Home » Chirala
MLA Resign to YSRCP: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు(Andhra Pradesh Politics) మరింత రక్తికట్టిస్తున్నాయి. ముఖ్యంగా నేతల కప్పదాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన కీలక నేతలు ఆ పార్టీని వీడగా.. మరికొందరు ఆ బాటలో నడుస్తున్నారు. తాజాగా వైసీపీకి(YCP) మరో బిగ్ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది.
చీరాల వైసీపీ(Chirala YCP )లో వర్గ విభేదాలు. మరోసారి బయటపడ్డాయి. వైఎస్సార్ వర్థంతి సభలో ఆ మంచి సోదరులపై చీరాల వైసీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్(Karanam Venkatesh) ఆగ్రహం వ్యక్తం చేశారు.
చీరాల రాజకీయం (Chirala Politics) ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి. గతంలో నెలకొన్న పరిస్థితులు అందుకు దర్పణంపడుతున్నాయి. తాజాగా అలాంటి మరో వ్యవహారం రాజకీయ వర్గాల్లో..
రానున్న ఎన్నికల్లో వైసీపీ చీరాల అభ్యర్థిగా ప్రస్తుతం ఇన్చార్జిగా పనిచేస్తున్న కరణం వెంకటేశ్నే ప్రకటిస్తారా.. లేక మార్పులు, చేర్పులు ఉంటాయా.. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల నుంచి..
పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ను నియమిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళ వారం ప్రకటించింది. సుమారు ఏడాదిన్నర నుంచి..
ఈ కొత్త సంవత్సరం ఆరంభంలో వైసీపీ అధిష్టానం (YCP High Command) పార్టీపరంగా రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. వెంకటగిరి ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణరెడ్డి (Anam Expelled) ఉండగానే ఆయనను అవమానిస్తూ..
జీవించి ఉండగానే జన్మదినం స్థానే తన మరణ దిన వేడుకలంటూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం పలికిన వైసీపీ నాయకులు, మాజీ మంత్రి పాలేటి రామారావు నిర్వహించిన కార్యక్రమం పట్ల..