• Home » Bengaluru News

Bengaluru News

Minister: మంత్రి అహ్మద్‌ఖాన్‌ సీరియస్.. పేదల నుంచి లంచం తీసుకునే దరిద్రం రాలేదు..

Minister: మంత్రి అహ్మద్‌ఖాన్‌ సీరియస్.. పేదల నుంచి లంచం తీసుకునే దరిద్రం రాలేదు..

పేదలకు కేటాయించే ఇళ్ల లబ్ధిదారులనుంచి లంచం తీసుకునేంతటి దరిద్రం తనకు రాలేదంటూ.. గృహ నిర్మాణశాఖ మంత్రి జమీర్‌అహ్మద్‌ఖాన్‌ మండిపడ్డారు.

Congress leader: కాంగ్రెస్‌ నేత సంచలన కామెంట్స్.. ఉచితం.. సముచితం కాదు

Congress leader: కాంగ్రెస్‌ నేత సంచలన కామెంట్స్.. ఉచితం.. సముచితం కాదు

ఉచితాలు సమంజసం కాదని, శక్తి గ్యారెంటీతో బస్సుల్లో పురుషులకు సీట్లు ఉండడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆర్‌వీ దేశ్‌పాండే వ్యాఖ్యలు సర్వత్రా సంచలనానికి దారితీశాయి.

MLA: సక్రమంగా పనిచేయడం లేదు..అధికారుల్లో నిర్లక్ష్యం పెరిగింది

MLA: సక్రమంగా పనిచేయడం లేదు..అధికారుల్లో నిర్లక్ష్యం పెరిగింది

గృహనిర్మాణ శాఖలో ఇళ్లు మంజూరు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని సీనియర్‌ ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం కలిగించాయి. అయితే ఆ సంఘటన మరువకముందే బెళగావి జిల్లా కాగవాడ ఎమ్మెల్యే రాజుకాగె ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు.

MLA: సీఎం ఫోన్‌ చేశారు.. రాలేనన్నాను..

MLA: సీఎం ఫోన్‌ చేశారు.. రాలేనన్నాను..

రాయచూరుకు వస్తున్నాము అక్కడికే రండి కాసేపు మాట్లాడాలని సీఎం సిద్దరామయ్య ఫోన్‌ చేశారని, అయితే తాను రాలేనని వివరణ ఇచ్చినట్లు ఆళంద ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌ తెలిపారు.

 Tungabhadra: తుంగభద్రకు వరద ఉధృతి..

Tungabhadra: తుంగభద్రకు వరద ఉధృతి..

తుంగభద్ర జలాశయానికి వరదనీటి చేరిక రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రోజూ 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఇది రెండురోజుల నుంచి భారీగా పెరుగుతుండటంతో గత ఏడాది కొట్టుకుపోయిన 19వ క్రస్ట్‌గేట్‌ మరమ్మతు పనులు పూర్తిగా నిలిచిపోయాయి.

Amit Shah: ప్రజాసమస్యలపై పోరాడండి.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించండి

Amit Shah: ప్రజాసమస్యలపై పోరాడండి.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించండి

ప్రజలకోసం పోరాటం చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పార్టీ నాయకులకు సూచించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బెంగళూరుకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను పలువురు సీనియర్‌ నేతలు భేటీ అయ్యారు.

MLA: లంచం ఇస్తేనే ఇళ్ల మంజూరు.. హౌసింగ్‌ శాఖలో పైసలతోనే పని

MLA: లంచం ఇస్తేనే ఇళ్ల మంజూరు.. హౌసింగ్‌ శాఖలో పైసలతోనే పని

హౌసింగ్‌శాఖలో ఇల్లు కేటాయించాలంటే లంచం ఇవ్వాల్సి వస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీఆర్‌ పాటిల్‌(BR Patil), గృహనిర్మాణశాఖ మంత్రి జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ వ్యక్తిగత కార్యదర్శి సర్ఫరాజ్‌ఖాన్‌తో మాట్లాడిన ఆడియో వైరల్‌ అయ్యింది.

Ballari: కమలాపురం చెరువులో చేపల మృతి

Ballari: కమలాపురం చెరువులో చేపల మృతి

విజయనగర జిల్లా, కమలాపురం చెరువులో చేపలు మృత్యువాత కారణంగా మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో మంది మత్య్సకారులు జీవనం ఈ చెరువుపైనే ఆధార పడి ఉంది.

Bengaluru: బెంగళూరు మెట్రోలో అమూల్‌ స్టాళ్లు..

Bengaluru: బెంగళూరు మెట్రోలో అమూల్‌ స్టాళ్లు..

నమ్మ మెట్రో రైల్వే స్టేషన్‌లలో గుజరాత్‌కు చెందిన అమూల్‌ పాల ఉత్పత్తులు విక్రయించేందుకు అనుమతిలివ్వడంపై కన్నడిగులు మండి పడుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అమూల్‌ విక్రయాలను ప్రోత్సహించేలా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రస్తావించడం తీవ్ర వివాదానికి దారి తీసింది.

Love: పెళ్లి చేసుకుందామని లవర్‌ను గోవా తీసుకెళ్లాడు. కానీ అక్కడ..

Love: పెళ్లి చేసుకుందామని లవర్‌ను గోవా తీసుకెళ్లాడు. కానీ అక్కడ..

Bengaluru Man: సోమవారం సాయంత్రం స్థానికులు రోషిణి శవాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి