Home » Children health
వాతావరణ మార్పు కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని తాజా పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా దుర్బల జిల్లాల్లో పిల్లల్లో అండర్వెయిట్ రిస్క్ 25% పెరిగినట్లు ఓ రిపోర్ట్లో తేలింది.
దీపావళి రోజున క్రాకర్లు పేల్చడం సంప్రదాయం. కానీ, వాటి నుండి వెలువడే పొగ, శబ్దం పిల్లలకు హానికరం. కాబట్టి, పిల్లల భద్రత కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి..
పిల్లల మొబైల్ ఫోన్ వ్యసనం వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి, తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైల్ వ్యసనం నుండి రక్షించుకోవడానికి ఈ 5 చిట్కాలను పాటించడం ముఖ్యం.
రాజస్థాన్లో దగ్గు మందు సిరప్ తాగిన మరో ముగ్గురు పిల్లలు మరణించడం కలకలం రేపుతోంది. అటు మధ్యప్రదేశ్లో మొత్తం 11 మంది పిల్లలు బలయ్యారు. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. డ్రగ్ కంట్రోలర్ను సస్పెండ్..
దేశంలోని చిన్నారుల్లో పోషకాహార లోపం ఆందోళనకరంగా ఉంది. 13 రాష్ట్రాలు, యూటీల్లోని 63 జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారుల్లో 50 శాతానికి పైగా ఎదుగుదల లోపం
రాష్ట్రంలోని అంగన్వాడీల్లోని చిన్నారులు, ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలందరికీ రక్త పరీక్షలు చేయాలని సర్కారు నిర్ణయించింది.
ఆర్థికంగా బలహీనమైన గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత చికిత్సలను అందిస్తున్న ‘శ్రీ సత్యసాయి సంజీవని’ ఆసుపత్రి 108 మంది పిల్లలకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించింది. తెలంగాణలోని కొండపాకలో ఉన్న ఈ ఆసుపత్రి అన్ని వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ పసికందులకు కొత్త జీవం అందిస్తోంది.
మధుమేహంపై చిన్నతనం నుంచే విద్యార్థులకు అవగాహన కలిగించాలని సీబీఎ్సఈ నిర్ణయించింది. ఒకప్పుడు పెద్దలకే పరిమితమైన టైప్-2 డయాబెటెస్ ఇప్పుడు పిల్లల్లోనూ పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
చాలా సార్లు, తెలిసి లేదా తెలియకుండానే, తల్లిదండ్రులు పిల్లల మనస్సులలో డబ్బు గురించి ప్రతికూల మనస్తత్వాన్ని పెంచుతారు. అది భవిష్యత్తులో వారికి సమస్యలను కలిగిస్తుంది.
పిల్లలను ఏసీ గదిలో ఉంచే ముందు ఈ విషయాలపై జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాబట్టి, పిల్లలను ఏసీ గదిలో ఉంచే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..