Home » Bapatla
జిల్లాలోని మేదరమెట్ల వైసీపీ(YSRCP) సిద్దం సభా ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. వేదిక వద్ద నుంచి సీఎం జగన్ రెడ్డి (CM Jagan) వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు వైసీపీ కార్యకర్తల యత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా, మరొకరికి అస్వస్థతకు గురయ్యారు.
అమరావతి: వైసీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పార్టీ సిద్ధం సభలకు భారీగా ప్రభుత్వ బస్సులను వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న సర్కార్ పెద్దలు ఏకాంగా ఇప్పుడు మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారు.
బాపట్ల జిల్లా: భీమిలి, ఏలూరు, రాప్తాడులో సిద్దం సభలు నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద సిద్ధం నాల్గవ సభ నిర్వహించనున్నారు. ముందు జరిగిన మూడు సిద్ధం సభలు ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోలేదు.
బాపట్ల జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్చూరు నియోజక వర్గంలోని ఇంకొల్లులో మధ్నాహ్నం రా కదలి రా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్నాహ్నం 2.30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్ ద్వారా చంద్రబాబు బయలు దేరి 2.55 గంటలకు ఇంకొల్లు చేరుకుంటారు.
పీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ (YSRCP) తెలుగుదేశం (TDP) నేతలపై దాడులకు తెగబడుతోంది. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని అనుకున్నదే తడవుగా వైసీపీ రౌడీ మూకలు పలు కుయుక్తులకు పాల్పడుతున్నారు.
అమరావతి: ఈ నెల 17 వ తేదీన బాపట్ల పార్లమెంట్ పరిధిలో జరిగే ‘రా కదిలిరా’ సభకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే సభ నిలుపుదలకు కుట్ర పన్నారు. సభకు ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది.
బాపట్ల జిల్లా: కొరిశపాడులో కరోనా కలకలం రేపింది. గత వారం కొరిశపాడు గ్రామం నుంచి శబరిమల యాత్రకు వెళ్లి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. వారితో పాటు మరో 30 మంది గ్రామస్తులు ఒకే బస్సులో ప్రయాణించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్ధాయి పర్యటన చేయనున్నారు.
Andhrapradesh: రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న మిచౌంగ్ తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని దాటింది. ఈ మేరుకు భారత వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. తీరాన్ని పూర్తిగా దాటేందుకు మరో గంట నుంచి రెండు గంటల సమయం పడుతుందని ఐఎండీ ప్రకటించింది.
Andhrapradesh: మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.