Home » Covid
ఇతర అనారోగ్య సమస్యలున్న బాధితులు బహిరంగ ప్రాంతాల్లో మాస్కు ధరించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) తెలిపారు.
నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రి(Fever Hospital)లో ఎనిమిది కరోనా కేసులు నమోదు అయ్యాయి. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో మొన్నటి వరకు మూడు, నాలుగు ఉన్న కేసుల సంఖ్య మంగళవారం ఎనిమిదికి చేరింది.
దేశ వ్యాప్తంగా కొవిడ్ సబ్ వేరియంట్(Corona Sub Varient) జేఎన్ 1(JN.1) కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 263 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. వాటిలో సగానికిపైగా కేరళలోనే ఉన్నట్లు వివరించారు. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటివరకు JN.1 సబ్-వేరియంట్ ఉనికిని గుర్తించాయి.
రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం 296మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 50మంది డిశ్చార్జ్ కాగా ఒకరు మృతిచెందారు. 1245 మంది చికిత్సలు పొందుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 831 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 28 మంది నిర్ధారణ అయ్యింది. వారిలో చెన్నైలో 16 మంది, చెంగల్పట్టులో ముగ్గురు, కోవై, మదురైలో తలా ఇద్దరు, నీలగిరి, తిరువళ్లూర్, కన్నియాకుమారి,
ఎందరో ఈ మహమ్మారికి బలయ్యేలా చేసింది. అప్పటి నుంచి ఏదో రూపంలో వేరియంట్లా తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. ప్రస్తుతం COVID-19 కేసులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ వైద్యుల ప్రకారం, విటమిన్ డి యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యునోరెగ్యులేటరీ లక్షణాలను కలిగి ఉంటే కరోనా భయం తగ్గుతుందట.
దేశంలో కోవిడ్ ప్రభావం నాలుగేళ్లు దాటినా కూడా ఇంకా తగ్గడం లేదు. పలు రకాల వేరియంట్ల రూపంలో వ్యాపిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ క్రమంలో తాజాగా దేశంలో 227 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో 40 కేసులు నమోదుకాగా, తిరువళ్లూర్ జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో 2020 మార్చి నుంచి కరోనా వ్యాప్తి ప్రారంభం కాగా, దాన్ని నియంత్రించేలా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.
ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రిలోని కరోనా వార్డులో 8మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 173 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 27 మంది డిశ్చార్జ్ కాగా ఇద్దరు మృతి చెందారు. 702 మంది చికిత్సలు పొందుతున్నారు.