Home » BCCI
ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా పాకిస్తాన్కు టీమిండియా వెళ్లలేదు. అయితే భారత్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం అప్పుడప్పుడు రెండు టీమ్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగాలని వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటి వారికి పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది.
పహల్గాంలో ముష్కరుల దాడిలో మృతుల కోసం ముంబై, హైదరాబాద్ జట్లు నల్ల బ్యాండ్లు ధరించి మౌనప్రార్ధన చేశారు. బీసీసీఐ తీవ్రవాద చర్యలను ఖండిస్తూ బాణసంచా, చీర్లీడర్ల ప్రదర్శనను రద్దు చేసింది
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పురుష ఆటగాళ్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో వారి వేతనాలకు సంబంధించి వార్షిక ఒప్పందాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత శాలరీ వస్తుంది, ఎవరు ఏ లిస్టులో ఉన్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Gautam Gambhir: ఒకవైపు అంతా ఐపీఎల్ హడావుడిలో ఉంటే మరోవైపు భారత జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీమ్ మేనేజ్మెంట్ నుంచి అభిషేక్ నాయర్తో పాటు తెలుగోడికి ఉద్వాసన పలికింది బీసీసీఐ. దీని వెనుక హెడ్ కోచ్ గంభీర్ హస్తం ఉందనే పుకార్లు వస్తున్నాయి.
BCCI Shock: అభిషేక్ నాయర్, టీ దిలీప్లకు ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ( బీసీసీఐ) ఊహించని షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. వీరిద్దర్నీ పదువులనుంచి తొలగించాలని నిర్ణయించింది.
హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారితో జాగ్రత్తగా ఉండాలని ఐపీఎల్ ఆటగాళ్లు, యజమాన్యాలను బీసీసీఐ హెచ్చరించింది. చట్టవ్యతిరేక పనులు చేసేలా సదరు వ్యాపారి ఒత్తిడి పెడుతున్నారని.. ఈ వ్యాపారితో సంబంధం ఉన్న వారిని అప్రమత్తం చేసింది.
IPL Tree Saplings: ఐపీఎల్లో రికార్డు స్థాయిలో డాట్ బాల్స్ వేస్తున్నారు బౌలర్లు. ఈ డాట్ బాల్స్ అన్నింటినీ కలిపితే ఓ అడవినే సృష్టించొచ్చు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
ICC: వచ్చే ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెడుతుండటం అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. ఫస్ట్ టైమ్ విశ్వక్రీడల్లో జెంటిల్మన్ గేమ్ను చూసే అవకాశం రావడంతో క్రికెట్ లవర్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఈ తరుణంలో మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది ఐవోసీ. అదేంటో ఇప్పుడు చూద్దాం..
IPL Captains: క్యాష్ రిచ్ లీగ్లోని కెప్టెన్లకు గట్టి షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఏకంగా ఆరుగురు సారథులపై కొరడా ఝళిపించింది. బోర్డు ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: క్రికెట్లో ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తుంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది బీసీసీఐ. అదేంటో ఇప్పుడు చూద్దాం..