• Home » Bhadrachalam

Bhadrachalam

Bhadradri: భద్రాద్రి రామయ్యకు ముస్లిం తండ్రీతనయుల స్వరనీరాజనం

Bhadradri: భద్రాద్రి రామయ్యకు ముస్లిం తండ్రీతనయుల స్వరనీరాజనం

భక్తరామదాసు జయంతి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాగ్గేయకార ఉత్సవాల్లో రెండో రోజు, ఆదివారం.. ఇద్దరు ముస్లింలు కచేరి చేశారు.

Crime news: కారులో రూ.20 లక్షల గంజాయి సీజ్

Crime news: కారులో రూ.20 లక్షల గంజాయి సీజ్

తెలంగాణలోని భద్రాచలం ఎక్సైజ్ చెక్పోస్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంలో ఓ కారుపై అనుమానం వచ్చింది. దీంతో వాహనాన్ని ఆపి, క్షుణ్ణంగా పరిశీలించగా.. అందులో..

Mukkoti Ekadashi: భద్రాద్రిలో ఘనంగా ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు

Mukkoti Ekadashi: భద్రాద్రిలో ఘనంగా ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనం వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉత్తర ద్వార దర్శనంకు భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ పరిసరాలు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.

Bhadradri: అధ్యాపకుల ఒత్తిడి తట్టుకోలేక విదార్థి ఆత్మహత్య

Bhadradri: అధ్యాపకుల ఒత్తిడి తట్టుకోలేక విదార్థి ఆత్మహత్య

ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాదిలో 464 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచిని విద్యార్థి రెండో ఏడాదిలో మరిన్ని మా ర్కుల కోసం అధ్యాపకులు పెడుతున్న ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

New Year: న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

New Year: న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

చిలుకూరు బాలాజీ ఆలయం, హిమాయత్​నగర్, జూబ్లీహిల్స్​లోని టీటీడీ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిలుకూరు బాలాజీని లక్ష మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా పార్కింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు.

Bhadrachalam: భద్రాద్రి రామయ్యకు 40లక్షల విలువైన రత్నాంగి కవచం

Bhadrachalam: భద్రాద్రి రామయ్యకు 40లక్షల విలువైన రత్నాంగి కవచం

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామికి రత్నాలతో పొదిగిన రత్నాంగి కవచాన్ని హైదరాబాద్‌కు చెందిన భక్తులు

Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం  కలగొద్దు

Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం కలగొద్దు

వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు భద్రాచలం వచ్చే సీతారామచంద్రస్వామి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.

TG News: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..

TG News: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..

ములుగు ఏజన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు మావోయిస్టుల ఎన్‌కౌంటర్.. మరోవైపు సోమవారం నుంచి మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముమ్మరంగా కూంబింగ్‌ చేపట్టారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నిలిపివేశారు.

Bhadrachalam: ఇంకెంతకాలం మాలలను అణచివేస్తారు?

Bhadrachalam: ఇంకెంతకాలం మాలలను అణచివేస్తారు?

దళితులకు రాజ్యాంగ అధికారం దక్కకూడదనే కుట్రతోనే ఎస్సీలను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌ ఆరోపించారు.

Bhadrachalam:  వీరలక్ష్మీ అలంకారంలో అమ్మవారి దర్శనం...

Bhadrachalam: వీరలక్ష్మీ అలంకారంలో అమ్మవారి దర్శనం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం 8 వ రోజు వీరలక్ష్మీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి