Home » Ashwini Vaishnav
అక్రమార్కులకు అన్నిటిలోనూ అవకాశాలు కనిపిస్తాయి. దురాశపరులు శవాల మీద పేలాలు ఏరుకుంటారని అంటారు.
ఒడిశాలో శుక్రవారం జరిగిన రైళ్ల ప్రమాదానికి కారణాలను రైల్వే బోర్డు ఆదివారం వెల్లడించింది. రైళ్ల వేగం అనుమతికి లోబడి ఉందని, అయితే సిగ్నలింగ్ లోపం ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని తెలిపింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన స్థలానికి శనివారం చేరుకున్నారు.
ఆపదలో చేయూతనిచ్చినవాడిని దేవుడిలా వచ్చి ఆదుకున్నావు బాబూ అని అంటాం. కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నవారిని ఆదుకోవడమే మానవత్వం.
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో తమిళ బాధితులకు అండగా నిలిచేందుకు తమిళనాడు మంత్రులు శనివారం బయల్దేరారు.
ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురికావడంపై అత్యున్నత స్థాయి దర్యాప్తు నిర్వహిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం చెప్పారు.
భారతీయ రైల్వేల చరిత్రలో అత్యంత విషాదకర రైలు ప్రమాదం శుక్రవారం జరిగింది. బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్, ఓ గూడ్స్ రైలు ఈ ప్రమాదంలో చిక్కుకున్నాయి.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రజలకు ఓ సవాల్ విసిరారు. తయారీలో ఉన్న ఓ రైలు బోగీ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి,
దేశంలోని పలు మార్గాల్లో ‘వందే భారత్’ రైళ్లను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన భారతీయ రైల్వే శాఖ తాజాగా మరో ప్రతిపాదనతో దేశ ప్రజలకు..
అకల్ తఖ్త్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న మహిళలపై ముత్ర విసర్జన చేసిన ట్రావిలింగ్ టికెట్ ఎగ్జామినర్..