• Home » Bengaluru News

Bengaluru News

Bengaluru: నా ప్రేయసికి నేనంటే ప్రాణం..

Bengaluru: నా ప్రేయసికి నేనంటే ప్రాణం..

ప్లీజ్‌.. ఈ కేసులో నా ప్రియురాలిని తీసుకురాకండి అంటూ డెత్‌నోట్‌ రాసిపెట్టి దావణగెరె జిల్లా న్యామతి తాలూకా మాచిగొండనహళ్ళికు చెందిన యశ్వంత నాయక్‌ (24) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. యశవంత నాయక్‌ తల్లి చేసిన ఫిర్యాదుతో పాటు డెత్‌నోట్‌లోని అంశాలను పోలీసులు మీడియాకు తెలిపారు.

Tension in Dharmasthala: దర్మస్థళలో ఉద్రిక్తత.. రిపోర్టర్‌పై దాడి

Tension in Dharmasthala: దర్మస్థళలో ఉద్రిక్తత.. రిపోర్టర్‌పై దాడి

ధర్మస్థళ సమీపంలోని ఉజిరే వద్ద సువర్ణ చానల్‌ రిపోర్టర్‌తో పాటు ముగ్గురు యూట్యూబర్‌లపై స్థానికులు

Dharmasthala Excavation: ధర్మస్థలలో 100 ఎముకలు లభ్యం

Dharmasthala Excavation: ధర్మస్థలలో 100 ఎముకలు లభ్యం

కర్ణాటకలోని ధర్మస్థలలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఆధ్వర్యంలో జరుపుతున్న తవ్వకాలలో

Bengaluru News: పెళ్లయినా ప్రేమించాలని వేధింపులు.. యువతి ఆత్మహత్య

Bengaluru News: పెళ్లయినా ప్రేమించాలని వేధింపులు.. యువతి ఆత్మహత్య

పెళ్లయినా వేధింపులకు గురి చేశాడా ఆ వ్యక్తి. అంతేకాక తన మాట వినకపోతే తనతో ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. వేధింపులు తాళలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివాహితుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తుమకూరు జిల్లాలో చోటు చేసుకుంది.

Bengaluru: పెళ్లికి ముందు.. హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరి చేయాలి

Bengaluru: పెళ్లికి ముందు.. హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరి చేయాలి

పెళ్ళికి ముందే హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరి చేయాలనే చట్టం తీసుకురావాలని హుబ్బళ్ళికి చెందిన ప్రముఖ వైద్యులు భరత్‌రాజ్‌ పి యాళగి రెండోసారి ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ళ కిందటనే ఇటువంటి ప్రస్తావన ఒకటి వచ్చిందనే విషయం వెలుగులోకి వచ్చింది.

Dharmasthala Skeleton: ధర్మస్థలలో ఆరో చోట కనిపించిన అస్థిపంజరం

Dharmasthala Skeleton: ధర్మస్థలలో ఆరో చోట కనిపించిన అస్థిపంజరం

కర్ణాటకలోని ధర్మస్థలలో మృతదేహాల ఆనవాళ్ల కోసం సిట్‌ జరుపుతున్న తవ్వకాల్లో మూడో రోజు ఓ అస్థిపంజరం

MLA: ధర్మం కోసమే కాషాయ శాలువా.. మూడేళ్ల తర్వాత కాంగ్రెసో.. బీజేపీనో చూద్దాం

MLA: ధర్మం కోసమే కాషాయ శాలువా.. మూడేళ్ల తర్వాత కాంగ్రెసో.. బీజేపీనో చూద్దాం

హిందువుగా దళిత సమాజంలో మూడగెరెలో జన్మించానని, భవిష్యత్తులో బీజేపీకి వెళ్తానో కాంగ్రెస్‌లో ఉంటానో, బీఎస్పీ లేదా ఎస్‌డీపీఐలో చేరుతానో అనేది వేచిచూద్దామని మూడిగెరె కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నయన మోటమ్మ అన్నారు. బుధవారం మూడిగెరెలో హిందూమహాసభ ఆధ్వర్యంలో గణపతి సమితి సమావేశంలో లోగో విడుదల చేశారు.

Heavy Rain: ఉత్తరాదిని వణికిస్తున్న వానలు..

Heavy Rain: ఉత్తరాదిని వణికిస్తున్న వానలు..

ఉత్తర కర్ణాటక జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు, బాగల్‌కోట, బెళగావి జిల్లాల్లో నదులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదుల సమీపంలో ఉన్న గ్రామాలు నీట మునిగాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది.

Bengaluru: ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు.. ఏం జరిగిందంటే..

Bengaluru: ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు.. ఏం జరిగిందంటే..

చెల్లకెర పట్టణ సమీపంలోని స్టేట్‌ హైవే 150ఏ పై కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో అక్కాతమ్ముడు దుర్మరణం చెందారు. చెల్లకెర పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చెల్లకెర తాలూకా తలకు గ్రామ పంచాయతీ సభ్యుడు రవికుమార్‌ భార్య మంజుల(32) ఆమె తమ్ముడు అభిషేక్‌(28) ఇద్దరూ ద్విచక్రవాహణంలో దేవరకోట మొరార్జీ స్కూల్‌కు వెళ్తున్నారు.

Collector: తుంగభద్ర తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి

Collector: తుంగభద్ర తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి

తుంగభద్ర జలాశయం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా పేర్కొన్నారు. నగరంలోని జిల్లాకలెక్టర్‌ కార్యాలయం కేశ్వన్‌ వీడియో హాలులో మంగళవారం జిల్లాస్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి