Home » Canada
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య వెనక చైనా ప్రమేయం ఉందంటూ స్వతంత్ర బ్లాగర్, హక్కుల కార్యకర్త జెన్నిఫర్ జెంగ్(Jennifer Zeng) సంచలన ఆరోపణలు చేశారు. భారత్ - కెనడా(India - Canada)లకు మధ్య విభేదాలు సృష్టించడానికే చైనా ఈ వల పన్నిందని ఆమె అన్నారు.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar)ను భారత ప్రభుత్వమే హత్య చేయించిందని ఆరోపిస్తున్న కెనడా పీఎం జస్టిన్ ట్రూడో(Justine Trudo).. ఈ విషయంలో ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. తాజాగా ఆయన యూనిటెడ్ అరబ్ ఎమిరెట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్(Shaik Mahomoodbin Jayed)తో భేటీ అయ్యారు.
భారత్ - కెనడా(India - Canada)ల మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్యోందాంతం తాలూకూ వివాదం చల్లారకపోవడంతో పంజాబ్ కి చెందిన ఫేమస్ సింగర్ ఒకరు కెనడా పర్యటన రద్దు చేసుకున్నారు. సింగర్ గురుదాస్ మాన్(Gurdas Mann) ఈ నెల 22 నుంచి 31 వరకు కెనడాలో ఓ షోలో పాల్గొనాల్సి ఉంది.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు...
ఉపాధి, వ్యాపారాల కోసం ఇతర దేశాలకు వెళ్లిన భారతీయులు (Indians) ఆయా దేశాల్లో కీలక స్థానాల్లో ఉన్నారు. భారత సంతతి ప్రాబల్యం క్రమంగా పెరగడంతో ఏకంగా అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకున్నారు.
కెనడా భారత్(Canada - India) ల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమెరికా(America), ఇండియాకు గ్యాప్ పెరుగుతుందని ఓ నివేదిక రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది.
కెనడాలోని కాల్గరీ నగరంలో శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ, శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్తలు లలిత ద్వివేదుల, శైలేష్ భాగవతుల ఆధ్వర్యంలో గణపతి ఊరేగింపు వేడుకలు కాల్గరీ నగర డౌన్ టౌన్ వీధులలో కన్నుల పండుగగా నిర్వహించారు.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఇప్పుడు కిందకు దిగొచ్చారు. ఈ వివాదాన్ని ముందుకు...
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడంతో..
భారత్, కెనడా దౌత్యపరమైన వివాదంలో మరో కీలకపరిణామం చోటు చేసుకుంది. భారత్లోని కెనడా దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని ఆ దేశానికి కేంద్రం అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం.