• Home » children

children

INVESTIGATION : అబార్షన మరణంపై విచారణ

INVESTIGATION : అబార్షన మరణంపై విచారణ

పట్టణంలోని కథల వీధిలో గర్భిణి మాధవికి అబార్షన చేసి.. ఆమె ప్రాణాలను బలితీసుకున్న ఫర్హానా, ఆమె తల్లి ఖురేషిపై ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా పీపీ యూనిట్‌ అధికారి డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి శనివారం టూటౌన పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేశారు. వజ్రకరూరుకు చెందిన గర్భిణి మాధవికి వీరు అనధికారికంగా తమ ఇంట్లో అబార్షన చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మృతిచెందారు. ఫర్హానా ఇంటిని డీఎంహెచఓ డాక్టర్‌ ఈబీ దేవి, డీపీఎంఓ ...

CRIME : కూతురు వద్దనుకుంటే  తల్లి లేకుండా పోయింది..!

CRIME : కూతురు వద్దనుకుంటే తల్లి లేకుండా పోయింది..!

జనంలో ఇంకా మార్పు రాలేదు. కొడుకులకు దీటుగా, ఆ మాటకొస్తే.. కొడుకులకు మించి కూతుళ్లు దూసుకుపోతున్నా.. ఆమెపట్ల ఇంకా వివక్ష కొనసాగుతోంది. వారసుడు కావాలి అనే యావలో.. కూతురు అని తెలియగానే గర్భంలోనే ప్రాణం తీస్తున్నారు. లింగ నిర్ధారణ నేరమని తెలిసినా.. కాసులకు కక్కుర్తిపడి కొన్ని స్కానింగ్‌ సెంటర్లలో చెప్పేస్తున్నారు. భ్రూణ హత్యలకు పరోక్షంగా సహకరిస్తున్నారు. అలాంటి ఘటనే గుంతకల్లులో జరిగింది...

Mumbai: పాపం పసికూనలు.. ఆడుకోవడానికి కారెక్కి.. కానరాని లోకాలకు

Mumbai: పాపం పసికూనలు.. ఆడుకోవడానికి కారెక్కి.. కానరాని లోకాలకు

పిల్లలపై అప్పుడప్పుడు తల్లిదండ్రులు చూపే అలసత్వమే కొంప ముంచుతుంది. వారిని క్షణం కంటకనిపెట్టుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. చిన్నారుల ప్రాణాలు కోల్పేయే ప్రమాదమూ ఉంటుంది. ఇలాంటి ఘటనే మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం జరిగింది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలి తీసుకుంది.

Supreme Court: పిల్లలతో పోర్న్ వీడియోలు చేయడం తీవ్ర నేరమే.. సుప్రీంకోర్టు

Supreme Court: పిల్లలతో పోర్న్ వీడియోలు చేయడం తీవ్ర నేరమే.. సుప్రీంకోర్టు

పిల్లలు పోర్న్ చూడటం నేరం కాకపోవచ్చు. కానీ పిల్లలతోను అశ్లీల చిత్రాలు తీయడం మాత్రం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం అని సుప్రీంకోర్టు వెల్లడించింది. అంతే కాకుండా దీనిని తీవ్ర నేరంగా పరిగణిస్తామని తెలిపింది.

Andhra Pradesh: మానవత్వం  మంటగలిసింది.. శిశువు మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్కలు..

Andhra Pradesh: మానవత్వం మంటగలిసింది.. శిశువు మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్కలు..

సమాజంలో మానవ విలువలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. చిన్నా పెద్దా అనే కనికరం లేకుండా విచ్చలవిడిగా నేరాలు జరిగిపోతున్నాయి. క్షణికావేశంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి తలెత్తుతోంది.

 Borewell: 20 గంటల తర్వాత సురక్షితంగా బయటకు రెండేళ్ల బాలుడు

Borewell: 20 గంటల తర్వాత సురక్షితంగా బయటకు రెండేళ్ల బాలుడు

వ్యవసాయ అవసరాల కోసం వేసే బోరు బావుల్లో నీరు పడకుంటే పూడ్చేయాలి. లేదంటే మూసి వేయాలి. వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో పిల్లల ప్రాణాల మీదకు వస్తోన్నాయి. బోరు బావులను పూడ్చకపోవడంతో చాలా మంది చిన్నారులు అందులో పడి పోయారు. కొందరు ఆ బోరు బావి నుంచి సజీవంగా తిరిగి వస్తే, మరికొందరు ఊపిరాడక చనిపోతున్నారు. కర్ణాటకలో గల లచ్చాయన్ గ్రామంలో ఓ బాలుడు బోరుబావిలో పడిపోయాడు.

TS Highcourt: ‘జడ్జి గారు మా మొర వినండి’.. హైకోర్టుకు చిన్నారుల లేఖ

TS Highcourt: ‘జడ్జి గారు మా మొర వినండి’.. హైకోర్టుకు చిన్నారుల లేఖ

Telangana: హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు చిన్నారులు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతుందంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు చిన్నారులు లేఖ రాశారు. మొత్తం 23 మంది చిన్నారు ఈ లేఖ రాశారు. చిన్నారుల లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది. అదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పార్క్ స్థలం ఉంది.

Positive Mindset in Children : పిల్లల్లో సానుకూల ఆలోచనను పెంచే తొమ్మిది చిట్కాలు..

Positive Mindset in Children : పిల్లల్లో సానుకూల ఆలోచనను పెంచే తొమ్మిది చిట్కాలు..

తల్లిదండ్రులు పిల్లలు పెద్దవారయ్యే వరకూ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడం, నచ్చిన విషయాలను గురించి మాట్లాడటం, మంచి చెడులను గురించి వాళ్ళతో చర్చించేది కూడా తల్లిదండ్రులే కావాలి. జీవితంలో సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం అంటే పిల్లలు తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా ఉండాలి. ఎదురయ్యే చాలా సమస్యలను సానుకూలంగా చూడటం అలవర్చుకోవాలి. చిన్న ఎదురుదెబ్బ తగిలినా తట్టుకోనేలా తల్లిదండ్రులే ఈ స్థితి నుంచి బయటపడేయగలిగేది.

Viral: ఈ తండ్రి కష్టం చూస్తే కన్నీళ్లాగవు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇది!

Viral: ఈ తండ్రి కష్టం చూస్తే కన్నీళ్లాగవు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇది!

ఈ తండ్రి కష్టం చూస్తే కన్నీళ్లాగవు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇది!

Children Kidnap: హిజ్రాపై స్థానికుల దాడి.. తీవ్రగాయాలతో మృతి, ఎందుకంటే..?

Children Kidnap: హిజ్రాపై స్థానికుల దాడి.. తీవ్రగాయాలతో మృతి, ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చిన్న పిల్లల కిడ్నాప్ వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా పిల్లలను ఎత్తుకెళుతుందని జనం భయాందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్‌లో ఓ హిజ్రాను అనుమానించి దాడి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి