుంచి నవయుగ కాలనీ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

CPI Ramakrishna: అందులో ఏపీకి తీరని అన్యాయం.. కేంద్రప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ విసుర్లు

CPI Ramakrishna: అందులో ఏపీకి తీరని అన్యాయం.. కేంద్రప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ విసుర్లు

కేంద్రప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర చర్యల వల్ల పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బ తింటాయని ఆరోపించారు.

Koonaneni: రేవంత్‌ సర్కార్‌ జాగ్రత్త

Koonaneni: రేవంత్‌ సర్కార్‌ జాగ్రత్త

బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు జతకట్టారని, అంతర్గతంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.

‘రిజర్వాయర్‌కు మరమ్మతులు చేపట్టాలి’

‘రిజర్వాయర్‌కు మరమ్మతులు చేపట్టాలి’

అలగనూరు రిజర్వాయర్‌ మరమ్మతులకు తక్షణమే ప్రభు త్వం నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా నాయకులు రంగ నాయుడు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న డిమాండ్‌ చేశారు.

Karimnagar: హైడ్రాకు మేం వ్యతిరేకం కాదు: కూనంనేని

Karimnagar: హైడ్రాకు మేం వ్యతిరేకం కాదు: కూనంనేని

మూసీ ప్రక్షాళనకు, హైడ్రాకు తాము వ్యతిరేకం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి