• Home » Bhopal

Bhopal

Akasa Air Flight: భోపాల్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికుడు మృతి

Akasa Air Flight: భోపాల్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికుడు మృతి

దశరథ్ గిరి మరణ వార్తను వారణాసిలోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలంకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇక ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు మిగిలిన ప్రయాణికులతో ఈ విమానం ముంబయి బయలుదేరి వెళ్లిందన్నారు.

Madhya Pradesh: దేశ ప్రజలు ప్రధాని మోదీ ఇంట్లోకీ చొరబడతారు

Madhya Pradesh: దేశ ప్రజలు ప్రధాని మోదీ ఇంట్లోకీ చొరబడతారు

శ్రీలంక, బంగ్లాదేశ్‌లో జరిగిన మాదిరిగా ఏదో ఒక రోజు భారతదేశ ప్రజలు ప్రధాని మోదీ ఇంట్లోకి చొరబడతారంటూ మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ సజ్జన్‌ సింగ్‌ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Bhopal : బీజేపీలోకి మధ్యప్రదేశ్‌ హైకోర్టు మాజీ జడ్జి

Bhopal : బీజేపీలోకి మధ్యప్రదేశ్‌ హైకోర్టు మాజీ జడ్జి

మధ్యప్రదేశ్‌ హై కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రోహిత్‌ ఆర్య బీజేపీలో చేరారు. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జి రాఘవేంద్ర శర్మ కాషాయ కండువా కప్పి జస్టిస్‌ రోహిత్‌ ఆర్యను పార్టీలోకి ఆహ్వానించారు.

Shivraj Singh Chouhan: రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి

Shivraj Singh Chouhan: రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌‌లో ప్రయాణించారు. న్యూఢిల్లీ నుంచి భోపాల్ వరకు ఆయన తన భార్యతో కలిసి ఈ రైలులో ప్రయాణించారు. ఈ సందర్బంగా ఆయన ప్రయాణికులతో మాటలు కలిపారు.

Crime News: అత్తపై 95 వేట్లు వేసి చంపిన కోడలు.. మరణ శిక్ష విధించిన కోర్టు

Crime News: అత్తపై 95 వేట్లు వేసి చంపిన కోడలు.. మరణ శిక్ష విధించిన కోర్టు

రెండేళ్ల కింద కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తపై కొడవలితో 95 వేట్లు వేసి దారుణంగా చంపిన కోడలికి మధ్యప్రదేశ్‌లోని ఓ కోర్టు మరణ శిక్ష విధించింది. రేవా

Haunting: దెయ్యం పేరు చెప్పి 51 తులాల బంగారం, 31 లక్షలు కాజేశారు..

Haunting: దెయ్యం పేరు చెప్పి 51 తులాల బంగారం, 31 లక్షలు కాజేశారు..

ఇద్దరు మోసగాళ్లు దయ్యాల పేరుతో డాక్టర్‌ను, ఆయన భార్యను భయపెట్టారు. ఆ భయాన్ని ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు. వారి వద్ద నుంచి ఏకంగా రూ. 31 లక్షల నగదు, సుమారు 50 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది.. అసలేం జరిగిందో కథనంలో తెలుసుకోండి..

BJP: బీజేపీ జాతీయాధ్యక్షుడి మార్పు! ఆ స్థానంలో ఎవరంటే?

BJP: బీజేపీ జాతీయాధ్యక్షుడి మార్పు! ఆ స్థానంలో ఎవరంటే?

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న మేర ఫలితాలు రాకపోవడంతో పార్టీని పటిష్టపరిచేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)ను తప్పించి ఆ స్థానంలో మరో సీనియర్ నేతకు అవకాశం ఇవ్వాలని అనుకుంటోంది.

Madhya Pradesh: రేప్‌ చేసి.. బెల్టుతో కొట్టి.. గాయాలపై కారం..

Madhya Pradesh: రేప్‌ చేసి.. బెల్టుతో కొట్టి.. గాయాలపై కారం..

ఆ దుర్మార్గుడి చేతిలో ఆ యువతి చూసింది మాటల్లో చేప్పలేనంత నరకం!! ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడటమే కాదు.. బెల్టు, నీళ్ల పైపుతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. తీవ్ర గాయాలతో ఆమె ఒళ్లంతా పచ్చి పండులా తయారైతే.. ఆ గాయాల మీద కారం పొడి చల్లి పైశాచిక ఆనందం పొందాడు. ఆమె పట్ల ఈ దారుణ చేష్టలను..

Fire Accident: సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. సీఎం స్పందన, ఘటనా స్థలానికి 20 ఫైర్ ఇంజిన్లు

Fire Accident: సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. సీఎం స్పందన, ఘటనా స్థలానికి 20 ఫైర్ ఇంజిన్లు

రాష్ట్ర సచివాలయం వల్లభ్‌భవన్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న దాదాపు 20 అగ్నిమాపక దళ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాద ఘటనపై సీఎం కూడా స్పందించారు.

Pragya Thakur: మోదీని నా మాటలు బాధించి ఉండొచ్చు.. టిక్కెట్ నిరాకరణపై ప్రజ్ఞాఠాకూర్

Pragya Thakur: మోదీని నా మాటలు బాధించి ఉండొచ్చు.. టిక్కెట్ నిరాకరణపై ప్రజ్ఞాఠాకూర్

బీజేపీ తొలి జాబితాలో భోపాల్ లోక్‌సభ సభ్యురాలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కు బదులు అలోక్‌శర్మకు సీటు కేటాయించడంపై సాధ్వీ స్పందించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ప్రధానికి అసంతృప్తికి కలిగించి ఉండవచ్చని అన్నారు. గతంలో కూడా తాను టిక్కెట్ కోరుకోలేదని, ఇప్పుడు కూడా టిక్కెడ్ అడగడం లేదని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి