Home » Bhopal
రెండేళ్ల కింద కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తపై కొడవలితో 95 వేట్లు వేసి దారుణంగా చంపిన కోడలికి మధ్యప్రదేశ్లోని ఓ కోర్టు మరణ శిక్ష విధించింది. రేవా
ఇద్దరు మోసగాళ్లు దయ్యాల పేరుతో డాక్టర్ను, ఆయన భార్యను భయపెట్టారు. ఆ భయాన్ని ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు. వారి వద్ద నుంచి ఏకంగా రూ. 31 లక్షల నగదు, సుమారు 50 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది.. అసలేం జరిగిందో కథనంలో తెలుసుకోండి..
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న మేర ఫలితాలు రాకపోవడంతో పార్టీని పటిష్టపరిచేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)ను తప్పించి ఆ స్థానంలో మరో సీనియర్ నేతకు అవకాశం ఇవ్వాలని అనుకుంటోంది.
ఆ దుర్మార్గుడి చేతిలో ఆ యువతి చూసింది మాటల్లో చేప్పలేనంత నరకం!! ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడటమే కాదు.. బెల్టు, నీళ్ల పైపుతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. తీవ్ర గాయాలతో ఆమె ఒళ్లంతా పచ్చి పండులా తయారైతే.. ఆ గాయాల మీద కారం పొడి చల్లి పైశాచిక ఆనందం పొందాడు. ఆమె పట్ల ఈ దారుణ చేష్టలను..
రాష్ట్ర సచివాలయం వల్లభ్భవన్లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న దాదాపు 20 అగ్నిమాపక దళ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాద ఘటనపై సీఎం కూడా స్పందించారు.
బీజేపీ తొలి జాబితాలో భోపాల్ లోక్సభ సభ్యురాలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కు బదులు అలోక్శర్మకు సీటు కేటాయించడంపై సాధ్వీ స్పందించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ప్రధానికి అసంతృప్తికి కలిగించి ఉండవచ్చని అన్నారు. గతంలో కూడా తాను టిక్కెట్ కోరుకోలేదని, ఇప్పుడు కూడా టిక్కెడ్ అడగడం లేదని చెప్పారు.
కాంగ్రెస్ సీనియర్ నేత అజిజ్ ఖురేషి శుక్రవారంనాడు సుదీర్ఘ అస్వస్థతతో భోపాల్ని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్, మిజోరాం గవర్నర్గా కూడా గతంలో ఆయన పనిచేశారు.
బస్సులు, రైలు ప్రయాణాల్లో ఊహించని ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. త్వరగా గమ్యస్థానం చేరుకోవాలనే తొందరలో కొందరు, ఎలాగైనా సీటు సంపాదించాలనే ఆతృతలో..
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బాలికల వసతి గృహంలో 26 మంది బాలికలు(girls) అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పర్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అక్రమ బాలికల గృహం నడుస్తోంది.
మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ట్రక్కును ప్రైవేట్ బస్సు ఢీ కొన్న ఘటనలో మంటలు చేలరేగి 13 మంది సజీవ దహనం అయ్యారు. మరో 17 మంది గాయపడ్డారు.