Home » BSNL
మీరు మంచి లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ దీర్ఘకాల వినియోగదారుల కోసం క్రేజీ ప్లాన్ ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా బడ్జెట్ ధరల్లో BSNL మరో ప్లాన్ ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రూ.199కే డైలీ 3జీబీ డేటా అందుబాటులోకి రావడం విశేషం.
BSNL Incredible Offer: BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్. హోలీ సందర్భంగా BSNL తమ కస్టమర్ల కోసం స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ బంపర్ ఆఫర్ సద్వినియోగం చేసకున్న యూజర్లకు 365 రోజుల పాటు హై స్పీడ్తో ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ దక్కుతాయి. ఆ ప్లాన్ ఏదంటే..
టెలికాం మార్కెట్లో క్రమంగా పోటీ పెరిగింది. దీంతో యూజర్లను ఆకట్టుకునేందుకు అనేక కంపెనీలు పోటాపోటీగా రీఛార్జ్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇదే సమయంలో ఇటివల రూ. 200 బడ్జెట్లోపు ప్రకటించిన ప్లాన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
BSNL New Recharge Plan : ఇటీవల ఫోన్ రీఛార్జీ ధరలను విపరీతంగా పెంచేశాయి అన్ని ప్రైవేట్ టెలికాం సంస్థలు. ఇదే సదవకాశంగా తీసుకుని కస్టమర్లను ఆకర్షించేందుకు అత్యంత చౌక ధరకే సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది BSNL. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ ప్రకటనతో జియో, ఎయిర్టెల్, వీఐలకు భారీ ఝలక్ ఇచ్చింది.
ప్రభుత్వ రంగంలోని టెలికాం సంస్థ BSNL ప్రైవేటు కంపెనీలైన జియో, ఎయిర్ టెల్ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో వినియోగదారుల కోసం అతి తక్కువ ధరల్లో ప్లాన్లను ప్రవేశపెడుతూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటివల ప్రవేశపెట్టిన రూ.108 ప్లాన్ గురించి తెలుసుకుందాం.
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ప్రైవేట్ కంపెనీలకు సవాల్ విసురుతోంది. ఈ క్రమంలో వినియోగదారుల కోసం తక్కువ ధరలకే రీఛార్జ్ ప్లాన్లను ప్రకటిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటివల ప్రవేశపెట్టిన బెస్ట్ ప్లాన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL వినియోగదారులకు అద్భుతమైన చౌక ప్లాన్లను అందిస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే 108 రూపాయలకు 60 రోజుల పాటు అందించే ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ రూ.262 కోట్ల లాభాలను కళ్ల చూసింది. కస్టమర్లు పెరగడం, నెట్వర్క్ విస్తరణతో ఇది సాధ్యమైందని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
BSNL క్రమంగా పుంజుకుంటోంది. ఈ క్రమంలోనే అనేక మంది వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తమ వినియోగదారులకు ఉచితంగా టీవీ ఛానెళ్లను అందిస్తున్నట్లు ప్రకటించింది.