Home » Business Personalities
ప్యారడైజ్ పేరుతో బిర్యానీ రెస్టారెంట్స్ను నిర్వహిస్తున్న ప్యారడైజ్ పుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, సమారా క్యాపిటల్.. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు...
ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) మధ్య, దీర్ఘకాలిక ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీ) వడ్డీ రేట్లను సోమవారం నుంచే అమల్లోకి వచ్చేలా పెంచింది....
అమెరికాలో నమోదైన క్రిమినల్ కేసు నుంచి ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీకి అతి త్వరలోనే విముక్తి లభించబోతున్నట్లు సమాచారం...
బినోద్ చౌదరి. నేపాల్లో అత్యంత సంపన్నుడు.. ఏకైక బిలియనీర్. వ్యాపారవేత్తగా, రాజకీయ నేతగా, సమాజ సేవకుడిగా బహుముఖ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. దక్షిణాసియా వ్యాపార రంగంలో ప్రముఖ వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు.
Starlink Satellite Internet : భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థలు ఎయిర్టెల్, జియోలు ఒకదాని తర్వాత మరొకటి శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్తో డీల్ కుదుర్చుకున్నాయి. దీంతో ఇప్పుడీ అంశం దేశమంతటా హాట్ టాపిక్గా మారింది. అసలీ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అంటే ఏమిటి.. స్టార్ లింక్ నేరుగా ఇంటర్నెట్ను మన ఇళ్లకు ఎలా తీసుకువస్తుంది..
ఇతర దేశాల రాజకీయ వ్యవహారాలపై గత కొన్ని వారాలుగా వరస వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ ఆయా దేశాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ కుమారుడి కామెంట్స్ను తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు..
కొంత మంది డబ్బు కోసం ఏదైనా చేస్తారు. మరికొంత మంది డబ్బు సంపాదించాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఓ భారతీయ సంతతి వ్యాపారవేత్త వినయ్ హిరేమత్ మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించినా కూడా అసంతృప్తితో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న CEOలలో అత్యంత ప్రఖ్యాతి పొందిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఇటీవల భారతీయ సంతతికి చెందిన జగదీప్ సింగ్ ప్రపంచంలోని అత్యంత సంపన్న CEOగా నిలిచారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
లిస్టెడ్ కంపెనీలు తమ సెక్యూరిటీహోల్డర్లకు ఇకపై డివిడెండ్లు, వడ్డీతో పాటు అన్ని రకాల చెల్లింపులను కేవలం ఎలకా్ట్రనిక్ విధానంలోనే నెరిపేందుకు అనుమతించాలని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ప్రతిపాదించింది.