• Home » Baby Girl

Baby Girl

పైలట్‌ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!

పైలట్‌ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!

ఆకాశమే హద్దుగా కలలు కంటున్న ఓ చిన్నారి.. దానిని యూనిఫామ్‌ రూపంలో మోస్తూ ఓ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టింది. పైలట్‌ వేషధారణలో కనిపించి అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. భవిష్యత్తులో ఎలాగైనా పైలట్‌ కావాలన్న ఆ చిన్నారి ఆశయం.. నూతన విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

విజయవాడలో అమానుషం.. పబ్లిక్ టాయిలెట్‌లో పసిపాపను వదిలి వెళ్లిన మహిళ

విజయవాడలో అమానుషం.. పబ్లిక్ టాయిలెట్‌లో పసిపాపను వదిలి వెళ్లిన మహిళ

విజయవాడలో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తనతో పాటు ఓ పసిబిడ్డను ఓ మహిళ తీసుకుని వచ్చి పబ్లిక్ టాయిలెట్‌లో వదిలి వెళ్లడం అందరినీ కలిచివేస్తోంది.

ఐదుగురి ప్రాణాలను కాపాడిన 10 నెలల చిన్నారి..

ఐదుగురి ప్రాణాలను కాపాడిన 10 నెలల చిన్నారి..

10 నెలల ఓ చిన్నారి.. తాను చనిపోతూ, తన అవయవాల ద్వారా ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అందరినీ కంటతడి పెట్టిస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

Tragic incident in Kurnool District: మానవత్వం మరిచిన తండ్రి.. చిన్నారిని దారుణంగా..

Tragic incident in Kurnool District: మానవత్వం మరిచిన తండ్రి.. చిన్నారిని దారుణంగా..

కర్నూల్ జిల్లాలోని దేవనకొండలో దారుణం ఘటన జరిగింది. ఎనిమిది నెలల చిన్నారిని నీటి డ్రమ్ములో ముంచి చంపేశాడు తండ్రి వీరేశ్. అనంతరం భార్య శ్రావణిని కొట్టి చంపేయడానికి భర్త వీరేశ్ ప్రయత్నించాడు.

Tragedy in Jagitial District: ప్రమాదమా .. హత్యా ..? చిన్నారి ఘటనపై పోలీసుల దర్యాప్తు

Tragedy in Jagitial District: ప్రమాదమా .. హత్యా ..? చిన్నారి ఘటనపై పోలీసుల దర్యాప్తు

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్‌లో దారుణం జరిగింది. శనివారం సాయంత్రం నుంచి ఐదు సంవత్సరాల చిన్నారి హితిక్ష కనిపించకుండా పోయింది. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తల్లిదండ్రులు, బంధువులు వెతికారు. కొంతసేపటికే అదే కాలనీలోనీ ఓ ఇంటి బాత్ రూంలో రక్తపు మడుగులో ఆ చిన్నారి పడి ఉంది.

పసికూనపై క్యాన్సర్‌ ప్రతాపం

పసికూనపై క్యాన్సర్‌ ప్రతాపం

ఇంకా పాలు తాగే వయసు కూడా దాటని ఓ పసికూనపై క్యాన్సర్‌ మహమ్మారి తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది.

Delhi : పాలిస్తూనే ప్రాణం తీసింది!

Delhi : పాలిస్తూనే ప్రాణం తీసింది!

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని నవజాత శిశువును కన్న తల్లే చంపేసింది. నాలుగో సంతానంగా మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో ఆ వివాహిత(28) పాలిస్తూనే ఆ శిశువును గొంతు నులిమి ప్రాణం తీసిందని పోలీసులు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి