Home » BCCI
భారత జట్టులో చోటు కోసం తీవ్రంగా పోటీ నడుస్తూన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకేసారి రెండు టీ20 జట్లను సిద్ధం చేసే దిశగా సాగుతున్నట్టు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
టీమిండియా మహిళా జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. డర్బన్ వేదికగా జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికాపై టీమిండియా మహిళలు 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఈ ఐదు టీ20ల సిరీస్లో ఆతిధ్య జట్టు 2-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది.
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భవితవ్యంపై గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జూన్ నాటికి అతడి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అజిత్ అగార్కర్ పదవీకాలంపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్లో ఫోన్ వాడటం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా అతడిపై బీసీసీఐ చర్యలు తీసుకుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్లో ఫోన్ వాడటం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా అతడిపై బీసీసీఐ కఠిన చర్యలకు ఉపక్రమించింది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓ వివాదంలో చిక్కుకుంది. ఆర్సీబీతో మ్యాచ్ సమయంలో ఆర్ఆర్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్లో ఫోన్ వాడుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై బీసీసీఐ స్పందించింది.
ఐపీఎల్ నిర్వహణపై మరోసారి చర్చ చెలరేగింది. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ బీసీసీఐ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయాల వల్ల ఏటా రూ.2400కోట్ల వరకు ఐపీఎల్కు నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు.
షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. ఆ రాజకీయ వైరుధ్యం క్రీడలకు కూడా పాకింది. భారత్తో దూరం పాటించాలనే నాయకుల సూచనలతో గత టీ20 ప్రపంచకప్నకు కూడా బంగ్లాదేశ్ దూరమైంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026.. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
బీసీసీఐ ఇటీవలే టీమిండియా ప్లేయర్ల కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఉన్న ఏ ప్లస్ కేటగిరినీ బీసీసీఐ పూర్తిగా తొలగించింది. అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న బుమ్రా ఏ కేటగిరీకి చేరాడు. దీంతో ఏడాదికి రూ.2 కోట్లు కోల్పోతున్నాడు.