Home » Banks
ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. వీటిలో ఎస్బీఐ బ్యాంకుతో సహా మూడు బ్యాంకులకు ఆర్బీఐ పెద్ద షాక్ ఇచ్చింది. ఏకంగా 3కోట్లకు పైగా జరిమానా విధించింది.
ఆర్బీఐ(RBI) గైడ్ లైన్స్ ప్రకారం.. ఈ నెల 30 దాటితే రూ.2 వేల నోటు భారత్ లో చెల్లదు. ఆ నోట్లను బ్యాంకుల్లో(Banks) డిపాజిట్ చేయాలని ఆర్బీఐ గతంలోనే గడువు విధించింది. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఇంకా మీలో ఎవరి దగ్గరైనా రూ.2 వేల నోటు ఉంటే వెంటనే బ్యాంకుకు వెళ్లండి.
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఇన్నాళ్ళు ఉన్న ఈ సౌకర్యం ఇకమీదట అస్సలు పనిచేయదు. దీనివెనుక అసలు కారణాన్ని కూడా ఆర్భీఐ స్పష్టం చేసింది.
ప్రతి ఒక్కరికీ రుణమాఫీ అందేలా చూడాలని బ్యాంకర్లకు మంత్రి అదేశించారు. వ్యవసాయ శాఖ తరపున గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లుగా, రుణమాఫీ పొందే రైతులు.. సమస్యలు చెప్పుకునేలా ఆయా బ్యాంకులు కూడా టోల్ ఫ్రీ ఏర్పాటు చేయాలని బ్యాంకర్లకు మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ అనే మాటలు తరచుగా వింటూనే ఉంటాం. చాలామందికి ఈ రెండించి మధ్య తేడా తెలియదు. పని జరిగిపోతోంది కదా అని పట్టించుకోరు కూడా. కానీ..
సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు ఏకంగా 16రోజుల సెలవులున్నాయి(16days holidays in september month for banks). అంటే బ్యాంకు పనిదినాలు కేవలం 14రోజులే. సెలవు రోజులేవో తెలుసుకుంటే మిగిలిన 14రోజులలో ముఖ్యమైన పనులను చక్కబెట్టుకోవడం సులువు.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రెయినీలు , స్పెషలిస్ట్ ఆఫీసర్ల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 3049 ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రెయినీ, 1402 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
మీరు గతంలో బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారా? ప్రస్తుతం ఇంకా ఈఎమ్ఐ చెల్లిస్తున్నారా? పాత లోన్ పూర్తిగా తీరకుండానే మళ్లీ కొత్తగా లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? నిజానికి పాత లోన్ పూర్తిగా చెల్లించకుండా బ్యాంకులు కొత్త లోన్ ఇవ్వవు.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రెయినీలు , స్పెషలిస్ట్ ఆఫీసర్ల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 3049 ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రెయినీ, 1402 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత అమృత కాలంలో ప్రభుత్వోద్యోగిగా సేవలందించే అవకాశం రావడం గొప్ప గౌరవమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని భారతీయులు సంకల్పించారని తెలిపారు. మరికొన్ని సంవత్సరాల్లో ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన మూడు దేశాల్లో భారత దేశం ఒకటి కాబోతోందని ప్రతి నిపుణుడు భావిస్తున్నట్లు తెలిపారు.