Home » Budget 2025
2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్లో విద్యారంగంలో సరికొత్త సంస్కరణలను తీసుకొచ్చారు. ఈ అంశంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. ఆమె మాటల్లోనే..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు.
2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. రైతులకు లబ్ధి చేకూరేలా ఈ బడ్జెట్లో ప్రత్యేక ప్రణాళికలు తీసుకొచ్చారు. ఈ అంశంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. ఆమె మాటల్లోనే..
2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయి, ఏ రంగాల వారికి ఉపశమనం దొరుకుతుంది.. తదితర అంశాలపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరికొద్ది సేపట్లో ప్రకటించనున్న బడ్జెట్ 2025లో ఏపీకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా. ఎన్డీయే కూటమి ప్రభుత్వం కావడంతో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
కేంద్రం శనివారం ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్లో.. మన రాష్ట్రానికి ఏ మేరకు ప్రయోజనాలు లభిస్తాయో వివరాలు తెలియజేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ ప్రభుత్వ..
బడ్జెట్ సమర్పణకు సమర్పణకు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ కావడంతో 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి శనివారంనాడు ఉభయసభల్లో ప్రవేశపెట్టారు.
Budget 2025 Live Updates in Telugu News: కేంద్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్పై దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలిరోజు సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.
వచ్చే ఆర్థిక ఏడాది 2025 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బ్లాక్ బడ్జెట్ గురించి అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అసలు బ్లాక్ బడ్జెట్ అంటే ఏంటి.. ఎందుకు దీనికి అలాంటి పేరు పెట్టాలరు... ఈ బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కేంద్ర బడ్జెట్ 2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న అంటే శనివారం రోజు ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఆ రోజున స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుందా లేదా పనిచేస్తాయా అనే విషయాలను ఇక్కడ చూద్దాం..