• Home » CID

CID

Big Breaking: హెరిటేజ్ డాక్యుమెంట్స్ తగులబెట్టిన సిట్..!

Big Breaking: హెరిటేజ్ డాక్యుమెంట్స్ తగులబెట్టిన సిట్..!

తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్‌లో హెరిటేజ్ సంస్థ కి సంబంధించిన డాక్యుమెంట్లను కార్యాలయ సిబ్బంది తగులబెట్టారు. హెరిటేజ్ పత్రాలు దగ్ధం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు ఆపి ఇదేంటని ప్రశ్నించగా.. పత్రాలు తగలబెట్టి వీడియోలు తమకి పెట్టమని సిట్ అధిపతి కొల్లి రఘురామ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని సీఐడీ కార్యాలయం సిబ్బంది చెప్పారట.

Sandeshkhali: షాజహాన్‌ను అప్పగించాల్సిందే... బెంగాల్ సీఐడీకి హైకోర్టు ఆదేశం

Sandeshkhali: షాజహాన్‌ను అప్పగించాల్సిందే... బెంగాల్ సీఐడీకి హైకోర్టు ఆదేశం

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి కేసులో నిందితుడు షేక్‌ షాజహాన్‌ ను ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం సాయంత్రం 4.30 గంటల కల్లా అప్పగించాలని పశ్చిమబెంగాల్ సీఐడీని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. బెంగాల్ సీఐడీకి కోర్టు ధిక్కార నోటీసులు కూడా జారీ చేసింది.

Sandeshkhali: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించండి.. ద్రౌపది ముర్మును కోరిన ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్

Sandeshkhali: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించండి.. ద్రౌపది ముర్మును కోరిన ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్

బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సందేశ్ ఖాళి ఘటనతో నెలకొన్న ఆందోళనతో బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. అంతకుముందు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కూడా ఇలాంటి ప్రతిపాదన చేశారు.

Rahul Gandhi: ఆ కేసులో రాహుల్ గాంధీకి మరో దెబ్బ.. సమన్లు జారీ చేసిన సీఐడీ

Rahul Gandhi: ఆ కేసులో రాహుల్ గాంధీకి మరో దెబ్బ.. సమన్లు జారీ చేసిన సీఐడీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభించిన నాటి నుంచి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో గత నెలలో అసోంలో 'భారత్ జోడో న్యాయ యాత్ర' సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో రాహాల్ సహా 11 మంది కాంగ్రెస్ నేతలకు అసోం సీఐడీ తాజాగా సమన్లు జారీ చేసింది.

IRR Case: చంద్రబాబు కేసులో సీఐడీకి షాక్!

IRR Case: చంద్రబాబు కేసులో సీఐడీకి షాక్!

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ వేసిన ఛార్జిషీట్‌ను విజయవాడ ఎసీబీ కోర్టు తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలోని...

AP News: ఏపీ సీఐడీ పేరుతో ఐటీ కంపెనీపై దాడి.. పరారీలో కర్నూలు ఎస్సై

AP News: ఏపీ సీఐడీ పేరుతో ఐటీ కంపెనీపై దాడి.. పరారీలో కర్నూలు ఎస్సై

కర్నూలు ఎస్సై సృజన్ పరారీలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ సీఐడీ పేరుతో బెదిరింపు కేసులో నిందితుడిగా ఉన్నారు. అసలేం జరిగిందంటే.. డీఐజీ కార్యాలయంలో ఎస్సైగా పని చేస్తున్న సృజన్ పది మందితో కలిసి ముఠాను తయారు చేసుకున్నారు.

Fake Passports: నకిలీ పాస్ పోర్టులు ఇప్పించిన ముఠా గుట్టురట్టు..

Fake Passports: నకిలీ పాస్ పోర్టులు ఇప్పించిన ముఠా గుట్టురట్టు..

హైదరాబాద్: విదేశీయులు, శరణార్థులకు ఓ ముఠా భారత పాస్ పోర్టులు ఇప్పించిన ముఠా గుట్టురట్టయింది. 92 మందికి నకిలీ పాస్ పోర్టులు ఇప్పించి గల్ఫ్ దేశాలకు పంపించింది. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ సీఐడీ అధికారులు ఈ ముఠాకు సహకరించిన కొందరిని ...

TS NEWS: పదేళ్ల తర్వాత మొదటిసారి సీఐడీ కేసు నమోదు.. ఎక్కడంటే..?

TS NEWS: పదేళ్ల తర్వాత మొదటిసారి సీఐడీ కేసు నమోదు.. ఎక్కడంటే..?

పదేళ్ల తర్వాత సీఐడీ అధికారులు తెలంగాణలో మొదటిసారి కేసు నమోదు చేశారు. నకిలీ వీసా పాస్‌పోర్టులు ఇప్పిస్తున్న ముఠాని సీఐడీ అధికారులు పట్టుకున్నారు.

Dulipalla Narendra: చంద్రబాబుపై సీఐడీ అధికారులు ఇంకా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు

Dulipalla Narendra: చంద్రబాబుపై సీఐడీ అధికారులు ఇంకా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు

సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఇంకా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర ( Dulipalla Narendra ) అన్నారు.

Kolikapudi Srinivas: మరోసారి సీఐడీ ముందుకు కొలికపూడి శ్రీనివాసరావు

Kolikapudi Srinivas: మరోసారి సీఐడీ ముందుకు కొలికపూడి శ్రీనివాసరావు

Andhrapradesh: అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫిర్యాదు మేరకు కొలికపూడిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఈనెల 3న ఒకసారి సీఐడీ విచారణకు హాజరైన కొలికపూడి ఈరోజు ఓ మీడియా సంస్థ ప్రతినిధితో కలసి విచారణకు హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి