• Home » CM Siddaramaiah

CM Siddaramaiah

BJP to Congress: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‏లో చేరిన సీనియర్ నేత

BJP to Congress: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‏లో చేరిన సీనియర్ నేత

బీజేపీ మాజీ ఎమ్మెల్యే పూర్ణిమ(Former BJP MLA Purnima) కాంగ్రెస్‏లో చేరారు. శుక్రవారం కేపీసీసీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో

CM: ఒప్పేసుకున్న సీఎం... రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య నిజమే..

CM: ఒప్పేసుకున్న సీఎం... రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య నిజమే..

రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య ఉన్న మాట నిజమేనని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) అంగీకరించారు.

Chief Minister: కొత్త మద్యం దుకాణాలపై అసలు విషయం చెప్పేసిన సీఎం.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Chief Minister: కొత్త మద్యం దుకాణాలపై అసలు విషయం చెప్పేసిన సీఎం.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాలు తెరిచే ఆలోచన లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు.

Chief Minister: కారులో కూర్చుని సీఎం జనతా దర్శన్‌

Chief Minister: కారులో కూర్చుని సీఎం జనతా దర్శన్‌

ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) బెంగళూరులోని తన అధికార నివాసం కృష్ణలో కారులో కూర్చుని ప్రజలనుంచి

Chief Minister: సామాజిక న్యాయమే నా ఊపిరి.. రాజ్యాంగ హక్కుల కోసం పోరాటం

Chief Minister: సామాజిక న్యాయమే నా ఊపిరి.. రాజ్యాంగ హక్కుల కోసం పోరాటం

సామాజిక న్యాయమే తన ఊపిరి అని, అన్ని మతాలు, కులాలకు సమన్యాయమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) పేర్కొన్నారు.

Chief Minister: సీఎం సిద్దరామయ్య సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

Chief Minister: సీఎం సిద్దరామయ్య సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

సెక్యులర్‌ విధానాలతో రాజకీయలు సాగిద్దామని ప్రాణముండేదాకా బీజేపీతో వెళ్ళేది లేదన్న మాజీ ప్రధాని దేవేగౌడ ఇప్పుడు వారితో పొత్తుకు

DK Shivakumar: లా అండ్ ఆర్డర్ సమస్యలు తెచ్చేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం: డీకే శివకుమార్

DK Shivakumar: లా అండ్ ఆర్డర్ సమస్యలు తెచ్చేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం: డీకే శివకుమార్

ఈద్(Eid) ఊరేగింపుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసిన ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

Karnataka: ఈద్‌లో ఘర్షణకు కారణమైన 43 మంది అరెస్ట్.. నిందితులపై చర్యలు తీసుకుంటామన్న సీఎం

Karnataka: ఈద్‌లో ఘర్షణకు కారణమైన 43 మంది అరెస్ట్.. నిందితులపై చర్యలు తీసుకుంటామన్న సీఎం

కర్ణాటక(Karnataka)లోని శివమొగ్గ(Shivamogga) జిల్లా రాగిగుడ్డ సమీపంలో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపుల సందర్భంగా రెండు వర్గాలు ఘర్షణ పడిన ఘటనలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ అంశాన్ని సీరియస్ తీసుకున్న సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) కారకులను పట్టుకోవాలని ఆదేశించారు.

Siddaramaiah: భ్రమల్లో కుమారస్వామి... సీఎం స్ట్రాంగ్ కౌంటర్

Siddaramaiah: భ్రమల్లో కుమారస్వామి... సీఎం స్ట్రాంగ్ కౌంటర్

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలనుందంటూ జేడీఎస్ నేత హెచ్.‌డీ.కుమారస్వామి చెప్పిన జోస్యాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొట్టివేశారు. ఆయన నిరాశానిస్పృహలతో ఉన్నారని, గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతాననే భ్రమల్లో గడిపారని చెప్పారు.

Karnataka:కర్ణాటక బంద్ ప్రభావం.. రేపు(సెప్టెంబర్ 29)న బెంగళూరులో స్కూళ్లకు సెలవు

Karnataka:కర్ణాటక బంద్ ప్రభావం.. రేపు(సెప్టెంబర్ 29)న బెంగళూరులో స్కూళ్లకు సెలవు

తమిళనాడు(Tamilnadu)కు కావేరీ జలాల్ని(Kaveri River) విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక(Karnataka) వ్యాప్తంగా ఆ ప్రాంత ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 29న బెంగళూరు బంద్(Bengaluru) కు పిలుపునిచ్చారు. ఆ రోజు రాజధానిలోని అన్ని బడులకు సెలవులు ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి