Home » Congress
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి జరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలు వెనకబడిన జిల్లాలని.. ఇప్పుడు ఈ రెండు జిల్లాలు అభివృద్ధి దిశగా వెళ్తున్నాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరుగురూ సామూహికంగా కానీ, కనీసం వారిలో మూడింట రెండు వంతుల మంది (నలుగురు) కానీ పార్టీకి గుడ్బై చెప్పి, ఎన్డీయేతో జతకట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలోకి కవిత ఎంట్రీపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో పలు ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు పీసీసీ చీఫ్.
కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ‘బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తెలు తాడు దోచే రకం’ అని తీవ్రంగా విమర్శించారు. రెండేళ్లలో ఎవరికీ న్యాయం జరగలేదని మండిపడ్డారు.
కేరళలో ఓ బహిష్కృత ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు పోలీసులు. వరుస అత్యాచార ఫిర్యాదుల నేపథ్యంలో అతణ్ని పాలక్కాడ్లో కస్టడీలోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
కేటీఆర్పై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ హీరోయిన్కు కేటీఆర్ వంద కోట్లు ఇచ్చారని ఆరోపించారు. కేటీఆర్కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పథకం పేరు మార్పు వెనుక ప్రధాని మోదీ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
మాజీ సీఎం కేసీఆర్ను మంత్రి సీతక్క కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో కేసీఆర్ను మంత్రి కలిసి మేడారం జాతరకు ఆహ్వానించనున్నారు.
ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయాలో పీక్స్కు చేరాయి. ఒకవైపు కేటీఆర్ టూర్ మరోవైపు మంత్రి తుమ్మల కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో కార్పొరేటర్ల జంపింగులు ముందస్తు ఎన్నికల వ్యూహాలతో ఖమ్మం రాజకీయం హీటెక్కిపోతోంది.
తమిళనాడు తమకు కీలక రాష్ట్రమని, ఇండియా కూటమి కీలకమైన కూటమి అని మాణిక్యం ఠాగూర్ అన్నారు. ఇందులో కాంగ్రెస్ భాగస్వామిగా ఉందని, డీఎంకే కీలక భాగస్వామి అని చెప్పారు.