Home » Chandrayaan 3
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) ఇటీవల చంద్రయాన్ 3(Chandrayaan-3) ప్రయోగాన్ని చేపట్టి విజయవంతమైన సంగతి తెలిసిందే. అయితే చంద్రయాన్ 3 పేరుతో రేషన్ డీలర్ల మోసానికి తెరలేపారు.
ఇస్రో (ISRO) చంద్రయాన్-3లో జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్గా ల్యాండయిన ల్యాండర్ విక్రమ్ (Lander Vikram), దాదాపు 14 రోజులపాటు పరిశోధనలు చేపట్టిన ప్రజ్ఞాన్ రోవర్ (Rover Pragyan) ప్రస్తుతం చంద్రుడిపై చీకటి కావడంతో స్లీప్ మోడ్లో ఉన్నాయి. మళ్లీ సూర్యోదయం అయితేగానీ ఆ రెండూ యాక్టివ్ అవుతాయో లేదో క్లారిటీ వస్తుంది.
మన దేశం పేరును ‘ఇండియా’కు బదులుగా భారత్ అని పిలిచే చర్యలు చంద్రయాన్-3 విజయవంతమవడానికి ముందే ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల్లో పర్యటించేందుకు వెళ్లినపుడే ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అని రాశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, డీఎంకే లీడర్, నటుడు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మ డెంగ్యూ, మలేరియా లాంటిదని..
అదేంటి.. చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ ఆల్రెడీ చంద్రుని ఉపరితలంపైనే ఉంది కదా.. మళ్లీ సురక్షితంగా ల్యాండ్ అవ్వడం ఏంటి? అని టైటిల్ చూసి అనుకుంటున్నారా..! మేటర్ ఏమిటంటే.. ఇస్రో శాస్త్రవేత్తలు తాజాగా...
చంద్రుడిపై ప్రయాణిస్తున్న చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. తన అసైన్మెంట్ను పూర్తి చేసుకుని సురక్షితంగా పార్క్ చేయబడింది.
చంద్రయాన్ 3 విజయవంతమైన ఆనందంలో ఉన్న వేళ ఇస్రోలో తీవ్ర విషాదం నెలకొంది. చంద్రయాన్ 3 ప్రయోగ సమయంలో వాయిస్ ఓవర్ ఇచ్చిన, ఇస్రో శాస్త్రవేత్త ఎన్ వలర్మతి ఇక లేరు.
అవును.. మీరు వింటున్నది నిజమే.. చంద్రుడిపై రియల్ స్టేట్(Real Estate On Moon) జోరుగా సాగుతోంది. భూముల అమ్మకాలు (Land On Moon) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భారత్ చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayan-3) సూపర్ సక్సెస్ కావడంతో యావత్ ప్రపంచం చూపు ఇప్పుడు చంద్రుడిపై పడింది..
సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు గాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘ఆదిత్య-ఎల్1’ మిషన్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం శ్రీహరికోటలోని...
చంద్రుడిపై 100మీటర్లు ప్రయాణించిన ప్రజ్ఞాన్శ్రీహరికోట/న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: సూర్యుడిపై అధ్యయనానికి చేపట్టిన ఆదిత్య-ఎల్1 తన ప్రయాణాన్ని ప్రారంభించిన