Home » Bollywood
89 ఏళ్ల వయస్సులోనూ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటూ ప్రతిరోజూ తన అనుభవాలను, సంతోషాన్ని ఆయన షేర్ చేస్తుంటారు. మంగళవారంనాడు ముంబై ఆసుపత్రి వెలుపల కుడికంటికి బ్యాండేజ్తో ఆయన కనిపించారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి 'ద్రోహి' అంటూ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలపై కంగన రనౌత్ స్పందించారు.
Attack On Bollywood Actress: హైదరాబాద్లో బాలీవుడ్ నటికి ఊహించని ఘటన ఎదురైంది. షాప్ ఓపెనింగ్కు వచ్చిన ఆమె పట్ల కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు పూర్తి చేసింది. తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. సుశాంత్ సింగ్ మరణంలో ఎలాంటి అనుమానాలకూ తావు లేదని, అది హత్య కాదు.. ఆత్మహత్య అని తేల్చింది. అలాగే ఈ కేసులో..
ఇండియన్ సినిమా తొలి లేడీ సూపర్స్టార్గా వైజయంతీమాలకు ప్రత్యేక స్థానం ఉంది. 16 ఏళ్ల వయస్సులో 'వాళికై' అనే తమిళ సినిమాతో నటిగా ఆమె రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత సంవత్సరం 'జీవితం' అనే తెలుగు చిత్రంలో నటించారు.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ‘మన్నత్’ని విడిచి వెళ్ళిపోతున్నారు. తనకు ఎంతో ఇష్టమైన సొంతింటిని విడిచి అద్దె ఇంటికి వెళ్లనున్నారు. అసలు ఏం జరిగింది? షారుఖ్ ఎందుకు మన్నత్ను విడిచి వెళ్లిపోతున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహాకుంభ మేళాలో స్నానం చేశారు. మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
మతపరైన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఏనుగులను వినియోగించడం సర్వసాధారణం. అయితే, ఈ అంశంపై ఏళ్లుగా వివాదాస్పదమవుతూనే ఉంది. జంతు సంరక్షణ చట్టం ప్రకారం.. ఇది అంగీకారయోగ్యం కానిది. అయినప్పటికీ..
తొలుత భావోద్వేగంతో తన హోదాకు రాజీనామా చేశానని, అయితే ఆ తర్వాత గురువుల మార్గదర్శకంలో సనాతన ధర్మానికి సేవలు కొనసాగించేందుకు నిశ్చయించుకున్నానని మమత కులకర్ణి చెప్పారు.
మమతా కులకర్ణి నియామకంపై ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి, కిన్నర్ అఖారా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆమె తాజా నిర్ణయం తీసుకున్నారు.