Home » CM Siddaramaiah
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో భీకర కరువు పరిస్థితి నెలకొని ఉన్నా కేంద్రం కనికరించడం లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఉంది. అందరూ కలసి ఉన్నామని అగ్రనేతలు తరచూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నా
కర్ణాటకలో ఆపరేషన్ లోటస్(Operation Lotus)కు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) ఆరోపించారు. ఆయన బెంగళూరు(Bengaluru)లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీజేపీ కుట్రలకు తెర తీసిందని.. అందులో భాగంగా ఎమ్మెల్యేలను లాగేందుకు ఆపరేషన్ కమల్ని అమలు చేయాలని చూసిందని సిద్దరామయ్య అన్నారు.
కర్ణాటకకు చెందిన ఓ ఎమ్మెల్యే(Congress MLA) చేసిన వ్యాఖ్యలు కన్నడ కాంగ్రెస్ లో తీవ్ర దుమారాన్ని రేపాయి. వివరాలు.. మాండ్యకు చెందిన ఎమ్మెల్యే రవికుమార్ గౌడ మాట్లాడుతూ.. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవికాలం పూర్తి చేసుకున్నాక.. తదుపరి రెండున్నరేళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పని చేస్తారని అన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో జేడీఎస్ నేత కుమారస్వామి ఓ విలన్లా మారారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)
రాష్ట్రంలో గత కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం వెనుక సిద్దరామయ్య(Siddaramaiah) పరోక్ష హస్తం ఉందని
బీజేపీ మాజీ ఎమ్మెల్యే పూర్ణిమ(Former BJP MLA Purnima) కాంగ్రెస్లో చేరారు. శుక్రవారం కేపీసీసీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో
రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉన్న మాట నిజమేనని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) అంగీకరించారు.
రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాలు తెరిచే ఆలోచన లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) బెంగళూరులోని తన అధికార నివాసం కృష్ణలో కారులో కూర్చుని ప్రజలనుంచి