Home » Bandi Sanjay
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పుట్టిన రోజు(జూలై 11) సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 20 వేల సైకిళ్లు పంపిణీ చేయనున్నారు.
బీజేపీ బాజాప్త ఒక్కటే మాట చెప్పింది.. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే సీఎం అవుతారు’’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల పేర్లను మారుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేంద్రమంత్రి బండి సంజయ్ అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. సోమవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పలుమార్లు కరీంనగర్లో కార్పొరేటర్గా గెలిచారు. అక్కడి నుంచే రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రెండు సార్లు ఎంపీగా గెలిచారు.
ఓ ఎన్నికల కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కు ట్రయల్ కోర్టులో ప్రత్యక్ష హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విచారణపై తమకు నమ్మకం లేదని, సీబీఐ విచారణ జరపాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
ప్రభుత్వ అధినేత చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్రావు వాంగ్మూలం ఇచ్చినా కేసీఆర్కు నోటీసులు ఎందుకివ్వడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. నాడు సీఎంవోతోపాటు సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని విమర్శించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు సిట్ గుర్తించింది. దీనితో ఆయన వాంగ్మూలం తీసుకునేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు.
డబుల్ ఇంజన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్కు డబుల్ ధమాకా లభించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్రంలో మోదీ పాలన 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సంక్షేమ పథకాలను వివరిస్తూ తిరుపతిలో ఏర్పాటు...