Home » Asaduddin Owaisi
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ ఆసదుద్దీన్ ఒవైసీ సూటిగా స్పందించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును దెయ్యంగా, నిరంకుశుడిగా ఆయన అభివర్ణించారు. మీడియా పక్షపాత వైఖరితో కథనాలు ఇస్తోందన్నారు.
జైలులో చంద్రబాబు హ్యాపీగా ఉన్నారని.. ప్రశాంతంగా ఉన్నారని.. అసలు ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో అందరికీ తెలుసని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు పేరు వింటే ఓవైసీకి పాతరోజులు గుర్తుకొస్తున్నాయంటూ టీడీపీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ మండిపడ్డారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్లో పోటీ చేయాలని బహిరంగంగా సవాల్ చేశారు.
తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని కలరింగ్స్ ఇస్తూనే.. కొందరు బీజేపీ నేతలు ఇస్లాం మతంపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తమ రాజకీయ స్వార్థం కోసం హిందూ-ముస్లిం అంశాన్ని..
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం లోక్సభలో మంగళవారంనాడు ప్రవేశపెట్టడంతో దీనిపై చర్చ కూడా మొదలైంది. ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించని ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు ఎంఐంఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
దేశంలో తృతీయ ఫ్రంట్ ఏర్పడే అవకాశం ఉందని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సారథ్యం వహించాలని ఆయన కోరారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఒకే దేశం - ఒకే ఎన్నికలు’ (జమిలీ ఎన్నికలు) అంశంపై కసరత్తు చేస్తుండగా.. విపక్షాల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పుడు ఏఐఎంఐఎం అధినేత...
గత నెలలో హర్యానాలోని నూహ్ ప్రాంతంలో చేపట్టిన ఒక ర్యాలీ.. ఎలాంటి వివాదాలకు తెరలేపిందో అందరికీ తెలిసిందే. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) ఆ ర్యాలీని చేపట్టగా.. ఒక వర్గం వారు దాన్ని...
అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. మరోసారి మోదీని టార్గెట్ చేశారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్...