Home » BCCI
Team India: భారత జట్టులో ఇక ఒకే వ్యక్తి హవా నడవడం ఖాయంగా కనిపిస్తోంది. స్టార్ కల్చర్కు అడ్డాగా మారిన టీమిండియాలో ఇకపై కోచ్ ఏకఛత్రాధిపత్యం చలాయించడం పక్కా అని తెలుస్తోంది. అతడికి బోర్డు నుంచి కూడా పూర్తి మద్దతు ఇవ్వడంతో అంతా తానై జట్టును శాసించే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి.
IPL 2025 Restart: ఐపీఎల్-2025 రీస్టార్ట్ కోసం ఏర్పాట్లు చేస్తున్న భారత క్రికెట్ బోర్డుకు వరుస షాకులు తగులుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ ఆటగాళ్ల విషయంలో బోర్డు తలనొప్పి తగ్గడం లేదు. ఏకంగా 3 దేశాల స్టార్లు మిగిలిన సీజన్లో పాల్గొనడం లేదని తెలుస్తోంది. దీని గురించి మరింతగా చూద్దాం..
Team India: దాదాపుగా దశాబ్దంన్నర కాలం భారత టెస్ట్ జట్టు బ్యాటింగ్ భారాన్ని మోసిన టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు కింగ్ వెల్లడించాడు. అయితే కోహ్లీ వైదొలగడం వెనుక కోచ్ గంభీర్ పాత్ర ఉందని వినిపిస్తోంది.
BCCI: ఐపీఎల్-2025ను పునరుద్ధరించాలని నిర్ణయించింది భారత క్రికెట్ బోర్డు. సవరించిన షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన జరుగుతుంది. అయితే ఓవర్సీస్ ఆటగాళ్లు మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ల రాకపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
BCCI: భారత జట్టుకు మూలస్తంభాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. లాంగ్ ఫార్మాట్కు గుడ్బై చెబుతున్నట్లు హిట్మ్యాన్ ప్రకటించిన కొంత గ్యాప్లోనే కింగ్ కూడా ఇదే బాటలో నడుస్తూ తన డెసిషన్ వెల్లడించాడు. అయితే ఇద్దరికీ ఫేర్వెల్ మ్యాచ్ లభించకపోవడం బాధాకరమనే చెప్పాలి. దీనికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
BCCI: భారత స్టార్ బ్యాట్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కు ఊహించని షాక్ ఇచ్చాడు. రూమర్లనే నిజం చేశాడు కింగ్. 14 ఏళ్ల టెస్టు కెరీర్కు అతడు గుడ్బై చెప్పేశాడు. దీంతో విరాట్ టెస్ట్ ఇన్నింగ్స్లను తలచుకొని ఎమోషనల్ అవుతున్నారు ఫ్యాన్స్.
Team India: భారత సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అభిమానులకు ఊహంచని షాక్ ఇచ్చాడు కింగ్.
Team India: కష్టపడేతత్వం ఉన్నవారికి అదృష్టం కూడా కలిసొస్తుందని పెద్దలు అంటుంటారు. ఇప్పుడో పేస్ ఆల్రౌండర్ విషయంలో అదే జరుగుతోంది. టీమిండియాలో ప్లేస్ పోయినా బాధపడకుండా కష్టపడుతూ వచ్చిన ఆ ఆటగాడు.. ఏడాదిన్నర గ్యాప్ తర్వాత రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
IPL Restart: ఐపీఎల్-2025ని రీస్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది భారత క్రికెట్ బోర్డు. అన్నీ కుదిరితే ఈ వారాంతంలో క్యాష్ రిచ్ లీగ్ మిగిలిన మ్యాచులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం తేల్చుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Indian Premier League: క్యాష్ రిచ్ లీగ్ మిగిలిన మ్యాచులు ఇదే వారంలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణకు భారత్-పాకిస్థాన్ ఓకే అనడంతో ఐపీఎల్కు రూట్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో టోర్నీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, షెడ్యూల్పై బీసీసీఐ కసరత్తులు చేస్తోంది.