• Home » Ashwini Vaishnav

Ashwini Vaishnav

Bengal train accident: రైలు ప్రమాద స్థలికి అశ్విని వైష్ణవ్... ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంపు

Bengal train accident: రైలు ప్రమాద స్థలికి అశ్విని వైష్ణవ్... ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంపు

పశ్చిమబెంగాల్ రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వలంగా గాయపడిన బాధితులకు రూ.50,000 ఎక్స్‌గ్రేషియా కంపెన్సేషన్ ఇవ్వనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

Vande Bharat: వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు వచ్చేస్తున్నాయి.. ప్రారంభం ఎప్పుడంటే..

Vande Bharat: వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు వచ్చేస్తున్నాయి.. ప్రారంభం ఎప్పుడంటే..

ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే వందేభారత్ ఏసీ చైర్‌కార్ రైళ్లు అందుబాటులోకి రాగా.. తాజాగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది.

Assumed Charge: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విదేశాంగ మంత్రి జైశంకర్ బాధ్యతలు స్వీకరణ..మధ్యాహ్నం

Assumed Charge: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విదేశాంగ మంత్రి జైశంకర్ బాధ్యతలు స్వీకరణ..మధ్యాహ్నం

ఈరోజు విదేశాంగ మంత్రిగా ఎస్ జైశంకర్, రైల్వే మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నానికి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Bullet Train: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. సముద్రంలో సొరంగ నిర్మాణం.. అశ్వనీ వైష్ణవ్

Bullet Train: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. సముద్రంలో సొరంగ నిర్మాణం.. అశ్వనీ వైష్ణవ్

అహ్మదాబాద్-ముంబయి మధ్య 2026 నాటికి దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సర్వీసును ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైజింగ్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.

Bullet Train: శరవేగంగా బుల్లెట్ రైలు పనులు.. అందుబాటులోకి వచ్చేది అప్పుడే

Bullet Train: శరవేగంగా బుల్లెట్ రైలు పనులు.. అందుబాటులోకి వచ్చేది అప్పుడే

భారత్‌ తొలి బుల్లెట్ ప్రాజెక్ట్(Bullet Train) మొదటి దశ పనులు వడివడిగా జరుగుతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) శుక్రవారం ముంబయిలో టన్నెల్ పనుల్ని ప్రారంభించారు.

Kolkata: టిష్యూ పేపర్‌పై బిజినెస్ ఐడియా రాసి కేంద్ర మంత్రికి ఇచ్చి..

Kolkata: టిష్యూ పేపర్‌పై బిజినెస్ ఐడియా రాసి కేంద్ర మంత్రికి ఇచ్చి..

ఒక్క బిజినెస్ ఐడియా ఆ వ్యాపారికి తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. ఏకంగా కేంద్ర మంత్రి స్పందించి.. ఐడియాకు మద్దతుగా చర్యలు చేపట్టడం బిజినెస్ మ్యాన్‌కు సంతోషం కలిగించింది.

Vande Bharath: పెరిగిన వందే భారత్ రైళ్ల సంఖ్య.. కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే

Vande Bharath: పెరిగిన వందే భారత్ రైళ్ల సంఖ్య.. కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే

వందేభారత్‌(Vande Bharath) రైళ్ల సంఖ్యను 82కి పెంచామని, ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా మార్గాల్లో ఈ రైళ్ల వేగాన్ని గంటకు 160 కి.మీ.ల మేర పెంచేందుకు పనులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది.

Watch Video: హ్యాట్సాఫ్ టు ఇండియన్ రైల్వేస్.. వైరల్ అవుతున్న బ్యూటీఫుల్ వీడియో..!

Watch Video: హ్యాట్సాఫ్ టు ఇండియన్ రైల్వేస్.. వైరల్ అవుతున్న బ్యూటీఫుల్ వీడియో..!

Viral Video: భూతల స్వర్గం హిమగిరులు అనే విషయం తెలిసిందే. అందుకే.. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు హిమాలయలను సందర్శిస్తుంటారు. అసలే చలికాలం.. మంచు వర్షం దట్టంగా కురుస్తోంది. తాజాగా హిమాలయ శిఖరాల్లో మంచు వర్షంలో తడిసి ముద్దై హోయలు పోతున్న రైలు వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ షేర్ చేశారు.

Watch Video: కట్టిపడేస్తున్న కశ్మీర్ అందాలు.. ఈ వీడియోగానీ ఒక్కసారి చూశారో..!!

Watch Video: కట్టిపడేస్తున్న కశ్మీర్ అందాలు.. ఈ వీడియోగానీ ఒక్కసారి చూశారో..!!

ఏడాదిలో ఎక్కువ రోజులు మంచుతో కప్పి ఉండే కశ్మీర్(Jammu Kashmir) అందాలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా(Viral Video) మారింది.

Bullet Train: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌పై కీలక అప్డేట్.. ఆ ప్రక్రియ పూర్తయ్యిందన్న మంత్రి

Bullet Train: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌పై కీలక అప్డేట్.. ఆ ప్రక్రియ పూర్తయ్యిందన్న మంత్రి

ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబయి - అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా ఓ కీలక అప్డేట్ వచ్చింది. గుజరాత్‌, మహారాష్ట్ర, దాద్రా నగర్‌ హవేలీలలో 100% భూసేకరణ పూర్తయినట్లు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి