• Home » Ashwini Vaishnav

Ashwini Vaishnav

Draft Law: ప్రజల భద్రతా కోసం మొబైల్ నెట్‌వర్క్‌పై కేంద్రానికి ఆ హక్కు.. ‘డ్రాఫ్ట్ లా’లో స్పష్టం

Draft Law: ప్రజల భద్రతా కోసం మొబైల్ నెట్‌వర్క్‌పై కేంద్రానికి ఆ హక్కు.. ‘డ్రాఫ్ట్ లా’లో స్పష్టం

టెలికమ్యూనికేషన్స్ ప్రతిపాదిత చట్టం ప్రకారం.. ప్రజా భద్రత లేదా పబ్లిక్ ఎమర్జెన్సీ సందర్భాల్లో ఏదైనా టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను కేంద్రం తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవచ్చు. గత వారం పార్లమెంట్ భద్రత ఉల్లంఘనపై..

Deepfake Issue: డీప్‌ఫేక్ వివాదం.. క్రియేటర్స్, ప్లాట్‌ఫామ్స్‌కి తప్పదు భారీ మూల్యం.. ఐటీ మంత్రి హెచ్చరిక

Deepfake Issue: డీప్‌ఫేక్ వివాదం.. క్రియేటర్స్, ప్లాట్‌ఫామ్స్‌కి తప్పదు భారీ మూల్యం.. ఐటీ మంత్రి హెచ్చరిక

ఓ కీలక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు డీప్‌ఫేక్ సమస్యపై నిర్వహించిన తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసిన తరుణంలో.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వీలైనంత త్వరగా నియంత్రణ తీసుకురావాలని నిర్ణయించిందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Deepfake Videos: డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్రం దూకుడు.. వారిని కలిసేందుకు రంగం సిద్ధమన్న ఐటీ మంత్రి

Deepfake Videos: డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్రం దూకుడు.. వారిని కలిసేందుకు రంగం సిద్ధమన్న ఐటీ మంత్రి

ఇప్పుడు దేశంలో డీప్‌ఫేక్ వీడియోల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను అడ్డం పెట్టుకొని, కొందరు దుండగులు ఈ డీప్‌ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారు. అభ్యంతకరమైన వీడియోలను ఎంపిక చేసుకొని

Vande Barath: వందే భారత్‌ రైళ్లలో 14 నిమిషాల క్లీన్ అప్ కాన్సెప్ట్

Vande Barath: వందే భారత్‌ రైళ్లలో 14 నిమిషాల క్లీన్ అప్ కాన్సెప్ట్

జపాన్ బుల్లెట్ ట్రైన్(Bullet Train) స్ఫూర్తితో భారత రైల్వే అక్టోబర్ 1 నుంచి వందే భారత్ రైళ్లలో '14 నిమిషాల క్లీన్-అప్'(14 Minutes Cleanup) కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టనుంది. టర్న్‌అరౌండ్ సమయాన్ని మెరుగుపరచడం, సమయపాలన దీని లక్ష్యం. ప్రతి కోచ్ ని 14 నిమిషాల్లో శుభ్రం చేయడానికి నలుగురు సిబ్బంది ఉంటారు.

Sim Cards Verification: సిమ్ కార్డ్స్ జారీ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ తప్పు చేస్తే రూ.10 లక్షలు ఫైన్

Sim Cards Verification: సిమ్ కార్డ్స్ జారీ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ తప్పు చేస్తే రూ.10 లక్షలు ఫైన్

ప్రస్తుత ఆధునిక యుగంలో సైబర్ నేరాలు ఎలా పెరిగిపోతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. ఒక్కో ఆధార్ కార్డుపై 9 సిమ్ కార్డులే తీసుకోవాలని నిబంధన ఉన్నా.. దాన్ని అతిక్రమించి..

Ashwini Vaishnaw : టెక్నాలజీని ప్రజాస్వామికీకరణ చేయాలనేది మోదీ ఆకాంక్ష : అశ్విని వైష్ణవ్

Ashwini Vaishnaw : టెక్నాలజీని ప్రజాస్వామికీకరణ చేయాలనేది మోదీ ఆకాంక్ష : అశ్విని వైష్ణవ్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామికీకరణ చేశారని రైల్వేలు, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. టెక్నాలజీని అత్యంత మారుమూల ప్రాంతాలకు, నిరుపేదలకు చేరువ చేశారని చెప్పారు. డేటా ప్రొటెక్షన్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఓ పత్రికకు శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Amrit Bharat Station scheme : రైలు ప్రయాణాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు

Amrit Bharat Station scheme : రైలు ప్రయాణాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు

భారతీయ రైల్వేల చరిత్రలో నేడు నూతన అధ్యాయం ప్రారంభమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్య సాధన దిశగా దూసుకెళ్తున్న భారత దేశం అమృత కాలం ప్రారంభంలో ఉందని చెప్పారు. నూతన శక్తి, నూతన ప్రేరణ, నూతన సంకల్పాలు ఉన్నాయని తెలిపారు.

Vande Bharat trains: 2019 నుంచి రాళ్లు రువ్విన ఘటనల్లో రైల్వేలకు నష్టం ఎంతంటే?

Vande Bharat trains: 2019 నుంచి రాళ్లు రువ్విన ఘటనల్లో రైల్వేలకు నష్టం ఎంతంటే?

కేంద్ర ప్రభుత్వం 2019లో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇంతవరకూ అల్లరిమూకలు రాళ్లు రువ్విన ఘటనల్లో రైల్వేలకు జరిగిన నష్టం ఎంతో తెలుసా?. రూ.55 లక్షల పైమాటే. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు బుధవారంనాడు ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలియజేశారు.

Railways discount scheme : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వందే భారత్ రైలు ఛార్జీల్లో డిస్కౌంట్..

Railways discount scheme : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వందే భారత్ రైలు ఛార్జీల్లో డిస్కౌంట్..

రైల్వే ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. సీటింగ్ అకామడేషన్ ఉన్న ఏసీ రైళ్లలో ప్రయాణ ఛార్జీల్లో డిస్కౌంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని రైల్వే జోన్లను ఆదేశించింది. గడచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న ఈ రైళ్లలో ఈ ఆఫర్‌ను ప్రకటించాలని తెలిపింది.

Odisha train crash : ఒడిశా రైలు ప్రమాదం ప్రభావం.. రైల్వే బోర్డు కీలక నిర్ణయం..

Odisha train crash : ఒడిశా రైలు ప్రమాదం ప్రభావం.. రైల్వే బోర్డు కీలక నిర్ణయం..

రైళ్ల రాకపోకలకు సిగ్నల్స్ ఇచ్చే అన్ని వ్యవస్థలకు డబుల్ లాకింగ్ ఎరేంజ్‌మెంట్ చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. మెయింటెనెన్స్ వర్క్ పూర్తయిన

తాజా వార్తలు

మరిన్ని చదవండి