Home » Bandi Sanjay Kumar
Telangana: బండి సంజయ్ కేంద్ర మంత్రి అని మరిచిపోయి సిగ్గు లేకుండా నడిరోడ్లపై దాడులు చేస్తున్నారని.. జ్ఞానం ఉందా అంటూ కడియం శ్రీహరి విరుచుకుపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాల్సింది పోయి రోడ్డు మీద కూర్చోవడం పద్ధతేనా అని నిలదీశారు.
నిరుద్యోగుల ఆందోళనపై బీఆర్ఎస్ కుట్ర చేసిందని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ర్యాలీలో చొరబడి గొడవలు సృష్టించాలని బీఆర్ఎస్ నేతలు చూశారని అన్నారు.నిరుద్యోగుల ముసుగులో గొడవలు సృష్టించాలనుకున్నారని విమర్శించారు.
హైడ్రా అనే కొరివితో కాంగ్రెస్ పార్టీ తల గోక్కుంటోందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.
రాబోయే 15 రోజుల్లో 40 లక్షల పార్టీ సభ్యత్వాల నమోదు సాధించడమే లక్ష్యంగా పని చేయాలని బీజేపీ రాష్ట్ర నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు.
‘అమృత్’ పథకంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.
‘అన్నంలో ప్రతి రోజూ రాళ్లు వస్తున్నాయని విద్యార్థులు బాధపడుతున్నారు. మన పిల్లలకు రాళ్లు వస్తే తినిపిస్తామా? ఎందుకు చర్యలు తీసుకోవడం లేద’ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉగ్రవాదానికి బీజం వేస్తున్న మదర్సాలు దేశ భద్రతకు ముప్పు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి సర్దార్ పటేల్ కంటే రజాకార్లపైనే ప్రేమ ఎక్కువ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. దేశ విచ్ఛిన్నం కోసం ప్రయత్నించిన వారసుల పార్టీతో అంటకాగుతున్న కాంగ్రె్సకు పటేల్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవానికి కాంగ్రెస్, బీఆర్ఎస్లు వక్రభాష్యం చెబుతున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి మండిపడ్డారు.
‘‘హైడ్రా కూల్చివేతల విషయంలో ఒవైసీకి ఒక న్యాయం? ఇతరులకు మరో న్యాయమా? సకలం చెరువును ఆక్రమించిన ఒవైసీ విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులివ్వరు?