• Home » Bengaluru News

Bengaluru News

Tungabhadra: తుంగభద్ర ఎగువ కాలువకు నీటి విడుదల

Tungabhadra: తుంగభద్ర ఎగువ కాలువకు నీటి విడుదల

తుంగభద్ర(Tungabhadra) జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్‌ఎల్‌సీ)కు గురువారం బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర బోర్డు సెక్రటరీ ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ నారాయణ నాయక్‌, హెచ్‌ఎల్‌సీ ఈఈ చంద్రశేఖర్‌, డ్యాం స్వీచ్‌ ఆన్‌ చేసి నీరు విడుదల చేశారు.

MLA: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీజేపీ నేతలు తీహార్‌ జైలుకే..

MLA: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీజేపీ నేతలు తీహార్‌ జైలుకే..

మరో నాలుగేళ్ళలో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక బీజేపీ నేతలను తీహార్‌ జైలులో వేస్తామని చిక్కబళ్ళాపుర ఎమ్మెల్యే ప్రదీప్‌ ఈశ్వర్‌(Chikkaballapur MLA Pradeep Eshwar) మండిపడ్డారు.

Leopard: ఆహా.. చిరుత ఎంత దర్జాగా కూర్చుందో..

Leopard: ఆహా.. చిరుత ఎంత దర్జాగా కూర్చుందో..

రాయచూరు తాలూకాలోని డి.రాంపూర్‌ (డొంగరాంపూర్‌) సమీపంలోని పరమేశ్వర గుట్టలో మరో సారి చిరుత(Leopard) సంచారం కలకలం రేపుతోంది.

Congress MLA: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై అధిష్టానానికి భార్య, కుమార్తె ఫిర్యాదు

Congress MLA: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై అధిష్టానానికి భార్య, కుమార్తె ఫిర్యాదు

చన్నపట్టణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్‌కు వ్యతిరేకంగా భార్య, కుమార్తెలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కేపీసీసీ కార్యాలయంలో బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్ సింగ్‌ సుర్జేవాలాను వారు భేటీ అయ్యారు.

Sri Ramulu: ముఖ్యమంత్రిని మార్చే పనిలో కాంగ్రెస్‌ నేతలు బిజీ..

Sri Ramulu: ముఖ్యమంత్రిని మార్చే పనిలో కాంగ్రెస్‌ నేతలు బిజీ..

కాంగ్రెస్‏లో ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రిని మార్చేందుకు డిల్లీ కాంగ్రెస్‌ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. సీఎం సిద్దరామయ్య పదవి నుంచి దిగినా డీకే శివకుమార్‌ సీఎం అయ్యేందుకు సిద్దరామయ్య మద్దత్తు ఇవ్వడు.

Tungabhadra: తుంగభద్రకు తగ్గిన ఇన్‌ఫ్లో..

Tungabhadra: తుంగభద్రకు తగ్గిన ఇన్‌ఫ్లో..

తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గడంతో 8 క్రస్ట్‌గేట్లు క్రిందకు దించి కేవలం 13క్రస్ట్‌గేట్ల గుండా మాత్రమే దిగువకు వరద నీరు విడుల చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.

Bengaluru: బెంగళూరు సెంట్రల్‌ జైల్లో లష్కరే తొయిబా ఉగ్ర నెట్‌వర్క్‌

Bengaluru: బెంగళూరు సెంట్రల్‌ జైల్లో లష్కరే తొయిబా ఉగ్ర నెట్‌వర్క్‌

ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తొయిబా కర్ణాటకలోని కారాగారాలను కేంద్రంగా చేసుకుని తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్టు ఎన్‌ఐఏ కనుగొంది.

Tungabhadra: తుంగభద్రకు పోటెత్తుతున్న వరద..

Tungabhadra: తుంగభద్రకు పోటెత్తుతున్న వరద..

తుంగభద్రకు వరద పోటు కొనసాగుతోంది. జలాశయానికి అధిక ప్రమాణంలో వరద నీరు చేరుతున్న కారణంగా జలాశయం భద్రతా దృష్ట్యా జలాశయం 21 క్రస్ట్‌గేట్ల నుంచి 62,610 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.

Bengaluru News: ఆ.. రైతును అల్లనేరేడు ఆదుకుంది..

Bengaluru News: ఆ.. రైతును అల్లనేరేడు ఆదుకుంది..

మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన రైతు హరిదాస్‌ చౌదరి అల్లనేరేడు పంటతో అధిక లాభాలు గడిస్తున్నాడు. పుష్కర కాలం కిందట ఆర్డీటీ పంపిణీ చేసిన బహు డోలి రకం అల్లనేరేడు మొక్కలు ఒక్కోటి రూ.40లతో కొనుగోలు చేశాడు.

Bengaluru News: ప్రతిపక్ష నేత ఎద్దేవా.. మరో మూడేళ్లు సీఎంగా సిద్దరామయ్య.. అదే ఆరో గ్యారెంటీ

Bengaluru News: ప్రతిపక్ష నేత ఎద్దేవా.. మరో మూడేళ్లు సీఎంగా సిద్దరామయ్య.. అదే ఆరో గ్యారెంటీ

ఇదే ఏడాది అక్టోబరు లేదా నవంబరులో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కానీ మరో మూడేళ్లు సిద్దరామయ్య సీఎంగా కొనసాగుతారంటే ఇది గ్యారెంటీగా ప్రతిపక్షనేత అశోక్‌(Ashok) ఎద్దేవా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి