Home » Banks
దేశంలో రెండువేల రూపాయల నోట్లను ఉపసంహరణ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆయా నోట్ల డిపాజిట్లపై ఆరా తీస్తున్నారు. పెద్ద నోట్ల డిపాజిట్లను పర్యవేక్షించేందుకు ఆదాయపు పన్ను అధికారులు సమాయత్తం అయ్యారు....
మార్కెట్లో రూ.2వేల నోట్ల చెలామణిని రిజర్వు బ్యాంకు ఉపసంహరించుకుంది. ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీలో..
ఎస్బీఐ ఖాతాదారులైతే ఒక్కసారి రిజిస్టర్ అయితే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ సౌలభ్యాన్ని మొబైల్స్, పీసీలు లేదా ఎలక్ట్రానిక్ డివైజులపై పొందొచ్చు. నెట్ బ్యాంకింగ్ సర్వీసు కోసం ఖాతాదారులు సులభంగా సులభంగా రిజిస్టర్ అవ్వొచ్చు. బ్రాంచ్కు వెళ్లకుండానే రిజిస్టర్ చేసుకోవచ్చు.
పిల్లల చదువులని(Children's educations), పెళ్ళిళ్ళకు అక్కరకొస్తాయని(For marriage purpose) ముందు జాగ్రత్తగా ఇలా డిపాజిట్లు వేస్తుంటారు. కానీ అలా డిపాజిట్లు వేసి
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు ఇకపై ఉచితం కాదని, ఆన్లైన్ లావాదేవీలకు రుసుము చెల్లించవలసి ఉంటుందని కొందరు
వృద్ధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంకులు కాస్త అధికంగానే అందిస్తుంటాయి. అయితే ఈ మూడు బ్యాంకులు మాత్రం చాలా బ్యాంకుల కంటే ఎక్కువగా...
బ్యాంకు ఉద్యోగులకు ఇది నిశ్చయంగా శుభవార్తే. త్వరలోనే వారానికి రెండు రోజులు వీక్లీ ఆఫ్స్ విధానం రాబోతోంది. అంటే బ్యాంకులు..
ఈ వేసవిలో కష్టపడి బ్యాంకుకు వెళ్ళినప్పుడు బ్యాంక్ క్లోజ్ లో ఉంటే ఏడుపు తన్నుకొస్తుంది. అందుకే
బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులున్నాయో చూస్తే..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ తన ఖాతాదారులకు గుడ్న్యూస్ చెప్పింది.