Home » ChatGPT
ఇక భారత్ కూడా డేటా సెంటర్లకు కేంద్రంగా మారనుంది. ఎందుకంటే ఓపెన్ఏఐ త్వరలో భారతదేశంలో డేటా సెంటర్లను స్థాపించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇటివల మార్కెట్లోకి వచ్చిన చాట్ జీపీటీ, డీప్సీక్ వల్ల డేటా భద్రత విషయంలో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాలు వీటి వాడకాన్ని నిషేధించాయి.
ఛాట్ జీపీటీ ఈ పొలిటికల్ పార్టీకి అనుగుణంగా ప్రవర్తిస్తోందని ఇటీవల ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయాన్ని నేనూ సమర్థిస్తున్నాను అంటూ తాజాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏఐ పనితీరుపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.
చాట్బాట్ ఏఐ రంగంలో చైనా డీప్సీక్కు పోటీ ఇచ్చేందుకు చాట్జీపీటీ సిద్ధమైంది. ఈ క్రమంలో "డీప్ రీసెర్చ్" అనే కొత్త ఫీచర్ను విడుదల చేసింది. ఈ ఫీచర్ స్పెషల్ ఏంటి, ఎలా పనిచేస్తుందనే వివరాలను ఇక్కడ చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ గురించే చర్చ. ఛాట్జీపీటీని తలదన్నేలా అతి తక్కువ ఖర్చుతో చైనా స్టార్టప్ డీప్సీక్ రూపొందించడం అంతటా సంచలనం సృష్టిస్తోంది. తాజా ఏఐ రేసులో భారత్ కూడా అడుగుపెట్టింది..
టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన ChatGPT.. కొత్త కొత్త అప్డేట్లతో అందరినీ ఆకట్టుకుంటోంది. గూగుల్కు పోటీగా గతంలో అనేక అప్డేట్లను తీసుకొచ్చిన OpenAI ఈ సెర్చ్ ఇంజిన్.. తాజాగా మరో ప్రకటన చేసింది. ఇకపై..
OpenAI ChatGPT గూగుల్కు పోటీగా కీలక అప్డేట్ ఇచ్చింది. అదే SearchGPT. దీనిని యూజర్లకు ఇకపై ఉచితంగా వినియోగించవచ్చని తెలిపింది. ఇంకా ఏం చెప్పిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
టెక్ ప్రియులకు మరో కీలక అప్డేట్ వచ్చేసింది. AI చాట్బాట్ ఇప్పుడు వీడియో ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇది స్మార్ట్ఫోన్ కెమెరా ద్వారా వస్తువులను గుర్తిస్తుంది. దీంతోపాటు తక్షణ సమాచారాన్ని అందిస్తుంది.
భవిష్యత్తు మీరు ఇప్పటి నుంచే పెట్టుబడులు చేస్తే తర్వాత ఆర్థిక అవసరాల కోసం సమస్య ఉండదు. అయితే ఇప్పటికే కోటి రూపాయల కోసం పొదుపు చేయడం ప్రారంభించిన వారు 2050 నాటికి దీని విలువ ఎంత ఉంటుందనే ప్రశ్నకు ఏఐ కీలక సమాధానం చెప్పింది.
టెక్ ప్రియులకు ఆటంకం ఏర్పడింది. ఆకస్మాత్తుగా చాట్బాట్ ChatGPTని ఉపయోగించడంలో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యల కారణంగా ఇది పనిచేయలేదు. ఈ నేపథ్యంలో కంపెనీ స్పందించింది.