Home » Ashwini Vaishnav
టెలికమ్యూనికేషన్స్ ప్రతిపాదిత చట్టం ప్రకారం.. ప్రజా భద్రత లేదా పబ్లిక్ ఎమర్జెన్సీ సందర్భాల్లో ఏదైనా టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ను కేంద్రం తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవచ్చు. గత వారం పార్లమెంట్ భద్రత ఉల్లంఘనపై..
ఓ కీలక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు డీప్ఫేక్ సమస్యపై నిర్వహించిన తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసిన తరుణంలో.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వీలైనంత త్వరగా నియంత్రణ తీసుకురావాలని నిర్ణయించిందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఇప్పుడు దేశంలో డీప్ఫేక్ వీడియోల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను అడ్డం పెట్టుకొని, కొందరు దుండగులు ఈ డీప్ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారు. అభ్యంతకరమైన వీడియోలను ఎంపిక చేసుకొని
జపాన్ బుల్లెట్ ట్రైన్(Bullet Train) స్ఫూర్తితో భారత రైల్వే అక్టోబర్ 1 నుంచి వందే భారత్ రైళ్లలో '14 నిమిషాల క్లీన్-అప్'(14 Minutes Cleanup) కాన్సెప్ట్ను ప్రవేశపెట్టనుంది. టర్న్అరౌండ్ సమయాన్ని మెరుగుపరచడం, సమయపాలన దీని లక్ష్యం. ప్రతి కోచ్ ని 14 నిమిషాల్లో శుభ్రం చేయడానికి నలుగురు సిబ్బంది ఉంటారు.
ప్రస్తుత ఆధునిక యుగంలో సైబర్ నేరాలు ఎలా పెరిగిపోతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. ఒక్కో ఆధార్ కార్డుపై 9 సిమ్ కార్డులే తీసుకోవాలని నిబంధన ఉన్నా.. దాన్ని అతిక్రమించి..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామికీకరణ చేశారని రైల్వేలు, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. టెక్నాలజీని అత్యంత మారుమూల ప్రాంతాలకు, నిరుపేదలకు చేరువ చేశారని చెప్పారు. డేటా ప్రొటెక్షన్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఓ పత్రికకు శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
భారతీయ రైల్వేల చరిత్రలో నేడు నూతన అధ్యాయం ప్రారంభమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్య సాధన దిశగా దూసుకెళ్తున్న భారత దేశం అమృత కాలం ప్రారంభంలో ఉందని చెప్పారు. నూతన శక్తి, నూతన ప్రేరణ, నూతన సంకల్పాలు ఉన్నాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం 2019లో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇంతవరకూ అల్లరిమూకలు రాళ్లు రువ్విన ఘటనల్లో రైల్వేలకు జరిగిన నష్టం ఎంతో తెలుసా?. రూ.55 లక్షల పైమాటే. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు బుధవారంనాడు ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలియజేశారు.
రైల్వే ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. సీటింగ్ అకామడేషన్ ఉన్న ఏసీ రైళ్లలో ప్రయాణ ఛార్జీల్లో డిస్కౌంట్ స్కీమ్ను ప్రవేశపెట్టాలని రైల్వే జోన్లను ఆదేశించింది. గడచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న ఈ రైళ్లలో ఈ ఆఫర్ను ప్రకటించాలని తెలిపింది.
రైళ్ల రాకపోకలకు సిగ్నల్స్ ఇచ్చే అన్ని వ్యవస్థలకు డబుల్ లాకింగ్ ఎరేంజ్మెంట్ చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. మెయింటెనెన్స్ వర్క్ పూర్తయిన