Home » Botcha Satyanarayana
విశాఖ: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియకుండా మాట్లాడు తున్నారని, తెలియక పోతే ట్యూషన్ చెప్పించుకోవాలని, కావాలంటే తాను ట్యూషన్ చెబుతానని మంత్రి వ్యాఖ్యానించారు.
బైజూస్ సంస్థ(Byjus Company) ఉచితంగానే కంటెంట్ ఇస్తోందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం: విశాఖలో ఉపాధ్యాయ దినత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల విద్య వ్యవస్థ గురించి మాట్లాడుకునే వారని, ఇప్పుడు దేశం మొత్తం ఏపీ రాష్ట్ర విద్య వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు.
ఉన్నత విద్యాశాఖలో మరో రెండు కొత్త బోర్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ఇప్పటికే ఉన్నత విద్యామండలి నిధులన్నీ దారిమళ్లిస్తున్నారనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో రెండు బోర్డులు ఏర్పాటుచేసి వాటికి భారీగా నిధులు వెచ్చించనున్నారు.
విజయవాడ: సినీ పరిశ్రమ ఒక పిచ్చుక అని ఒప్పుకున్నారా? చిరంజీవి చెప్పాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy)పై కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు (Ashok Gajapathi Raju) చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కౌంటర్ ఇచ్చారు.
రాబోయే విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సు పెద్ద పజిల్లా మారింది. జాతీయ విద్యావిధానంలో భాగంగా సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానం
జూన్ 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు (Schools) ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Education Minister Botsa Satyanarayana) తెలిపారు.
ఓవైపు పని ఒత్తిడి పెంచడం, మరోవైపు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేసి వాటికి టీచర్లను బాధ్యులను చేయడం లాంటి చర్యలకు దిగుతున్న ప్రభుత్వం...
ఏపీ పాలిసెట్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి విడుదల