• Home » Chandrababu Naidu

Chandrababu Naidu

AP CM Chandrababu: ఆత్మగౌరవ ప్రతీక అమరావతి

AP CM Chandrababu: ఆత్మగౌరవ ప్రతీక అమరావతి

అమరావతి కేవలం రాజధాని కాదు, ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మూడేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో రూ.49 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించారు.

Chandrababu: మోదీజీ హమ్‌ ఆప్‌కే సాత్‌హై

Chandrababu: మోదీజీ హమ్‌ ఆప్‌కే సాత్‌హై

పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఐదు కోట్ల ఆంధ్రులు, దేశం మొత్తం మీ వెంట ఉందంటూ హిందీలో వ్యాఖ్యానించారు

Quantum Tech Park: అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ

Quantum Tech Park: అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ

అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్‌ వ్యాలీ టెక్‌ పార్క్‌ ఏర్పాటు కానుంది. ఐబీఎం, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ సంస్థలతో ఒప్పందంతో 156 క్యూబిట్‌ క్వాంటమ్‌ సిస్టమ్‌-2 ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు

Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: వందేమాతరం.. భారత్ మాతాకీ జై నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి స్పీచ్‌కు ప్రతిగా స్వయంగా చెయ్యెత్తి వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Amaravati Capital Event: అమరావతి పున:ప్రారంభోత్సవం.. ప్రత్యేక ఆకర్షణగా ఐరన్ విగ్రహాలు..

Amaravati Capital Event: అమరావతి పున:ప్రారంభోత్సవం.. ప్రత్యేక ఆకర్షణగా ఐరన్ విగ్రహాలు..

Amaravati Capital Event: మరికొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పున:ప్రారంభ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు.

Amaravati Capital Event: ఈ రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు..

Amaravati Capital Event: ఈ రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు..

Amaravati Capital Event: అమరావతి రాజధాని పున:ప్రారంభోత్సవం జరిగిన రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ఐదు సంవత్సరాలు రాజధాని పనులు ఆగిపోయాయని, విధ్వంసం జరిగిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Amaravati Victory: అజరామరం

Amaravati Victory: అజరామరం

1,631 రోజుల పాటు సాగిన రాజధాని రైతుల ఉద్యమం విజయవంతమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణం మళ్లీ ప్రారంభం కానుంది

Andhra Progress: పారిశ్రామికీకరణతోనే రాష్ట్రాభివృద్ధి

Andhra Progress: పారిశ్రామికీకరణతోనే రాష్ట్రాభివృద్ధి

పారిశ్రామిక అభివృద్ధే రాష్ట్ర పురోగతికి మార్గమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 50 ఎంఎస్‌ఎంఈ పార్కులతోపాటు పింఛన్లు, రైతు సంక్షేమం, తల్లికి వందనం వంటి పథకాలను ప్రకటించారు

Amaravati Restart : అమరావతికి జయం

Amaravati Restart : అమరావతికి జయం

అమరావతిలో రూ.57,962 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 14 మంది ప్రముఖులతో ప్రధాని పర్యటన రెండు గంటల 30 నిమిషాలు కొనసాగనుంది

MSME Mega Start: మేడే కానుక 11 ఎంఎస్‌ఎంఈ పార్కులు

MSME Mega Start: మేడే కానుక 11 ఎంఎస్‌ఎంఈ పార్కులు

175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక అభివృద్ధికి తొలి అడుగు వేస్తూ, 11 ఎంఎస్‌ఎంఈ పార్కులు, ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కి సీఎం చంద్రబాబు నేడు శుభారంభం. మే డే సందర్భంగా కార్మికులకు కానుకగా పార్కుల ప్రారంభం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి