Home » CID
మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును హత్య చేసేందుకు పన్నిన కుట్రలో అప్పటి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ ప్రభావతి భాగస్వామి అయ్యారని....
కాకినాడ డీప్ సీ పోర్ట్, కాకినా డ సెజ్లోని కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కర్నాటి వెంకటేశ్వరరావు(కేవీరావు)చెందిన వాటాలను బలవంతంగా అరబిందోకు బదలాయింపు వ్యవహారంలో మంగళగిరి సీఐడీ పోలీసులు
Former CID DG Sanjay: సీఐడీ మాజీ డీజీ సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. నిధుల దుర్వినియోగం కేసులో ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
వైఎస్ జగన్ ప్రభుత్వ అండదండలతో ఆనాడు అక్రమాలకు పాల్పడిన అరబిందో సంస్థ చిక్కుల్లో పడింది. కాకినాడ పోర్టును వ్యాపారవేత్త కేవీ రావు నుంచి అరబిందో లాగేసుకున్న కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐడీ మాజీ చీఫ్ ఎన్.సంజయ్ ప్రాసిక్యూషన్కు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
కాకినాడ సీపోర్టులో వ్యాపారవేత్త కేవీ రావును బెదిరించి అన్యాయంగా వాటాలను రాయించుకున్న కేసు దర్యాప్తులో సీఐడీ వేగం పెంచింది.
కాకినాడ పోర్టును బెదిరించి లాగేసుకున్న వ్యవహారంలో నమోదైన కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. అరబిందో శరత్ చంద్రారెడ్డితోపాటు ఆడిటింగ్ కంపెనీ శ్రీధర్ అండ్ సంతానానికి సీఐడీ నోటీసులు జారీ చేసింది.
కామవరపుకోట మండలం తడికలపూడి హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ నందిగం రాణి భర్త ధర్మరాజును రాజమండ్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. రూ.33 కోట్ల నగదు లావాదేవీల వ్యవహారంలో అధికారులు అతన్ని అరెస్టు చేయగా, ఆయన భార్య రాణి మాత్రం పరారీలో ఉన్నారు.
శాసనసభ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్టయిన విశ్రాంత అదనపుల్ ఎస్పీ విజయ్పాల్ను విచారణ కోసం 5 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ నగరంపాలెం(గుంటూరు) పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం తీర్పు వెలువడనుంది.
కాకినాడ పోర్టుకు సంబంధించి అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా ఎగుమతి చేస్తున్న బియ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల కాకినాడ పోర్టులో పర్యటించారు. అక్కడ జరుగుతున్న అక్రమాలను గుర్తించారు.