Home » Bhupesh Bhagel
రాముడిని(Lord Rama) ఒకప్పుడు కల్పిత పాత్ర అని పిలిచిన కాంగ్రెస్ ఇప్పుడు ఓట్ల కోసం రాముడి భక్తుడిగా మారిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 'గృహ లక్ష్మి యోజన' కింద మహిళలకు రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తామని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ప్రకటించారు. మహిళలకు ఇచ్చే సాయం నేరుగా వారి అకౌంట్లలోనే జమ అవుతుందన్నారు.
Mahadev Betting App: ‘మహాదేవ్’ బెట్టింగ్ యాప్ వ్యవహారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. ఆ యాప్ నిర్వాహకుల నుంచి ఎన్నికల ఖర్చు కోసం సీఎం భూపేష్ బఘేల్ రూ.500 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది నిజమా? కాదా?
Bhupesh Baghel: ఛత్తీస్గఢ్లో ఎన్నికల హంగామా మొదలైనప్పటి నుంచి అక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. అధికారం నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్, అధికారం దక్కించుకోవడం బీజేపీ.. తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నాయి. ఒకరిపై మరొకరు సవాల్కి ప్రతిసవాళ్లు, విమర్శ ప్రతివిమర్శలు, ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్నికల హోరుతో పాటు ‘మహాదేవ్ బెట్టింగ్ యాప్’ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కు దొరికిన ఒక ‘కొరియర్’తో...
కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన జరిపిస్తామని, గ్యాస్ సిలెండర్లపై రూ.500 సబ్సిడీ ఇస్తామని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ హామీ ఇచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆదివారంనాడు ఆయన విడుదల చేశారు.
మహదేవ్ యాప్ స్కామ్లో తన ప్రమేయం ఉందంటూ బీజేపీ చేసిన ఆరోపణలను ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ తిప్పికొట్టారు. యాప్ ప్రమోటర్ల నుంచి బీజేపీ నేతలు ముడుపులు తీసుకున్నందునే ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎదురుదాడి చేశారు.
ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, నవంబర్లో రెండు విడతల్లో జరగబోయే ఎన్నికల్లో అఖండ విజయం నమోదు చేస్తుందని పీపుల్ పల్స్ సర్వే...
‘మహాదేవ్ బెట్టింగ్ యాప్’ కేసు వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు దుబాయ్ వ్యక్తులతో మీకు ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయి?
కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారానికి నిధుల కోసం అక్రమ బెట్టింగ్ నిర్వాహకుల నుండి హవాలా డబ్బును ఉపయోగిస్తోందని ప్రధాని మోదీ శనివారం ఆరోపించారు. ఛత్తీస్గఢ్(Chattisgarh)లో ఎన్నికల ప్రచారం సందర్భంగా దుర్గ్(Durg)లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.