Home » Businesss
ఇండియన్ మార్కెట్లో అతి త్వరలో మరో భారీ డీల్ కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. భారతీ ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు సునీల్ మిట్టల్ ఈ డీల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది..
భారత స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిసినప్పటికీ భారత మార్కెట్లు చాలా ధృడంగా కదిలాయి. ఒక పక్క యుద్ధ వాతావరణం నెలకొన్నా కానీ..
Operation Sindoor Pak Stock Market: 'ఆపరేషన్ సిందూర్' ఇంకా కొనసాగుతుందని భారత్ ప్రకటించడంతో గురువారం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు నష్టాలు భారీ పతనాన్ని చవిచూశాయి. అర్ధాంతరంగా ట్రేడింగ్ నిలిపివేశారు.
Operation Sindoor Pak Stock Market: భారత వైమానిక దళాలు చేపట్టిన "ఆపరేషన్ సిందూర్"(Operation Sindoor) ఉగ్రవాదులనే కాదు. పాక్ షేర్ మార్కెట్లను కోలుకోలేని దెబ్బతీసింది. బుధవారం కరాచీ మార్కెట్లు ఘోర నష్టాన్ని చవిచూశాయి.
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ల కోసం రిపేరబిలిటీ సూచీ (ఇండెక్స్)ను తీసుకురాబోతోంది. ఈ సూచీ ప్రకారం, కంపెనీలు తమ ఉత్పత్తుల రిపేరబిలిటీ గురించి వినియోగదారులకు రేటింగ్లు అందించాల్సి ఉంటుంది.
అమెరికా మార్కెట్లో ఇకపై ఎక్కువగా మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లు విక్రయించనున్నాయి. యాపిల్ సీఈఓ టిమ్కుక్ 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అదానీ గ్రూప్ సంస్థలో 2021 మే నెలలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్లో ప్రణవ్ అదానీ దోషిగా తేలింది. సెబీ దర్యాప్తులో ఆయన కీలక సమాచారాన్ని బావ మరిది కునాల్ షాకు ముందే చేరవేయడంతో ట్రేడింగ్ జరిగింది.
2025-26 పన్ను మదింపు సంవత్సరానికి ఆదాయ పన్ను శాఖ ఐటీఆర్-3 ఫామ్ను విడుదల చేసింది. ఈ ఫామ్ ద్వారా వ్యాపార ఆదాయం, వృత్తిపరమైన ఆదాయంపై పన్ను వివరాలు ఇవ్వాలని చెప్పారు.
హైదరాబాద్లో అపోలో డిఫెన్స్ ఐడీఎల్ ఎక్స్ప్లోజివ్స్ను రూ.107 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది రక్షణ రంగం కోసం పేలుడు పదార్ధాల తయారీలో కీలకమైన ప్రగతి.
శుక్రవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ 81,177 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరికి 80,501 వద్ద స్థిరపడింది. విదేశీ పెట్టుబడులు, జీఎస్టీ వసూళ్ల రికార్డు, మార్కెట్ సానుకూలతతో సూచీలు లాభపడాయి.