• Home » Assam

Assam

Breaking News: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

Breaking News: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

National: అస్సాం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్‌లోని డెర్గావ్ సమీపంలోని బలిజం ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Assam-Mayanmar: చిచ్చు రేపిన సిబల్ వ్యాఖ్యలు..విరుచుకుపడిన సీఎం

Assam-Mayanmar: చిచ్చు రేపిన సిబల్ వ్యాఖ్యలు..విరుచుకుపడిన సీఎం

అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ మధ్య వాగ్యుద్ధం చెలరేగింది. అసోం ఒకప్పుడు మయన్మార్‌లో భాగంగా ఉండేదంటూ కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలను శర్మ తోసిపుచ్చారు. అసోం ఎప్పుడూ మయన్మార్‌లో భాగంగా లేదన్నారు.

Earthquake: అసోంలో భూకంపం.. తీవ్రత ఎలా ఉందంటే..?

Earthquake: అసోంలో భూకంపం.. తీవ్రత ఎలా ఉందంటే..?

గురువారం ఉదయం అసోంలో భూకంపం సంభవించింది. ఉదయం 5 గంటల 42 నిమిషాల సమయంలో గౌహతిలో భూప్రకంపనలు సంభించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Shocking: మెట్లు దిగుతున్న అపార్ట్మెంట్ యజమాని.. ఓ ఫ్లాట్ వద్దకు రాగానే సడన్‌గా వచ్చిందో డౌట్.. లోపలికి వెళ్లి చూస్తే..!

Shocking: మెట్లు దిగుతున్న అపార్ట్మెంట్ యజమాని.. ఓ ఫ్లాట్ వద్దకు రాగానే సడన్‌గా వచ్చిందో డౌట్.. లోపలికి వెళ్లి చూస్తే..!

మెట్లు దిగుతూ ఒక్కసారిగా ఓ ఫ్లాట్ ముందు ఆగిపోయిన యజమాని. అనుమానంతో కిటికీ తలుపుల్లోనుండి తొంగిచూస్తే..

Landslides: అరుణాచల్ ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు..  ప్రమాదంలో మెగా పవర్ ప్రాజెక్ట్

Landslides: అరుణాచల్ ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు.. ప్రమాదంలో మెగా పవర్ ప్రాజెక్ట్

ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలను ప్రకృతి విపత్తులు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అక్కడ కొండ చరియలు విరిగిపడటంతో మెగా పవర్ ప్రాజెక్ట్(Mega Hydal Power Project) ప్రమాదంలో పడింది.

Shocking Case: అప్పుడే పుట్టిన బాబు.. చనిపోయాడని సర్టిఫికెట్ కూడా ఇచ్చిన డాక్టర్లు.. అంత్యక్రియలు చేస్తుండగా షాకింగ్ ట్విస్ట్..!

Shocking Case: అప్పుడే పుట్టిన బాబు.. చనిపోయాడని సర్టిఫికెట్ కూడా ఇచ్చిన డాక్టర్లు.. అంత్యక్రియలు చేస్తుండగా షాకింగ్ ట్విస్ట్..!

ఆస్పత్రుల్లో అప్పడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చికిత్స కోసం వెళ్లిన వారు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడం, అలాగే ప్రాణాలు పోతాయనుకున్న సమయంలో క్షేమంగా తిరిగిరావడం జరుగుతుంటుంది. మరికొన్నిసార్లు...

Shocking: భగవంతుడా.. ఇంతకంటే దారుణం ఉంటుందా..? తల్లి శవం కంపు కొడుతున్నా అదే ఇంట్లో వారం రోజులుగా కూతురు..!

Shocking: భగవంతుడా.. ఇంతకంటే దారుణం ఉంటుందా..? తల్లి శవం కంపు కొడుతున్నా అదే ఇంట్లో వారం రోజులుగా కూతురు..!

సోషల్ మీడియా కారణంగా వివిధ ప్రాంతాలలో వెలుగులోకి వచ్చే కొన్ని సంఘటనలు ఉలిక్కిపడేలా చేస్తుంటాయి. ఇప్పుడూ అలాంటి సంఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. కన్నతల్లి మరణంచి ఆ మృతదేహం కంపు కొడుతున్నా అదే ఇంట్లో వారం రోజులపాటు ఉందొక కూతురు.

Assam: అస్సాంలో బాల్య వివాహాలు.. రెండో దశలో భారీ అరెస్టులు.. ఏకంగా 800!

Assam: అస్సాంలో బాల్య వివాహాలు.. రెండో దశలో భారీ అరెస్టులు.. ఏకంగా 800!

సాంకేతిక పరంగా ప్రపంచ దేశాలకు గట్టి పోటీనిస్తున్న ఈరోజుల్లోనూ మన దేశంలో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించాల్సిన తల్లిదండ్రులే డబ్బులకు అమ్ముడుపోయి, మేజర్ కాకముందే..

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం

దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భూప్రకంపనలు వచ్చాయి.

Himanta Biswa Sarma: ఆ సామాజికవర్గ ఓట్లు అక్కర్లేదన్న సీఎం.. ఎందుకంటే?

Himanta Biswa Sarma: ఆ సామాజికవర్గ ఓట్లు అక్కర్లేదన్న సీఎం.. ఎందుకంటే?

బాల్య వివాహాలు అరికట్టే వరకు 'మియా'(Miya) సామాజికవర్గ ఓట్లు బీజేపీ(BJP)కి అవసరం లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sarma) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాల్య వివాహాలను వ్యతిరేకించి తమను తాము సంస్కరించుకునే వరకు చార్ ప్రాంతంలో ఉన్న మియా ప్రజల ఓట్లు పదేళ్ల వరకు అక్కర్లేదని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి