• Home » Budget 2024

Budget 2024

Budget 2024: ఏపీ ప్రజల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది

Budget 2024: ఏపీ ప్రజల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది

ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నిరాశ మిగిల్చిందని, వారి ఆశలపై నీళ్లు చల్లిందని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. కార్పొరేట్లకు మేలు చేకూర్చేలా కేంద్రం కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించిందని ఆరోపించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

Budget 2024 Live Updates: రికార్డ్ బ్రేక్ చేసిన నిర్మలా సీతారామన్!

Budget 2024 Live Updates: రికార్డ్ బ్రేక్ చేసిన నిర్మలా సీతారామన్!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ 2024-25ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆర్థిక సంవత్సరం 2025 మొత్తం వ్యయం రూ. 47.66 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తోందన్నారు. రుణేతర ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు ఉండొచ్చని, నికర రుణాలు రూ. 11.75 లక్షల కోట్లుగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది.

Budget 2024: ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగింది.. నిర్మలా సీతారామన్..

Budget 2024: ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగింది.. నిర్మలా సీతారామన్..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పలు కీలక విషయాలు వెల్లడించారు. మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తూ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు.

Budget 2024: 58 నిమిషాలు ప్రసంగించిన నిర్మలా సీతారామన్

Budget 2024: 58 నిమిషాలు ప్రసంగించిన నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వ చివరి బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 58 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగించారు. ఇంతవరకూ ఆమె ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లతో పోల్చుకుంటే అత్యంత తక్కువ సమయంలో బడ్జెట్ ప్రసంగం ముగించడం ఇదే ప్రథమం.

Budget 2024: కీలక రంగాలు, పథకాలకు బడ్జెట్ కేటాయింపులు

Budget 2024: కీలక రంగాలు, పథకాలకు బడ్జెట్ కేటాయింపులు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రభుత్వ బడ్జెట్‌ ప్రసంగంలో భారతదేశ వృద్ధిని పెంచడానికి ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పలు శాఖలతోపాటు పథకాలకు కేటాయించిన నిధుల వివరాలను ఇప్పుడు చుద్దాం.

Budget: 25 కోట్లకుపైగా మంది ప్రజలకు పేదరికం దూరం: నిర్మలా సీతారామన్

Budget: 25 కోట్లకుపైగా మంది ప్రజలకు పేదరికం దూరం: నిర్మలా సీతారామన్

దేశంలో 25 కోట్లకుపైగా మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బహుముఖ పేదరికం నుంచి విముక్తి పొందారని బడ్జెట్ ప్రసంగంలో ఆమె చెప్పారు. పేదలకు సాధికారతపై తమ ప్రభుత్వాన్ని ప్రగాఢమైన విశ్వాసం ఉందని, సబ్ కా సాథ్ సాధనతో ప్రభుత్వం 25 కోట్ల మంది ప్రజలకు దూరంగా పేదరికాన్ని పారదోలేందుకు ప్రభుత్వం సహాయం అందజేసిందని సీతారామన్ చెప్పారు.

Budget 2024: ఆదాయం పన్ను రేట్లు, శ్లాబుల్లో మార్పుల్లేవు

Budget 2024: ఆదాయం పన్ను రేట్లు, శ్లాబుల్లో మార్పుల్లేవు

ఆదాయ పన్ను వర్గాలకు నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్‌లో ఉపశమనం కలిగించే ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. గత ఏడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానమే ఈసారి కూడా కొనసాగుతుందని చెప్పారు.

 Budget 2024: నిర్మలమ్మ పద్దు ప్రసంగంతో దూకుడుగా స్టాక్ మార్కెట్లు

Budget 2024: నిర్మలమ్మ పద్దు ప్రసంగంతో దూకుడుగా స్టాక్ మార్కెట్లు

బడ్జెట్ కేటాయింపులతో ఈ రోజు స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. ఉదయం నష్టాలతో మార్కెట్లు ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నాయి. బడ్జెట్ కేటాయింపులను ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులు నిశీతంగా పరిశీలిస్తున్నారు.

  Budget 2024: నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం తర్వాత స్టాక్ మార్కెట్ ఎలా ఉందంటే

Budget 2024: నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం తర్వాత స్టాక్ మార్కెట్ ఎలా ఉందంటే

స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కొనసాగుతున్నాయి. మార్కెట్లు ఉదయం నష్టాలతో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. తర్వాత పుంజుకుని లాభ పడ్డాయి. లాభ, నష్టాల మధ్య షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. బడ్జెట్ కేటాయింపులను ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులు నిశీతంగా పరిశీలిస్తున్నారు.

Budget 2024: 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. మధ్యతరగతిపై బడ్జెట్ లో వరాల జల్లు..

Budget 2024: 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. మధ్యతరగతిపై బడ్జెట్ లో వరాల జల్లు..

ఎన్నికల ఏడాది సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించారు. దేశంలో సౌరశక్తిని ప్రోత్సహిస్తామని చెప్పిన ఆమె..

తాజా వార్తలు

మరిన్ని చదవండి