Home » Bangalore
తాను పట్టుకున్న పామే తనకు మృత్యు పాశంగా మారుతుందని స్నేక్ క్యాచర్ నరేశ్ (51) కలలో కూడా ఊహించి ఉండరు. స్నేక్ నరేశ్ గానే ఖ్యాతి గడించిన ఇతను 27 సంవత్సరాలుగా 40 వేలకు పైగా విష సర్పాలను పట్టుకుని సురక్షితంగా అడవులలోకి వదిలి పెడుతూ వచ్చాడు.
కర్నాటక రాజధాని బెంగళూరుకు (Bengaluru) చెందిన 37 ఏళ్ల ఓ మహిళకు తాజాగా షాకింగ్ అనుభవం ఎదురైంది.
కర్ణాటకలోని మైసూరు నగర (Mysore Road Accident) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైసూరు సమీపంలోని టి.నారసిపుర (T Narasipura) సమీపంలో..
కర్ణాటక రాష్ట్రానికి శక్తి కేంద్రమైన విధానసౌధలో మంత్రులకు గదులు కేటాయించడం సాధరణ విషయమే. అయితే 329వ గది అంటే చాలు.. ‘బాబోయ్ మాకొద్దు’ అంటూ..
అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో తలనొప్పిగా తయారయ్యాయి. ఆ పథకాలతో దశాబ్దాల తర్వాత కాంగ్రెస్కు..
బెంగుళూరుకు చెందిన ఓ కుర్రాడికి వైజాగ్ కు చెందిన ఓ అమ్మాయితో పరిచయం అయ్యింది. వారిద్దరూ మంచి స్నేహితులుగా కూడా మారారు. కానీ ఉన్నపళంగా ఆ అమ్మాయి చేసిన పనికి..
వారికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే సంతానం కావాలన్న వారి కల.. కలగానే మిగిలిపోయింది. పిల్లల కోసం ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా డబ్బులు ఖర్చయ్యాయి గానీ సంతానం మాత్రం కలగలేదు. అయితే ఈ క్రమంలో మిత్రుల సలహా మేరకు సదరు మహిళ.. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంది. చికిత్స అనంతరం..
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెర పడింది. డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటించింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Election Results) గెలిచి అధికారాన్ని ‘హస్త’గతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి (Congress Party) ముఖ్యమంత్రి అభ్యర్థిని (Karnataka CM Selection) ఎన్నుకోవడం పెద్ద తలనొప్పిగా..
బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) దృష్టి పెట్టింది. ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ...