Home » Chhattisgarh
నలుగురు యువకుల సరదా కాస్తా, వారి ప్రాణం చేసింది. ఈ క్రమంలో యువకులు స్కూల్ ఎగ్గొట్టి ట్రాక్టర్ నడిపేందుకు వెళ్లారు. కానీ తిరిగి వచ్చే క్రమంలో ట్రాక్టర్ పల్టీ కొట్టి, ముగ్గురు మృతి చెందగా, ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
Encounter: చత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లా మాధ్ అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం నుంచి మావోయిస్టులకు, భద్రతాబలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి.
అమర్చిన ప్రెషర్ బాంబు పేలిన ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం బీజాపుర్...
బీజాపుర్ జిల్లా బాసగూడ పోలీసు స్టేషన్ పరిధి బుడిగిచెర్వు గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఛత్తీగఢ్ దండకారణ్యం జేగురుగొండ మావోయిస్టు పార్టీ సభ్యుడు హేమల భీమా పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. భద్రతా దళాలే లక్ష్యం అమర్చిన ఐఈడీని వారు ధ్వంసం చేశారు. కూబింగ్ నిర్వహిస్తున్న దళాలే లక్ష్యంగా దీనిని అమర్చారు.
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న 14 మారుమూల ప్రాంతాల్లో తొలిసారిగా జాతీయ జెండా ఎగిరింది. ఆయా ప్రాంతాల్లో భద్రతా బలగాలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశంలో 2026 నాటికి మావోయిస్టులు లేకుండా అంతం చేస్తామని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చిరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్లో భారీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
మావోయిస్టు అగ్రనేత చలపతిని భద్రతా దళాలు ఎలా గుర్తించారు? అందుకు ఉపకరించిన కీలక ఆధారం ఏమిటి? చలపతి తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో సెల్ఫీ తీసుకోవడమే ఆయన కొంపముంచింది.
కలప కోసం అడవిలోకి వెళ్లిన తండ్రీకొడుకులపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. వారిని రక్షించడానికి వెళ్లిన ఫారెస్ట్ సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.