Home » Ashwini Vaishnav
పశ్చిమబెంగాల్ రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వలంగా గాయపడిన బాధితులకు రూ.50,000 ఎక్స్గ్రేషియా కంపెన్సేషన్ ఇవ్వనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే వందేభారత్ ఏసీ చైర్కార్ రైళ్లు అందుబాటులోకి రాగా.. తాజాగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది.
ఈరోజు విదేశాంగ మంత్రిగా ఎస్ జైశంకర్, రైల్వే మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నానికి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు.
అహ్మదాబాద్-ముంబయి మధ్య 2026 నాటికి దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సర్వీసును ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైజింగ్ భారత్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.
భారత్ తొలి బుల్లెట్ ప్రాజెక్ట్(Bullet Train) మొదటి దశ పనులు వడివడిగా జరుగుతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) శుక్రవారం ముంబయిలో టన్నెల్ పనుల్ని ప్రారంభించారు.
ఒక్క బిజినెస్ ఐడియా ఆ వ్యాపారికి తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. ఏకంగా కేంద్ర మంత్రి స్పందించి.. ఐడియాకు మద్దతుగా చర్యలు చేపట్టడం బిజినెస్ మ్యాన్కు సంతోషం కలిగించింది.
వందేభారత్(Vande Bharath) రైళ్ల సంఖ్యను 82కి పెంచామని, ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా మార్గాల్లో ఈ రైళ్ల వేగాన్ని గంటకు 160 కి.మీ.ల మేర పెంచేందుకు పనులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది.
Viral Video: భూతల స్వర్గం హిమగిరులు అనే విషయం తెలిసిందే. అందుకే.. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు హిమాలయలను సందర్శిస్తుంటారు. అసలే చలికాలం.. మంచు వర్షం దట్టంగా కురుస్తోంది. తాజాగా హిమాలయ శిఖరాల్లో మంచు వర్షంలో తడిసి ముద్దై హోయలు పోతున్న రైలు వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ షేర్ చేశారు.
ఏడాదిలో ఎక్కువ రోజులు మంచుతో కప్పి ఉండే కశ్మీర్(Jammu Kashmir) అందాలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా(Viral Video) మారింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబయి - అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్కి సంబంధించి తాజాగా ఓ కీలక అప్డేట్ వచ్చింది. గుజరాత్, మహారాష్ట్ర, దాద్రా నగర్ హవేలీలలో 100% భూసేకరణ పూర్తయినట్లు..