Home » Arvind Dharmapuri
కవిత.. కేసీఆర్ పేరు నిలబెట్టి లిక్కర్ బోర్డు తెచ్చారు. మోదీపై.. కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితం. మోదీని ప్రపంచం కీర్తిస్తుంది. కేటీఆర్, కవిత ఉద్యమంలో లేరు. ఎక్కడి నుంచో వచ్చి పదవులు అనుభవిస్తున్నారు. రేపో మాపో కవిత జైలుకు వెళ్తుంది. మీ చెల్లెల కంటే ముందే కేటీఆర్ జైలుకు పోయినా ఆశ్చర్య పోనవసరం లేదు.
న్యూఢిల్లీ: తెలంగాణ సమాజం కల్వకుంట్ల కుటుంబం మాటలు నమ్మే పరిస్థితి లేదని, ప్రధాని మోదీ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ వక్రీకరించి విమర్శిస్తున్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
తెలంగాణలో ప్రారంభించిన మెడికల్ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) గ్రాంట్ ఇచ్చిందని ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind) వ్యాఖ్యానించారు.
జమిలీ ఎన్నికల( Jamili elections)పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind)కీలక వ్యాఖ్యలు చేశారు.
మళ్ళీ కేసీఆర్ గెలిస్తే రాష్ట్రంలో వ్యవసాయం బంద్ అవుతుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో డబ్బు కోసమే కేసీఆర్ బియ్యం అమ్ముకుంటానని కేంద్రానికి లేఖ రాశారన్నారు. కిలో 5 నుంచి 6 రూపాయలు తక్కువకు పెద్ద వ్యాపారులకు అమ్మేందుకు కల్వకుంట్ల కుటుంబం ఒప్పందం చేసుకుందని ఆరోపించారు.
దమ్ముంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో.. సీఎం కేసీఆర్ నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ సవాల్ చేశారు. నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ నిజామాబాద్లో మోసపూరిత వాగ్ధానాలు చేశారన్నారు. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూపిస్తానన్నారు. కేసీఆర్ కొడుకు అనేది మాత్రమే కేటీఆర్ అర్హత అని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. మిషన్ కాకతీయ బడ్జెట్ అంతా కవితకు అప్పజెప్పారన్నారు.
నా మీద పోటీ చేసేందుకు కవిత భయపడుతోంది. వేరే అభ్యర్థిని బరిలో ఉంచి నన్ను ఓడిస్తుందట. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే డిప్యూటీ సీఎం సిసోడియా జైలు పాలయ్యారు. ఆయనను చూసేందుకు కవితక్క కూడా పోతాది.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని బీజేపీ ధర్నాకు దిగింది ఈ శిబిరంలో ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. కేసీఆర్ బతికున్నంత కాలం మీకు ఇళ్లు రావన్నారు. కల్వకుంట్ల కుటుంబం స్కాములు తప్ప ఏమి చేయరని విమర్శించారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది.
నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. శుక్రవారం నిజామాబాద్లో ఆమె మీడియాతో చిట్ చాట్గా మాట్లాడారు. నిరాధారంగా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే ప్రజలే ఎంపీకి బుద్ది చెపుతారన్నారు.