• Home » Chandrababu Naidu

Chandrababu Naidu

PM Modi Amaravati Visit: పీ-4 వేదిక ప్రాంతంలోనే ప్రధాని సభ

PM Modi Amaravati Visit: పీ-4 వేదిక ప్రాంతంలోనే ప్రధాని సభ

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం కోసం వస్తున్న సందర్భంగా, పటిష్ట ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఆదేశించారు. మోదీ సభ P-4 వేదిక ప్రాంతంలో నిర్వహించబడుతుంది, అంగీకారాల ప్రారంభోత్సవాలు అక్కడి నుంచే జరుగుతాయని అధికారులు తెలిపారు.

Chandrababu Foreign Trip: విదేశీ పర్యటనకు చంద్రబాబు

Chandrababu Foreign Trip: విదేశీ పర్యటనకు చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. 75వ జన్మదిన వేడుకలను యూరప్‌లో జరుపుకుంటూ, 21న తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు

TCS Vishakhapatnam Operations: వెల్కమ్‌ టీసీఎస్‌

TCS Vishakhapatnam Operations: వెల్కమ్‌ టీసీఎస్‌

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు విశాఖపట్నంలో 21.6 ఎకరాలు భూమి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం, ఎకరాకు కేవలం 99 పైసల లీజు నిర్ణయించింది 1370 కోట్లతో టీసీఎస్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తూ, 12 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.

PM Modi Visit to Amaravati for Capital Development: 2న అమరావతికి మోదీ

PM Modi Visit to Amaravati for Capital Development: 2న అమరావతికి మోదీ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పనుల పునరుద్ధరణ కోసం మే 2న ప్రధాని మోదీ పర్యటన. సీఎం చంద్రబాబు, వైసీపీని ఆరోపిస్తూ, ప్రభుత్వ నిర్మాణాలు, వక్ఫ్‌ బిల్లుపై వివాదాలను సులువుగా పరిష్కరించాలంటున్నారు

AP CM Chandrababu Foreign Trip: నేడు విదేశీ పర్యటనకు సీఎం కుటుంబం

AP CM Chandrababu Foreign Trip: నేడు విదేశీ పర్యటనకు సీఎం కుటుంబం

విడేశీ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా బయలుదేరుతున్నారు. ఈ పర్యటనలో 20వ తేదీన ఆయన 75వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు

Kodandarama Kalyanam: కమనీయం కోదండరాముని కల్యాణోత్సవం

Kodandarama Kalyanam: కమనీయం కోదండరాముని కల్యాణోత్సవం

పండు వెన్నెలలో ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని కల్యాణం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు

Fruit Seminars: జిల్లాల వారీగా ఉద్యాన సదస్సులు

Fruit Seminars: జిల్లాల వారీగా ఉద్యాన సదస్సులు

రాష్ట్రంలోని పండ్ల ఉత్పత్తులకు నాణ్యత, అదనపు విలువ జోడించేందుకు ఉద్యానశాఖ నెలల ప్రణాళిక తయారు చేసింది. జిల్లాల వారీగా పంటలపై సదస్సులు, సాంకేతిక ప్రదర్శనల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది

రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి అకౌంట్లలోకి డబ్బులు

రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి అకౌంట్లలోకి డబ్బులు

Good News To Farmers: ఒక్కో చెట్టుకు 1000 రూపాయల చొప్పున 1330 రైతులకు ఏకంగా 2.3 కోట్ల రూపాయలు సాయం చేసింది. కోనసీమలో 850 హెక్టార్లలో 23 వేలకు పైగా కొబ్బరి చెట్లకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. తాజాగా వారి అకౌంట్లలో డబ్బులు పడ్డాయి.

AP CM: ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచండి

AP CM: ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచండి

ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారం సమయంలో దరఖాస్తుదారుకు స్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు

AP CM Chandrababu Naidu: పీ4 పటిష్ఠ అమలుకు ప్రత్యేక సొసైటీ

AP CM Chandrababu Naidu: పీ4 పటిష్ఠ అమలుకు ప్రత్యేక సొసైటీ

పీ4 కార్యక్రమాన్ని పటిష్ఠంగా అమలు చేయడానికి ప్రత్యేక సొసైటీ ఏర్పాటైంది. 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ఆగస్టు 15 వరకు లక్ష్యం నిర్దేశించు

తాజా వార్తలు

మరిన్ని చదవండి