Home » Chief Minister
కేజ్రీవాల్ను ఎలాగైనా మట్టుబెట్టాలన్నదే బీజేపీ ఏకైక లక్ష్యమని అతిషి ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల నుంచి ఎలాంటి హింసాకాండ, దాడులు జరగలేదని ఒప్పుకోవాలంటూ ఆప్ కార్యకర్తలపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక సీట్లులో గెలిపించిన తర్వాత దేవేంద్ర ఫడ్నవిస్ పేరు మారుమోగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడంతో పాటు మోదీ వారసత్వాన్ని కొనసాగించే అవవకాశం ఉన్న నేతల జాబితాలో ఫడ్నవిస్ పేరు కూడా వచ్చి చేరింది.
అతిషిపై బిధూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. అతిషి ఇంటిపేరు మార్చుకున్నారంటూ జనవరి 6న రోహిణిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థిగా కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషి పోటీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి రూ.40 లక్షలు అవుతుందని అతిషి అంచనా వేశారు.
ఆర్ఎస్ఎస్పై శరద్ పవార్ పొగడ్తలకు దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ, పవార్ చాలా స్మార్ట్ అని, ఒక్కోసారి మన పోటీదారుల్ని కూడా ప్రశంసించాల్సి వస్తుందని అన్నారు.
న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త ఓట్లు చేర్చడం, పాత పేర్లు తొలగించడంపై అతిషి ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు.
మూడు నెలల క్రితం కూడా ఇలాగే చేశారని, తన వస్తువులన్నింటినీ రోడ్డుపైకి విసిరేశారని అతిషి ఆక్షేపణ తెలిపారు. బీజేపీ ఒకటి గుర్తుంచుకోవాలని, ఇవాళ మరోసారి సీఎం నివాసం నుంచి గెంటేసినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకొంటామని చెప్పారు.
తన తండ్రి తన జీవితమంతా ఒక టీచర్గా పనిచేశారని, పేద, మధ్యతరగతికి చెందిన వేలాది మంది పిల్లలకు పాఠాలు చెప్పారని, ఇప్పుడు ఆయన వయస్సు 80 సంవత్సరాలని అతిషి తెలిపారు.
జాతుల వైరం సుదీర్ఘకాలంగా కొనసాగుతుండటంపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
మతపరమైన కట్టడాలను కూల్చివేస్తే ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని అతిషి తెలిపారు. ఈమేరకు లెఫ్టినెంట్ గవర్నర్కు అతిషి మంగళవారంనాడు లేఖ రాశారు.