Home » bomb blasts
బెంగళూరులోని (Bengaluru) రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్లపై (Rameshwaram Cafe Bomb Blast) బీజేపీ (BJP) చేసిన విమర్శలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) తిప్పికొట్టారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపీ ఈ ఘటనపై రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో కూడా బాంబు పేలుళ్లు (Bomb Blasts) జరిగాయని, అప్పుడు వాళ్లు కూడా బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారా? అని సీఎం ప్రశ్నించారు.
కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. కేఫ్లో దాడికి ఐఈడీ ఉపయోగించినట్టు చెప్పారు. కేఫ్లోకి వచ్చిన ఓ వ్యక్తి బ్యాగు పెట్టి వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిందన్నారు.
టెక్నాలజీ హబ్ బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన ఘటనకు బాంబు పేలుడే కారణమని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అన్నారు. కేఫ్ ఆవరణలో ఒక కస్టమర్ వదిలివెళ్లిన బ్యాగ్లోని పేలుడు పదార్ధమే ఇందుకు కారణమని, సిలెండర్ పేలుడు కాదని రామేశ్వరం కేఫ్ వ్యవస్థపాకుడు నాగరాజ్ తనకు తెలిపినట్టు చెప్పారు.
బెంగళూరులో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారి జరిగిన ఘటనతో నగరం ఉలిక్కిపడింది. రాజాజీనగర్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్లో మధ్యాహ్న భోజనం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కర్ణాటక బెంగళూరు(bangalore)లోని కేంద్రీయ విద్యాలయం IISCకి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ శుభ ఘడియలు ముంచుకొస్తున్న తరుణంలో.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు బాంబు బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సెరిలోని కన్వెన్షన్ హాలులో ఆదివారం ఉదయం జరిగిన వరుస పేలుళ్ల ఘటన సంచలనం తీవ్ర సంచలనం సృష్టించడంతో దీనిపై విచారణ బాధ్యతను ఎన్ఐఏ చేపట్టనుంది. ఢిల్లీ నుంచి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బృందం కూడా ఢిల్లీ నుంచి కేరళకు బయలుదేరింది.
నిత్యం సరిహద్దు గొడవలతో ఎడ మోహం, పెడ మోహంగా ఉండే భారత్, పాకిస్థాన్ మధ్య మరో వివాదం మొదలయ్యేలా ఉంది. తాజాగా భారత్పై పాకిస్థాన్ చేసిన సంచలన ఆరోపణలే దీనికి కారణం.
పాకిస్థాన్లో పని చేస్తున్న చైనీస్ ఇంజినీర్లు ప్రయాణిస్తున్న వాహనాలపై ఆదివారం భీకర దాడి జరిగింది. నౌకాశ్రయ నగరం గదర్ పేలుళ్లు, కాల్పుల మోతతో దద్దరిల్లింది. రెండు గంటలపాటు కాల్పులు జరిగాయి. దీంతో రోడ్లపై రాకపోకలను నిలిపేశారు. ఈ దాడిని ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించారు.
picture of bhagat singh: మనం భగత్ సింగ్ ఒరిజినల్ ఫొటోను ఎక్కడో ఒకచోట చూసేవుంటాం. ఈ ఫొటోలో భగత్ సింగ్(bhagat singh) టోపీ, మీసాలతో విప్లవకారుడిలా కనిపిస్తుంటాడు.